Friday, July 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి జీపీలో వార్డుల వారీగా ఓటర్ల వెరిఫికేషన్

డోంగ్లి జీపీలో వార్డుల వారీగా ఓటర్ల వెరిఫికేషన్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా వార్డుల వారీగా వెరిఫికేషన్ పనుల్లో పంచాయతీ కార్యదర్శులు బి ఎల్ ఓ లు నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీలలో ఓటర్లను వార్డుల వారీగా చేర్చే కార్యక్రమం చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. గ్రామంలో నూతన ఓటర్లను కూడా వార్డులో చేర్చే పరిశీలన జరుగుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోంగ్లి పంచాయతీ కార్యదర్శి కుర్ల యనబోరా పంచాయతీ కార్యదర్శి కారోబార్లు బి ఎల్ ఓ అంగన్వాడీ టీచర్లు పంచాయతీ ఓటర్ల జాబితా పరిశీలనలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -