Deepika Archives - https://navatelangana.com/category/deepika/ Sat, 04 May 2024 16:25:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Deepika Archives - https://navatelangana.com/category/deepika/ 32 32 The technologies required for running submarines effectively are https://navatelangana.com/the-technologies-required-for-running-submarines-effectively-are/ Sat, 04 May 2024 16:25:30 +0000 https://navatelangana.com/?p=283570 Prelims Questions S&T and Environment
1) Nano impact in nano technology is because of Statement 1) increase in the relative surface area offered by a material to react Statement 2) quantum effect
a) Nano impact is only because of statement 1
b) Nano impact is only because of statement 2
c) Nano impact is because of statements 1 & 2
d) None of the above
2) Consider the following statements
1) Lagrange orbits are halo orbits
2) Lagrangian points are points of equilibrium for small-mass objects under the gravitational influence of two massive orbiting bodies Which of the above statements are correct
a) statement 1 only b) statement 2 only
c) both 1&2 d) none of the above
3) Dark energy is
statement 1) a theoretical form of energy postulated to act in opposition to gravity and to occupy the entire universe, statement 2) dark energy accounting for most of the energy in the universe and causing its expansion to accelerate.
a) Statement 1 is right
b) Statement 2 is right
c) Statements 1&2 are right
d) None of the above
4) Statement 1) Specific heat of water is one of the reasons for violent weather.
Statement 2) specific heat of water is more than iron
a) Statement 1 is right
b) Statement 2 is right
c) Statements 1&2 are right
d) None of the above
5) Quantum computing is possible because of statement 1) Quantum state: where a particle can be in multiple states at once statement 2) Qubits are the smallest things in which we know how to store information in quantum computing.
A) Statement 1 is right
B) Statement 2 is right
C) Statements 1&2 are right
D) None of the above
6) The 5 th generation fighter flight has the following characteristics
1)Stealth
2)High manoeuvrability
3)supersonic cruise
4)Low radar signature
a) all the above b) only 1&3
c) 1,2&3 d) only 1&2
7) Statement 1) metaverse generally refers to the concept of a highly immersive virtual world where people gather to socialize, play, and work.
Statement 2) Metaverse is a place where augmented and virtual reality, next-generation data networks, and decentralized financing and payment systems contribute to a more realistic and immersive digital world Which of the above statements are true regarding metaverse
a) 1&2 b) only 1
c) only 2 d) none of the above
8) Identify the herbivorous reptile/reptiles in following list 1)Iguana 2) Adult green turtles 3) garden lizards 4) Gecko
a) 1&2 b)only 2
c) all the above d) only 2
9) Consider the following statements
1) about 70% of the oxygen in the atmosphere comes from marine plants and plant like organisms.
2) the dominant class releasing oxygen is phytoplankton
3) Phytoplankton includes cyanobacteria, green algae, diatoms, and dinoflagellates. Identify the correct statements
a) all the above b) only 1&3
c) 1, 2&3 d) only 1&2
10) Identify the right statements
1) Tejas Mk1A an indigenous 4.5 generation, all-weather and multi-role fighter aircraft for the Indian Air Force.
2) Tejas is only a 4 th generation air craft
3) Designed by the Aeronautical Development Agency (ADA) and manufactured by Hindustan Aeronautics Limited (HAL) for the Indian Air Force (IAF) and Indian Navy.
4) Tejas is only for air force
a) only 1&3 b) only 2&4
c) only 1 d) only 3
11) In the stages of nuclear reactors technology, there is difference between Indian reactors and rest of the world reactors. What are the reasons attributed for this difference?
1) India is isolated from NSG
2) India started using alternative fuels like plutonium and thorium
3) India’s nuclear programme is running under the dearth of uranium
a) Only 1 b) only 2&3
c) All the above d) only 1&2
12) The technologies required for running submarines effectively are
1) Air Independent Propulsion (AIP)
2) High power batteries
3) Nuclear technology
a) Only 2 b) only 2&3
c) all the above d) 1&2
13) The main difficulties in conducting thermonuclear reaction are
1)Maintaining high density of the fuel
2)Maintaining high temperature
3)Tapping the energy released in very short span of time
How many of the above statements are true
a) Only 1 b) only 2
c) 1&2 d) all the above
14) Consider the following statements regarding Chandrayaan-3
1) (ChaSTE) – thermal conductivity and temperature
2) (ILSA) – for measuring the seismicity around the landing site
3) (LP) – to estimate the plasma density and its variations. Which one of the following are wrongly matched
a) Only 3 b) only 1
c) 1&2 d) non of them
15) Identify the flight less birds of the following
1) Cassowary 2) The kakapo 3) Rheas  4) lyrebird
a) All the above b) 1,2 &3
c) 3&4 d) only 1&2
16) Which of the following class of plants are called the amphibians of the plant kingdom.
a) Bryophytes b) Pteridophytes
c) Gymnosperm d) Angiosperms
17) The most widely recognized living fossil of the plant kingdom is/are
1) Ginkgo tree
2) Cycas
3) Dawn Redwood tree
4) Angiosperms
a) All the above b) non of the above
c) only a,b, &c d) only 1&2
18) Consider the statements regarding desertification
1) Desertification decreases the carrying capacity of an ecosystem
2) Soil Erosion is one of the reasons for desertification and desertification increases soil erosion
3) Desertification increases the carrying capacity of the ecosystem
4) Desertification can be checked by watershed management
Which of the above statements are true
a) All the above b) only 1,2&3
c) only 1,2&4 d) only 1&4
19) Climate change is because of
1) Anthropogenic factors
2) Natural factors
3) Variation in the sunspot activity
4) Changes in the circumference of the Earth’s orbit since its origin
a) All the above b) only 1,2&3
c) only 1,2&4 d) only 1&4
20) Regarding BIOLOGICAL DIVERSITY ACT, 2002 Consider the following statements, which of the below are part of the act
(i) Conservation of biological diversity;
(ii) Sustainable use of its components; and
(iii) Fair and equitable sharing of the benefits arising from the utilization of genetic resources.
