నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూరు గ్రామ శివారులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. గుర్తుతెలియని మృతదేహం కనిపించిందని సమాచారాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.