Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ చేసేందుకు AIని ఎందుకు వాడట్లేదు?: సుప్రీం

బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ చేసేందుకు AIని ఎందుకు వాడట్లేదు?: సుప్రీం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సైబర్‌ మోసాల్లో నేరగాళ్ల బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ చేసేందుకు AIని ఎందుకు వాడట్లేదని ఆర్‌బీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్‌ అరెస్టు కేసులపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సైబర్‌ కేసుల్లో సీబీఐ విచారణకు సమ్మతి తెలియజేయాలని బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -