కేంద్ర మంత్రిని కలిసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, ఎంపీ లక్ష్మణ్ లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిని ఎంపీని పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పైడి సుచరిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Spread the love