రూపాయి అస్థిరతపై సన్నద్దంగా ఉండాలి

– ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ముంబయి : విదేశీ మారకపు మార్కెట్‌లో తలెత్తే అనివార్యమైన రూపాయి అస్థిరతను నిర్వహించడానికి సన్నద్దంగా ఉండాల్సిన…

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

– సెన్సెక్స్‌ 542 పాయింట్ల పతనం ముంబయి : వరుసగా మూడు రోజులు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్ల పరుగుకు…

లింగ సమానత్వంపై అవగాహన

– రత్న దీప్‌లో ప్యానెల్‌ చర్చ హైదరాబాద్‌ : మూడు దశాబ్దాలు పైగా రిటైల్‌ రంగంలో ఉన్న రత్నదీప్‌లో అంతర్జాతీయ మహిళ…

ఎస్‌బీఐ శాఖ మార్పు

హైదరాబాద్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సైఫాబాద్‌ పరిదిలోని తన బెల్లా విస్టాలోని శాఖను వేరే భవనంలోకి మార్చినట్లు…

జీరోతో హీరో మోటో కార్ప్‌ ఒప్పందం

న్యూఢిల్లీ :దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్‌ విద్యుత్‌ బైకుల తయారీ కోసం అమెరికాకు చెందిన…

మాక్స్‌లైఫ్‌తో ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ జట్టు

హైదరాబాద్‌: జీవిత బీమా సంస్థ మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదు ర్చుకున్నాయి. ఇందులో…

మరో 125 నగరాలకు ఎయిర్‌టెల్‌ 5జి

న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌ మరో 125 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించి నట్టు ప్రకటించింది. దీంతో దేశంలో…

వర్ధమాన నాయకురాలు రష్మీ వడ్లకొండ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ వర్ధమాన నాయకురాలిగా రష్మీ వడ్లకొండ పేరు సంపాదించారు. స్థిరమైన భవిష్యత్తుకు నిబద్ధత, సాంకేతికంగా డిమాండ్‌ని కొనసాగించ…

రాష్ట్రంలో హెచ్‌డీఎఫ్‌సీ 25 శాఖలకు విస్తరణ

హైదరాబాద్‌ : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ రాష్ట్రంలో 25 శాఖలకు విస్తరించినట్టు ప్రకటించింది. కొత్తగా కామారెడ్డిలో కార్యాలయం…

బీఎల్‌వీసెట్‌-2023 దరఖాస్తు తేదీ పొడిగింపు:రొనాల్డ్‌ రోస్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ బీఎల్‌వీసెట్‌-2023- దరఖాస్తు స్వీకరించే తేదీ 07.03.2023 నుంచి 13.03.2023 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌…

నాసిక్‌లో అకాల వర్షాలు.. పంటలకు తీవ్ర నష్టం

నాసిక్‌ : మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని నిఫాద్‌ డివిజన్‌లోని చందోరి,…

అదానీ బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపించండి : ఆప్‌

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌పై విచారణ జరిపించాలంటూ ఆప్‌ కేంద్రాన్ని కోరింది. రాజస్తాన్‌ ప్రభుత్వంతో భాగస్వామ్య…