
మంత్రి ని కలిసిన జాక్ ప్రతినిధులు..
ప్రొఫెసర్ పరశురాం అధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సాధ్యమైనంత మెరకు త్వరలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ని స్పీడ్ అప్ చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఉస్మానియా జాక్ చైర్మన్ తోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఉన్న ప్రతినిధులు పాల్గొన్నారు.