(iv) protecting exotic species
a) All the above b) only 1,2&3
c) only 1,2&4 d) only 1&4
21) The Wildlife (Protection) Act of 1972
Identify the right statement/statements
1) “Forest” including “Wildlife” was then a State subject falling in Entry 20 List II of Seventh Schedule, Parliament had no power to make law on the same except as provided in Articles 249,250 and 252 of the constitution.
2) After the enactment of Jammu & Kashmir Reorganization Act, 2019 by the Parliament, the Jammu & Kashmir Wildlife (Protection) Act, 1978 was repealed was the Central Act, i.e; Wildlife Protection Act, 1972 became applicable to the Union Territory of Jammu & Kashmir.
3) The Act was amended subsequently in 1982, 1986, 1991 and 1993 to accommodate provision for its effective implementation.
a) Only 1 b) only 3
c) all the above d) only 1 &2

22) Consider the objectives of NATIONAL FOREST POLICY 1988
1) Conserving the natural heritage of the country by preserving the remaining natural
forests with the vast variety of flora and fauna
2) Checking soil erosion and denudation
3) Checking the extension of sand-dunes
4) Increasing the productivity of forests to meet essential national needs.
Which of the above objectives are part of NATIONAL FOREST POLICY 1988
a) Only 1 b) only 3
c) all the above d) only 1 &2
answers
1. c 2. c 3. c 4. c 5. c
6. a 7. a 8. a 9. a 10. a
11. c 12. c 13. d 14. d 15. b
16. a 17. c 18. c 19. a 20. b
Jagannadh Manne
senior lecturer for Science and Technology and Anthropology optional (UPSC)
8885399893

]]>
కవులు, రచయితలు, రచనలు: బిరుదులు-పురస్కారాలు:ఇతివృత్తాలు, సందర్భ నేపథ్యాలు – పాత్రలు, విశేషాంశాలు https://navatelangana.com/poets-authors-works-titles-awards-themes-context-backgrounds-characters-characteristics/ Sat, 27 Apr 2024 17:56:52 +0000 https://navatelangana.com/?p=278749 నానాపురం నర్సింహులు 9030057994 1. ఈ క్రింది వానిలో పురాణ ప్రక్రియకు చెందినది?
ఎ.రామాయణ బి.మహాభారతం
సి.భాగవతం డి.హరివంశం
2. పోతన భక్తితత్వం ఇలాంటిది…?
ఎ.సరసభక్తి బి.సనాతనభక్తి
సి.దైవభక్తి డి.మధురభక్తి
3. ‘గజేంద్ర మోక్షం’ ఘట్టం గల స్కంధం
ఎ.అష్టమస్కంధం బి.నవమస్కంధం
సి. దశమస్కంధం డి.ఏకాదశ స్కంధం
4. పోతన రచించిన శతకం?
ఎ. శ్రీహరి శతకం బి. కృష్ణ శతకం
సి.నారాయణ శతకం డి. వీరభద్ర శతకం
5. సర్గం, ప్రతి సర్గం, వంశం, మన్వంతరం, వంశాను చరితం అనేవి?
ఎ.ఇతిహాస లక్షణాలు
బి. పురాణ లక్షణాలు
సి.పురాణ, ఇతిహాస లక్షణాలు
డి.మనువు రూపాలు
6. పోతన రచన కానిది?
ఎ.ఇంద్ర విజయం బి. వీరభద్ర విజయం
సి. నారాయణ శతకం డి. భోగినీ దండకం
7. జతపరుచుము
1. ప్రహ్లాద చరిత్ర ఎ.సప్తమ స్కంధం
2. రుక్మిణీ కళ్యాణం బి. అష్టమ స్కంధం
3. రంతి దేవుని చరిత్ర సి. నవమ స్కంధం
4. వామన చరిత డి. దశమ స్కంధం 1 2 3 4
ఎ) డి ఎ సి డి
బి) ఎ డి బి సి
సి) సి బి డి ఎ
డి) ఎ డి సి బి
8. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ పోతన గూర్చి ఇలా వ్యాఖ్యానించాడు?
ఎ. సర్వమార్గేచ్ఛా విధాతృండు బి. తెలుగు పుణ్యంపుపేటి
సి. విపుల చాటు కీర్తి డి. సారస్వత ధురిణ
9. బలి చక్రవర్తి యాగం చేసిన ప్రదేశం?
ఎ. గంగానది తీరం బి. తపతీనదీతీరం
సి. నర్మదానదీ తీరం డి. గోదావరి నదీ తీరం
10. బొడగన జననట్టి పొడవు పొడవున గురుచై – పద్యపాదం
ఎ. కందం బి. ఆటవెలది
సి. తేటగీతి డి. చంపకమాల
11. ‘జీవచ్ఛవం’ను విడదీయగా…
ఎ. జీవ+చ్ఛవం బి. జీవచ్ఛ+ఆవం
సి. జీవత్‌+శవం డి. జీవ+శవం
12. ఆ, ఈ, ఏ….లు
ఎ. త్రికాలు, తత్సమాలు బి. త్రికాలు, నామవాచకాలు
బి. త్రికాలు, సన్వనామాలు డి. త్రికాలు, తద్భవాలు
13. తెలుగు సంధిని గుర్తించండి?
ఎ. ఛత్వసంధి బి. త్రికసంధి
సి. యణాదేశసంధి డి. అనునాసిక సంధి
14. ‘వికారాబాద్‌ జిల్లాలో ఎందరో కవులు, వారందరికి వందనాలు’ అనే వాక్యం
ఎ. సామాన్య వాక్యం బి. సాధారణ వాక్యం
సి. సంయుక్త వాక్యం డి. సంశ్లిష్ట వాక్యం
15. ‘పసందు’ అనేది ఏ భాష నుండి తెలుగులోకి వచ్చి చేరింది?
ఎ. తమిళం బి. డచ్చీ
సి. ఫ్రెంచ్‌ డి. ఉర్దూ
16. కాళోజి నారాయణరావు గారికి భాషపై అభిప్రాయం ఇలాంటిది..?
ఎ.పలుకు బడుల భాషగావాలె బి. తెలంగాణ భాష తేరక్యాంధ్రం
సి. బడి పలుకుల భాషగావాలె డి. తెలంగాణ భాష గ్రాంథిక భాష
17. డా|| సామల సదాశివ ఈ ప్రాంతం వారు?
ఎ. నిజామాబాద్‌ బి. ఆదిలాబాద్‌
సి. కరీంనగర్‌ డి. వరంగల్‌
18. ఈ క్రింది వానిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన?
ఎ. మలయమారుతాలు బి. అమ్జద్‌ రుబాయిలు
సి. స్వరలయలు డి. సంగీత శిఖరాలు
19. ‘ఆంధ్ర బిల్హణ’ బిరుదాంకితులు…?
ఎ. కప్పగంతుల నారాయణ శాస్త్రి బి. కప్పగంతుల లక్షణ శాస్త్రి
సి. డా|| సామల సదాశివ డి. పానుగంటి లక్ష్మీనరసింహా
20. వ్యాస లక్షణం
ఎ. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా ఉండాలి.
బి. నిర్భరత, సంక్షిప్తత, సమగ్రత, పాత్రబాహుళ్యం
సి. వివరణాత్మకంగా, శిల్ప నైపుణ్యంతో, సులభంగా ఉండడం
డి. సంక్షిప్తత, ఏకగ్రత, సమగ్రత

21. ‘శ్రీమంతురాలు’ అనే సమాసపదంలో తత్సమం..?
ఎ. ‘శ్రీ’ మాత్రమే బి. శ్రీమంత
సి. ఆలు డి. తత్సమపదం లేదు
22. దాశరధి కృష్ణమాచార్య రాసిన ‘అమృతాభిషేకం’…?
ఎ. నాటకం బి. నవల
సి. కవితాసంపుటి డి. స్వీయచరిత్ర
23. దాశరథిచే 1952లో ఏర్పటు చేయబడిన తెలంగాణ రచయితల సంఘంలో కార్యవర్గ సభ్యులు?
ఎ. డా|| సి.నారాయణ రెడ్డి బి. వట్టికోట ఆళ్వారుస్వామి
సి. డా|| బిరుదురాజు రామరాజు
డి. పై అందరు
24. ‘అగ్నిధార’ కృతిపతి?
ఎ. డా|| సి.నారాయణరెడ్డి బి. వట్టికోట ఆళ్వారు స్వామి
సి. కాళోజి నారాయణరావు డి. తెలంగాణ ప్రజానికం
25. తెలంగాణ ఉద్యమ కారుల్లోకెల్ల అగ్రగణ్యమైన రచన?
ఎ. రుద్రవీణ బి. తిమిరంలో సమరం
సి. అగ్నిధార డి. పునర్నవం
26. ఈ సమాస పదాలందు సాధారణంగా ‘రుగాగమసంధి’ జరుగుతుంది?
ఎ. తత్పురుషం బి. ద్వంద్వ సమాసం
సి. రూపక సమాసం డి. కర్మధారమం
27. జతపరుచులు:
1. కాళోజి ఎ. జీవనయానం
2. దాశరథి రంగాచార్య బి. యాది
3. సామల సదాశివ సి. శతపత్రము
4. గడియారం రామకృష్ణశర్మ డి. నాగొడవ
1 2 3 4
ఎ) బి సి డి ఎ
బి) డి ఎ బి సి
సి) డి సి ఎ బి
డి) డి సి బి ఎ
28. డా|| దాశరథి కృష్ణమాచార్య స్వీయచరిత్ర?
ఎ. యాత్రాస్మృతి బి. జీవనయానం
సి. ఆలోచనాలోచనాలు డి. నవమి
29. డా|| పి.యశోదారెడ్డి రచనలు ఇవి..?
ఎ. మహాలక్ష్మి ముచ్చట్లు, పునర్ననం
బి. స్వర్ణకమలాలు, బలిపీఠం, స్వేచ్ఛ
సి. మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల
డి. పరిష్కారం, ఎర్రపావురాలు, చురకలు
30. ఛేకానుప్రసాలంకారంలో హల్లుల జంట ఇలా రావాలి?
ఎ. అర్థంభేదంతో, అవ్యవధానంగా
బి. అర్థభేదంతో, మళ్ళి మళ్ళి
సి. తాత్పర్యభేదంలో, వెంటవెంటనే
డి. అర్థభేదంతో, వ్యవధానంగా
31. కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్ర నాయక శతకంలో ఉన్నది?
ఎ. వ్యాజోక్తి బి. వక్రోక్తి
సి.సహౌక్తి డి.అతిశయోక్తిల
32. కథానికకు ప్రధాన లక్షణాలు?
ఎ. విస్తృతి, సమగ్రత బి. నిర్భత, బహు సంఘటక నిక్షిప్తం
సి. వివరణాత్మకత, పాత్రబాహుళ్యం డి. సంక్షిప్తత, ఏకాగ్రత
33. కొంత స్వర ధర్మం, కొంత వ్యంజన ధర్మం ఉన్న వర్ణాలు?
ఎ.ఊష్మాలు బి. అంతస్థాలు సి.స్పర్శాలు డి.నాదాలు
34. సోమసుందర వజ్రాయుధంలో ఇతివృత్తం?
ఎ.స్వతంత్ర పోరాటం
బి.ప్రత్యేకాంద్రోద్యమం
సి.తెలంగాణ సాయుధపోరాటం
డి.వర్గపోరాటం
35. క్షుణ్ణ, విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆమత్త పరచే పఠనం?
ఎ.ఆదర్శ పఠనం బి. మౌనపఠనం
సి.ప్రకాశపఠనం డి.మండూక ప్లుతి పఠనం

సమాధానాలు
1.సి 2.డి 3.ఎ 4.సి 5.బి
6.ఎ 7.డి 8.బి 9.సి 10.ఎ
11.సి 12.సి 13.బి 14.సి 15.డి
16.ఎ 17.బి 18.సి 19.బి 20.ఎ
21.బి 22.సి 23.డి 24.బి 25.సి
26.డి 27.బి 28.ఎ 29.సి 30.ఎ
31.ఎ 32.డి 33.బి 34.సి 35.బి
– తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల, శేరిలింగంపల్లి.
నానాపురం నర్సింహులు
9030057994

]]>
సంసిద్ధత (డియస్సీ తెలుగు) https://navatelangana.com/preparedness-dcs-telugu/ Sat, 20 Apr 2024 18:07:00 +0000 https://navatelangana.com/?p=273751 సంసిద్ధత (డియస్సీ తెలుగు)డియస్సీ తెలుగు – 2023కి సన్నద్ధమౌతున్న అభ్యుర్ధులకు శుభాభినందనలు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌ పరీక్షలకు కంటెంట్‌కి ఒకే సిలబస్‌ ఉన్నది. కావున ముందుగా సిలబస్‌ను ప్రింట్‌ తీసుకుని, దగ్గర పెట్టుకొని, గత ప్రశ్నా పత్రాలను పరిశీలించాలి. ముందు మీకు సిలబస్‌పైన ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే పోటీ పరీక్షలలో ఎప్పుడూ సిలబస్‌ను దాటి చదవకూడదు. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించడం చాలా ముఖ్యమని గ్రహించండి. కేవలం భాషాపండిట్‌ (ూూ- ువశ్రీబస్త్రబ) కి మాత్రమే సన్నద్ధం కాదల్చుకుంటే కంటెంట్‌ తెలుగు కొరకు పదోతరగతి వరకు తెలంగాణ రాష్ట్ర పాఠ్యగ్రంథాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే పదో తరగతి వరకు ఉన్న పాఠ్య గ్రంథాలలోని పాఠ్యాంశాలు, కవులు/రచయితలు, వారికి సంబంధించిన బిరుదులు, విశేషాలు, మూల గ్రంథాలపై అవగాహన కచ్చితంగా ఉండాలి. అదే విధంగా స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుకి మాత్రమే సన్నద్ధమయ్యేవారు ఇంటర్మీడియట్‌ వరకు పాఠ్యాంశాల విశేషాలపై దృష్టి సారించాలి.
పక్కా ప్రణాళికతో…
లాంగ్వేజ్‌ పండిట్‌ తెలుగు, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుకి ఒకే సిలబస్‌ కావున కంటెంట్‌ 88 ప్రశ్నలు డియస్సీలో అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు కావున 44 మార్కులు కంటెంట్‌కి ఇవ్వడం జరిగింది. కాబట్టి డియస్సీ తెలుగులో విజయం సాధించాలంటే 44 మార్కులపైన పట్టు సాధించాలి. అతి సులభంగా కంటెంట్‌ను పక్కా ప్రణాళికతో సిలబస్‌ను ముందు పెట్టుకొని సన్నద్ధమైతే మీరు తప్పక విజయం సాధించగలుగుతారు. డియస్సీ తెలుగులో ఉండే మొత్తం 80 మార్కులలో 44 మార్కులు ఈ కంటెంట్‌కే ఉంటాయి. కావున ముందు మీ ప్రళాళికలో కంటెంట్‌ పూర్తి చేయడం పెట్టుకుంటే మంచి మార్కులతో పాటు ఆత్మ విశ్వాసంతో డియస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు.
గత డియస్సీలో ప్రశ్నలు అడిగిన తీరు
డియస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌-2028లో నిర్దేశిత పాఠ్యప్రణాళికను అనుసరించి ప్రశ్నలు వచ్చిన విధానం చూస్తే కాస్త విశ్లేషణాత్మక, కఠినాత్మక ప్రశ్నల స్థాయి ఎక్కువగా కన్పిస్తుంది. ప్రధానంగా తెలుగులో గల ప్రామాణిక గ్రంథాలలోని విషయాలపైన అభ్యుర్థుల అవగాహనను పరిక్షించడం జరిగింది. మూల గ్రంథాలు చదవాల్సి ఉందని తెలుస్తుంది.
ప్రామాణిక గ్రంథాలు
1.బాలవ్యాకరణం-చిన్నయసూరి
2.తెలుగుభాషా చరిత్ర – భద్రిరాజు కృష్ణమూర్తి
3.తెలుగు వాక్యం- చేకూరి రామారావు
4.తెలుగులో సాహిత్య విమర్శ – ఎస్‌.వి.రామారావు
5.సాహిత్య సోపానాలు – దివాకర్ల వేంకటావధాని
6. తెలుగు సాహిత్య సమీక్ష 1 11 – జీ.నాగయ్య
7. తెలుగు కవితా వికాసం – కడియాల రామ్‌మోహన్‌రారు
8. జానపదగేయ సాహిత్యం – బిరుదురాజు రామరాజు
9. తెలుగులో కవితోద్యమాలు – తెలుగు అకాడమీ
10. కావ్యాలోకం – తెలుగు అకాడమీ
11. ఆంధ్రవాజ్మయ చరిత్ర – దివాకర్ల వేంకటావధాని
12. ఆధునిక భాషా సిద్ధాంతాలు – పి.ఎస్‌.సుబ్రమణ్యం
– తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల, శేర్‌లింగంపల్లి.
నానాపురం నర్సింహులు
9030057994

]]>
తెలంగాణ రాష్ట్ర ఉనికి https://navatelangana.com/existence-of-telangana-state-3/ Sat, 20 Apr 2024 18:05:20 +0000 https://navatelangana.com/?p=273756 Existence of Telangana State– తెలంగాణలో మండలాలు
తెలంగాణలో జిల్లాల విభజనకు పూర్వం మండలాల సగటు సంఖ్య 46 ఉండగా, విభజన తర్వాత మండలాల సగటు 19కు తగ్గింది.
తెలంగాణలో మండలాలు ఎక్కువ గల జిల్లాలు
1. నల్గొండ (31) 2. రంగారెడ్డి (27)
3. నిజామాబాద్‌ (27) 4. సంగారెడ్డి (26)
తెలంగాణలో మండలాలు తక్కువ గల జిల్లాలు
1. వరంగల్‌ అర్బన్‌ (11)
2. జోగులాంబ గద్వాల్‌ (12)
3. రాజన్న సిరిసిల్ల (13)
4. జనగామ (13)
రెవెన్యూ డివిజన్లు ఎక్కువ గల జిల్లా: రంగారెడ్డి
తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు తక్కువ గల జిల్లాలు :
1. హైదరాబాద్‌ (1)
2. వరంగల్‌ అర్బన్‌ (1)
3. వనపర్తి (1)
తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా :
1. రంగారెడ్డి (604)
2. సంగారెడ్డి (601)
3. నల్గొండ (565)
తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు తక్కువ గల జిల్లా :
1. హైదరాబాద్‌ (67)
2. వరంగల్‌ అర్బన్‌ (124)
3. మేడ్చల్‌ మల్కాజిగిరి (163)
రాష్ట్రంలో గల గ్రామపంచాయితీలు – 8,695
అత్యధిక గ్రామ పంచాయితీలు గల జిల్లా –
1. నల్గొండ (502)
2. సంగారెడ్డి (475)
అతి తక్కువ గ్రామ పంచాయితీలు గల జిల్లా
1) మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (77)
˜రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు లేని జిల్లా – హైదరాబాద్‌
నోట్‌: తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, గ్రామ పంచాయితీ వార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 844 గ్రామ పంచాయితీలు, మేడ్చల్‌ జిల్లాల్లో అత్యల్పంగా 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
రాష్ట్ర పరిపాలన అంశాలు
రెవెన్యూ డివిజన్లు – 68
రెవెన్యూ గ్రామాలు – 10,859
రెవెన్యూ మండలాలు – 584
మండల ప్రజా పరిషత్‌లు – 438
జిల్లా ప్రజా పరిషత్‌లు – 9
గమనిక: జిల్లా ప్రజా పరిషత్‌ లేని జిల్లా హైదరాబాద్‌
ప్రజాప్రతినిధులు:
˜రాష్ట్రంలో శాసన సభ(అసెంబ్లీ) స్థానాలు : 119+ఆంగ్లో ఇండియన్‌
రాష్ట్రంలో శాసన మండలి స్థానాలు – 40
రాష్ట్రంలో గల లోక్‌సభ స్థానాలు – 17
రాష్ట్రంలో గల రాజ్యసభ స్థానాలు – 7
రాష్ట్రంలో గల జెడ్పిటిసిలు – 438
రాష్ట్రంలో గల ఎమ్‌పిటిసిలు – 6,456
రాష్ట్రంలో గల ఎమ్‌పిపిలు – 438
నోట్‌ : విభజనకు గురి కాని జిల్లా హైదరాబాద్‌ స్టేట్‌
డెవెలప్‌మెంట్‌ ఇండెక్స్‌:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సూచిక విలువ: 0.52
రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక అధికంగా గల జిల్లా – మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (0.70)
రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక తక్కువగా గల జిల్లా – కుమురం భీం అసిఫాబాద్‌ (0.21)
తెలంగాణ తల్లి – ప్రత్యేకత
తెలంగాణ తల్లి అనే భావనను తొలిసారి ప్రజలలోకి తీసుకు వచ్చినది – దాశరథి కృష్ణమాచార్య
తెలంగాణ తల్లి భావనను ఉద్యమ ప్రతీకగా ముందుకు తీసుకువచ్చినది – కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారి చిత్రించినది – బైరోజు వెంకటరమణాచారి.
తెలంగాణ తల్లి ఎడమ చేతిలో – బతుకమ్మ (ప్రత్యేకంగా తెలంగాణకే చెందిన పండుగ బతుకమ్మ)
తెలంగాణ తల్లి కుడి చేతిలో – మొక్కజొన్న కంకి (తెలంగాణ ప్రాంతం మెట్ట పంటలకు ప్రసిద్ధి)
తెలంగాణ తల్లి కిరీటంలో, వడ్డాణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం, జాకబ్‌ వజ్రం వున్నాయి. ఇవి తెలంగాణకు చెందిన వజ్రాలు.
తెలంగాణ తల్లి కాలిమట్టెలు – ముత్తైయిదకు చిహ్నం (ఈ వెండి మట్టెలు కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి)
తెలంగాణ తల్లి ధరించిన చీర – గద్వాల్‌, పోచంపల్లి
అమరవీరుల స్థూపం
హైదరాబాద్‌లోని అసెంబ్లీకి ఎదురుగా వున్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమర వీరుల స్థూపానికి 1970 ఫిబ్రవరి 23న నగర మేయర్‌ ఎస్‌. లక్ష్మీ నారాయణ మరియు మానిక్‌రావు (ఎం.ఎల్‌.ఏ) కలిసి శంఖుస్థాపన చేశారు.
గన్పార్క్‌ అమరవీరుల స్థూపానికి వస్తు సేకరణ చేసినది – ప్రతాప్‌ కిషోర్‌, విలియమ్స్‌ అంతి
ఈ స్థూపం పూర్తి అయినది – 1975
ఈ స్థూపు రూపశిల్పి – ఎక్కా యాదగిరి
స్థూపం ప్రత్యేకత
నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్‌ గుర్తులు.
స్థూపంలో ఎర్రరాతి నల్లరాతిపై భాగంలో ఉంటుంది. ఈ ఎర్రరాతి సాహసాన్ని తెల్పుతుంది.
ఈ ఎర్రరాతి భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ తోరణం అమరవీరులకు జోహార్లు సూచిస్తుంది.
ఎర్రరాతి పై భాగంలో మళ్ళి నల్లరాతిలో 9 గీతాలు ఉంటాయి. ఈ గీతలు 9 జిల్లాలను సూచిస్తాయి.
నల్లరాతి స్తంబంపై భాగంలో ఎర్రరాతి వుంటుంది. ఈ ఎర్రరాతిలో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం ధర్మాన్ని, సాహసాన్ని, నిజాయితీని సూచిస్తుంది.
ఈ స్థూపం చివరి భాగంలో 9 తెల్లరాతి పుష్పాలు ఉంటాయి. ఇవి శాంతి, త్యాగానికి చిహ్నంగా ఉంటాయి.
రమణారెడ్డి :
తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను రూపొందించాడు.
గణపతి స్తపతి:
ఇతను ట్యాంక్‌బండ్‌లోని గౌతమబుద్ధుని రూపొందించాడు.
రవి శంకర్‌ (చెర్యాల) :
ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించాడు.

]]>
తెలంగాణ రాష్ట్ర ఉనికి https://navatelangana.com/existence-of-telangana-state-2/ Sat, 13 Apr 2024 18:28:19 +0000 https://navatelangana.com/?p=269079 1. విస్తీర్ణం
8 తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. ఇది భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41% అనగా దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.
8 తెలంగాణ మొత్తం జిల్లాల సంఖ్య 31(పూర్వం 10 జిల్లాలతో వుండేది) దేశంలో జిల్లాల సంఖ్యలో తెలంగాణ 9వ స్థానం
తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లాలు:
1. భద్రాద్రి కొత్తగూడెం (7,483 చ.కి.మీ.)
2. నల్గొండ (7,122 5.5.2.చ.కి.మీ)
3. నాగర్‌ కర్నూల్‌ (6,924 చ.కి.మీ)
4. జయశంకర్‌ భూపాలపల్లి (6,175 చ.కి.మీ)
5. మహబూబ్‌నగర్‌ (5,285 చ.కి.మీ.)
తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిచిన్న జిల్లాలు:
1. హైదరాబాద్‌(217 చ.కి.మీ.)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (1,084 చ.కి.మీ)
3. వరంగల్‌ అర్బన్‌ (1,309 చ.కి.మీ)
4. రాజన్న సిరిసిల్ల (2,019 చ.కి.మీ)
5. కరీంనగర్‌ (2,128 5.5.2.చ.కి.మీ)
రాష్ట్రంలో సగటున జిల్లాల విస్తీర్ణం 3,615 చ.కి.మీ. తెలంగాణలో అతిపెద్ద పట్టణం హైదరాబాద్‌.
2. సరిహద్దులు
8 తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం వాయువ్య దిశలో మహారాష్ట్ర, ఈశాన్యదిశలో చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం, పడమర దిశలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు, దక్షిణం మరియు తూర్పు దిశలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విస్తరించి వుంది.
8 రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 17 జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌ సరిహద్దులతో విస్తరించి వున్నాయి.
8 ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు గల జిల్లాలు 7:- అవి:
1. ఖమ్మం 2. నల్గొండ
3. జోగులాంబ గద్వాల 4. వనపర్తి
5. సూర్యాపేట 6. నాగర్‌ కర్నూల్‌
7. భద్రాద్రి కొత్తగూడెం
చత్తీస్‌ ఘడ్‌ సరిహద్దు గల 2 జిల్లాలు :- అవి:
1. భద్రాద్రి కొత్తగూడెం 2. జయశంకర్‌ భూపాలపల్లి
మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు 7:- అవి:
1. జయశంకర్‌ – భూపాలపల్లి 2. కోమరం భీం ఆసిఫాబాద్‌
3. కొమరం భీం ఆసిఫాబాద్‌ 4. కామారెడ్డి
5. నిర్మల్‌ 6. మంచిర్యాల

7. ఆదిలాబాద్‌
కర్ణాటక సరిహద్దు గల జిల్లాలు 5:- అవి:
1. సంగారెడ్డి 2. కామారెడ్డి
3. వికారాబాద్‌ 4. మహబూబ్‌గర్‌
5. జోగులాంబ – గద్వాల
అధిక జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం
1. ఆంధ్రప్రదేశ్‌(7) 2. మహారాష్ట్ర (7)
ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని జిల్లాలు 14:- అవి:
1. జగిత్యాల 2. వరంగల్‌ అర్బన్‌
3. సిద్దిపేట 4. మేడ్చల్‌ మల్కాజిగిరి
5. పెద్దపల్లి 6. వరంగల్‌ రూరల్‌
7. యాదాద్రిభువనగిరి 8. హైదరాబాద్‌
9. కరీంనగర్‌ 10. జనగామ
11. మెదక్‌ 12. రంగారెడ్డి
13. రాజన్న సిరిసిల్ల 14. మహబూబాబాద్‌
తక్కువ జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం – చత్తీస్‌ఘడ్‌ (2)
(జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు)
తెలంగాణలో అధిక జిల్లాలతో సరిహద్దును పంచుకొనే జిల్లాలు:-
1. సిద్ధిపేట (8) 2. రంగారెడ్డి (8)
రాష్ట్రంలో తక్కువ జిల్లాలతో సరిహద్దులను పంచుకొనే జిల్లాలు :-
1. ఆదిలాబాద్‌ (2)
2. హైదరాబాద్‌(2)
3. జోగులాంబ గద్వాల్‌ (2)
రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు -4 అవి:
1) కామారెడ్డి (కర్ణాటక, మహరాష్ట్ర)
2) జోగులాంబ గద్వాల (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌)
3) జయశంకర్‌ భూపాలపల్లి (చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర)
4) భద్రాద్రి కొత్తగూడెం (ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌)

తెలంగాణ భూ పరివేష్ఠిత రాష్ట్రం(లాండ్‌ లాకుడ్‌ స్టేట్‌) (భారతదేశంలో గల మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు 5 అవి:- హర్యానా, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ)
3. అక్షరాస్యత
– తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతరేటు – 66.54%
– తెలంగాణ రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత రేటు – 57.99%
– తెలంగాణ రాష్ట్ర పురుష అక్షరాస్యత రేటు 75.04%
– అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లాలు
1. హైదరాబాద్‌ (83.25%)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (82.49%)
3. వరంగల్‌ అర్బన్‌ (76.2%)
4. రంగారెడ్డి (72.0%)
అక్షరాస్యత తక్కువ గల జిల్లాలు:-
1. జోగులాంబ గద్వాల (49.87%)
2. నాగర్‌ కర్నూల్‌ (54.4%)
3. వనపర్తి (55.7%)
4. మెదక్‌ (56.1%)
5. కామారెడ్డి (56.5%)
రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత గల మండలాలు:-
1. మల్కాజ్‌గిరి (మేడ్చల్‌ మల్కాజ్‌గిరి) (88.26%)
2. బాచుపల్లి (మేడ్చల్‌ మల్కాజిగిరి) (88.18%)
3. అల్వాల్‌ (మేడ్చల్‌ మల్కాజిగిరి) (86.11%)
4. వార్డు నెం.100 (హైదరాబాద్‌) (86.10%)
రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల మండలాలు:-
1. కలూరు తిమ్మనదొడ్డి (జోగులాంబ గద్వాల) 33.77%)
2. గట్టు (జోగులాంబ గద్వాల) (37.59%)
3. పల్మెల (జయశంకర్‌ భూపాలపల్లి (37.81%)
4. ధరూర్‌ (జోగులాంబ గద్వాల) (41.09%)
అడవులు (2017-18 సర్వే ప్రకారం):
తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం –
27,291.99 2.5.2. (24.04%)
తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా :-
1. జయశంకర్‌ భూపాలపల్లి (4,505.05 చ.కి.మీ.)
