Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంకన్న సన్నిధిలో చింతల..

వెంకన్న సన్నిధిలో చింతల..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్నానని బీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -