Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జడ్పీ హైస్కూల్లో వందేమాతరం గీతాలపన 

జడ్పీ హైస్కూల్లో వందేమాతరం గీతాలపన 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో వందేమాతరం గీతాలపన చేశారు. స్వాతంత్ర సమరంలో జాతిని జాగృతి చేసిన గీతం వందేమాతరం అని ప్రధానోపాధ్యాయులు భగవాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి జి గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -