![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/IMG-20240512-WA0040.jpg)
ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన బక్కతట్ల రాములుకు సంబంధించిన గడ్డి వాము ప్రమాదశాత్తు ఆదివారం దగ్ధం అయ్యింది. రూ.20వేల రూపాయల నష్టం జరిగినట్లు బాధితుడు రాములు వాపోయాడు. ఆరు నెలలకు సరిపడా పశుగ్రాసం నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రాములు కోరాడు.