నేడు కొత్తగూడెంలో బీజేపీ బహిరంగ సభ

jp-naddaనవతెలంగాణ – హైదరాబాద్
కొత్తగూడెంలో నేడు బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలికాఫ్టర్‌లో బయలుదేరి కొత్తగూడెంకు వెళతారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

Spread the love