నవతెలంగాణ-నార్నూర్
గాదిగూడ మండలం లోకారి(బి) గ్రామంలో శుక్రవారం కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి రిమ్స్కు తరలించారు. ఇందులో 108 సిబ్బంది పైలెట్లు వసీం, ముజఫర్, లచ్చు, రమేష్, ఈఎంటీ దీపక్, కిషన్, కృష్ణ, రవి ఉన్నారు.