- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కొయ్యుర్ గ్రామంలో ఆదివారం వైండింగ్ షాపును కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిత రాజిరెడ్డి,మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి లకావత్ సవేందర్, మహిళ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ,ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత, మాజీ ఉపసర్పంచ్ కొండూరి మమత,శ్ రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -