Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ద్విచక్ర వాహనం వేలంపాట 

ద్విచక్ర వాహనం వేలంపాట 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన ద్విచక్ర వాహనం వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ గుండప్ప తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు వేలం పాటలో పాల్గొని ఆ వాహనాన్ని పొందాలని తెలిపారు. వేలం పాటలో పాల్గొనేవారు 25% ఈఎండి చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -