హైదరాబాద్: ప్రముఖ విద్యుత్ ఉత్పత్తుల కంపెనీ పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ (పిఐఎల్) ఈ ఏడాది జరుగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)…
బీజినెస్
అదాని కంపెనీలకు నెగిటివ్ రేటింగ్
– మూడీస్ వెల్లడి న్యూఢిల్లీ : అదాని కంపెనీలకు అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడిస్ భారీ షాక్ ఇచ్చింది. అదానికి చెందిన…
భారత్లో మొత్తం టిక్టాక్ ఉద్యోగుల తొలగింపు
న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ భారత్లో పని చేస్తున్న తన ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ప్రకటించింది. బైట్డ్యాన్స్కు చెందిన…
యాహులో 20% ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం భయాలతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో సర్చెంజన్ యాహు తన ఉద్యోగుల్లోంచి 20 శాతం పైగా మందిని…
అదానీ వ్యవహారం సెబీకి ఎరుక
– రెగ్యూలేటరీ సంస్థలు చూసుకుంటారు – ఎఫ్పీఓ ఉపసంహరణతో దేశ ప్రతిష్ట పోదు : మంత్రి సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ: అదానీ…
జనవరిలో లక్ష టెక్ జాబ్లు కట్
– ప్రపంచ వ్యాప్తంగా ఉద్వాసన న్యూఢిల్లీ: గడిచిన జనవరి లో ప్రపంచ వ్యాప్తంగా టెక్నలాజీ కంపెనీలు లక్ష మంది ఉద్యోగుల కు…
ఉత్తరాదికి జీస్వ్కేర్ హౌసింగ్ విస్తరణ
హైదరాబాద్: రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీ జీస్వ్కేర్ హౌసింగ్ ఉత్తర భారతదేశానికి విస్తరించినట్లు ప్రకటించింది. ఇటీవల ఆ సంస్థ హైదరాబాద్, మైసూరులలో…
డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డికి ఐసీటీ ఫెలోషిప్
హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డికి ప్రతి ష్టాత్మక డాక్టర్ అంజిరెడ్డి మెమోరియల్ తొలి ఫెలోషిప్ దక్కింది. ముంబయిలోని…
నైకా నుంచి ‘జెంటిల్మెన్స్ క్రూ’ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: మహిళలకు సంబంధించిన ప్రీమియం కాస్మోటిక్స్ ఉత్పత్తుల్లో గుర్తింపు పొందిన నైకా కొత్తగా జెంటిల్మెన్స్ క్రూ బ్రాండ్తో పురుషుల ఉత్పత్తుల్లోకి ప్రవేశించినట్లు…
పాల ధరలను పెంచిన సిద్స్ ఫార్మ్
హైదరాబాద్: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ…
హైదరాబాద్ నుంచి 150 డైలీ డిపార్చర్లు : ఇండిగో
హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 01 నుంచి ప్రతీ రోజు 150 పైగా డైలీ…
బీఎండబ్ల్యూ ఎక్స్1 విడుదల
– ధర రూ.45.90 లక్షలు న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు శనివారం భారత మార్కెట్లోకి కొత్త…