Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుజర్నలిస్టులు అంటే ఇంత చులకన ఎందుకు ? 

జర్నలిస్టులు అంటే ఇంత చులకన ఎందుకు ? 

- Advertisement -

– సాయంత్రం నాలుగున్నరైన అందని నీరు, ఆహారం
– ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా జర్నలిస్టులను అధికారులు చిన్న చూపు చూస్తోంది. గురువారం కామారెడ్డి జిల్లాలో వరద ప్రాంతాలను బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. వార్త కవరేజ్ కోసం జర్నలిస్టులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 అయినప్పటికీ వారికి నీటి సౌకర్యం గాని, అన్నం గాని పెట్టకపోవడంతో కలెక్టర్ జిల్లా కార్యాలయంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారుల స్పందించి వెంటనే ఆహారాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad