నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసింది. కూటమిలోని అన్ని పార్టీలు ఇవాళ సాయంత్రం టీవీల్లో ఎగ్జిట్ పోల్స్పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు బయటికి వచ్చి విక్టరీ సింబల్ చూపించారు.