Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి.. వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులర్పించిన జగన్‌

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి.. వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులర్పించిన జగన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఆ తర్వాత మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు జగన్‌.. ఆయనతో పాటు.. వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, కోడలు వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad