గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ గత…

రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

నవతెలంగాణ- మణిపూర్: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌ను మణిపూర్‌ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు…

తిరుమల ఆలయంపై విమానాల కలకలం

నవతెలంగాణ – తిరుపతి: ఇటీవల కాలంలో తిరుమల కొండపై విమానాలు వెళ్లిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి…

విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. చిక్కుకున్న 300 మంది టూరిస్టులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో  హైవేపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ తరుణంలో బద్రీనాథ్ టూరిస్టులు చిక్కుకుపోయారు. భారీ వ‌ర్షం…

హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 40 కోట్ల ఆదాయపుశాఖ పన్ను రీ ఫండ్‌…

మణిపూర్ లో రాహుల్ కాన్వాయ్ ను ఆపేసిన పోలీసులు

నవతెలంగాణ – హైదరాబాద్ రెండు జాతుల మధ్య దాడులతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో…

మిస్ ఫైర్ కానిస్టేబుల్ మృతి..

నవతెలంగాణ – బంజారా హిల్స్ మింట్ కాంపౌండ్లోని ప్రింటింగ్ ప్రెస్లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామయ్య 46, తుపాకిని శుభ్రం…

ఆధారాలు లేవని కేసు నమోదు చేయలేదు: సర్పంచ్ నవ్య

నవతెలంగాణ-ధర్మసాగర్ పోలీసులు తగిన ఆధారాలు లేవని (ఎఫ్ఐఆర్) కేసు నమోదు చేయలేదని సర్పంచ్ ఎమ్మెల్యే నవ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం…

భట్టి పాదయాత్ర ముగింపు సభకు రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు…

సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టిన కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్ హౌజ్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం పాలైన…

షియోమి ఇండియా ఉద్యోగుల‌పై వేటు…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: షియోమి ఇండియా మార్కెట్ వాటా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో కార్య‌క‌లాపాల పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌లో భాగంగా ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మైంది.…

ఢిల్లీలో భారీ వర్షాం…

నవతెలంగాణ – ఢిల్లీ దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.5…