ప్రమాదవశాత్తూ గడ్డి వాము దగ్ధం

నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన బక్కతట్ల రాములుకు సంబంధించిన గడ్డి వాము ప్రమాదశాత్తు ఆదివారం దగ్ధం అయ్యింది. రూ.20వేల రూపాయల నష్టం జరిగినట్లు బాధితుడు రాములు వాపోయాడు. ఆరు నెలలకు సరిపడా పశుగ్రాసం నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రాములు కోరాడు.
Spread the love