2. భద్రాద్రి-కోత్తగూడెం (4,286.98 చ.కి.మీ)
తెలంగాణలో అటవీ విస్తీర్ణం అతి తక్కువగా గల జిల్లా :-
1. హైదరాబాద్‌ (1.43 చ.కి.మీ)
2. కరీంనగర్‌ (3.47 చ.కి.మీ)
తెలంగాణలో అటవీ విస్తీర్ణశాతం అధికంగా గల జిల్లా:
1. జయశంకర్‌ భూపాలపల్లి (72.96%)
2. భద్రాద్రి- కొత్తగూడెం (57.29%)
తెలంగాణలో అటవీ విస్తీర్ణశాతం తక్కువ గల జిల్లా:-
1. కరీంనగర్‌ (0.16%)
2. జోగులాంబ గద్వాల (0.23%)
4. జనాభా- 2011 లెక్కల ప్రకారం
8 తెలంగాణ రాష్ట్ర జనాభా – 3,50,03,674 (పురుషులు 1.76కోట్లు), (స్త్రీలు 1.73 కోట్లు)
8 గ్రామీణ జనాభా – 2,13,95,009(61.12%)
8 పట్టణ జనాభా 1,36,08,665(38.88%)
8 భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం 2.89%
8 భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం -12వ స్థానం
8 తెలంగాణ జనాభా వృద్ధి రెటు (2001-11) – 13.58%
8 2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల 38.12%
8 తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత – 312
తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు:-
1. హైదరాబాద్‌ (39,43,323)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (24,66,098)
3. రంగారెడ్డి (24,26,265)
4. నల్గొండ (16,18,416)
5. నిజామాబాద్‌ (15,71,022)
తెలంగాణలో అతి తక్కువ జనాభా గల జిల్లాలు :-
1. కుమ్రం భీం ఆసిఫాబాద్‌(5,15,812)
2. రాజన్న సిరిసిల్ల (5,52,037)
3. జనగాం (5,66,376)
4. వనపర్తి (5.78లక్షలు )
5. జోగులాంబ గద్వాల్‌ (6,09,990)
6. నిర్మల్‌ (7,09,418)
8 తెలంగాణలో పిల్లల జనాభా (0-6 ఏండ్లు) :- 38,99,166
8 తెలంగాణలో పిల్లల జనాభా ఎక్కువ గల జిల్లాలు:
1. హైదరాబాద్‌ (4,69,126)
2. రంగారెడ్డి (3,00,511)
3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (2,85,044)
4. మహబూబ్‌నగర్‌ (1,96,382)
5. సంగారెడ్డి (1,94,974)
తెలంగాణలో పిల్లల జనాభా తక్కువ గల జిల్లాలు:
1. రాజన్న సిరిసిల్ల (48,751)
2. జనగామ (55,056)
3. కొమ్రం భీం ఆసిఫాబాద్‌ (66,206)
4. పెద్దపల్లి (66,812)
5. వరంగల్‌ రూరల్‌ (67,134)
రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు :-
1. హైదరాబాద్‌ (18,172)
2. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (2,069)
3. వరంగల్‌ అర్బన్‌ (826)
రాష్ట్రంలో జనసాంద్రత తక్కువ గల జిల్లాలు :-
1. కొమ్రం భీం అసిఫాబాద్‌ (106)
2. జయశంకర్‌ భూపాలపల్లి(115)
3. నాగర్‌ కర్నూల్‌ (124)
తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి – 988
8 గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 999
8 పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 970
8 ఎస్‌.సి. లలో లింగ నిష్పత్తి – 1008
8 ఎస్‌.టి. లలో లింగ నిష్పత్తి – 977
8 తెలంగాణ రాష్ట్ర పిల్లల లింగ నిష్పత్తి 932
8 ఎస్‌.సి. లలో బాలబాలికల లింగ నిష్పత్తి 954
8 ఎస్‌.టి. లలో బాలబాలికల లింగ నిష్పత్తి- 906
తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు:-
1. నిర్మల్‌ (1046) 2. హైదరాబాద్‌ (1044)
3. జగిత్యాల (1036) 4. కామారెడ్డి (1033)
5. మంచిర్యాల (1027)
రాష్ట్రంలో లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు :-
1. రంగారెడ్డి (950) 2. హైదరాబాద్‌(954)
3. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి (957) 4. వనపర్తి (960)
5. సంగారెడ్డి (965)
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు:
1. భద్రాద్రి కొత్తగూడెం (964)
2. సంగారెడ్డి (955)
3. నిజామాబాద్‌ (953)
4. సిద్ధిపేట (952)
5. జగిత్యాల (948)
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు:
1. వరంగల్‌ అర్బన్‌ (903)
2. మహబూబాబాద్‌ (903)
3. వనపర్తి (903)
4. నాగర్‌ కర్నూల్‌ (909)
5. మంచిర్యాల (911)
తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా – 54,08,880
8 తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా శాతం – 15.44%
8 తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా ఎక్కువ గల జిల్లాలు:-
1. రంగారెడ్డి (3,37,023)
2. నల్గొండ (2,92,951)
3. ఖమ్మం (2,79,319)
4. సంగారెడ్డి (2,76,971)
5. హైదరాబాద్‌ (2,47,927)
తెలంగాణ రాష్ట్ర ఎస్‌ సి జనాభా తక్కువ గల జిల్లాలు:-
1. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (81,596)
2. వనపర్తి (93,182)
3. ఆదిలాబాద్‌ (99,422)
4. రాజన్న సిరిసిల్ల (1,02,110)
5. మహబూబాబాద్‌ (1,04,508)
– తెలంగాణ రాష్ట్ర ఎసిటి జనాభా – 31,77,940 లక్షలు
– తెలంగాణ రాష్ట్ర ఎస్టి టి జనాభా శాతం 9.08%
– తెలంగాణ రాష్ట్ర ఎస్టి టి జనాభా ఎక్కువ గల జిల్లాలు:-
1. భద్రాద్రి కొత్తగూడెం (3,92,034)
2. మహబూబాబాద్‌ (2,92,778)
3. ఆదిలాబాద్‌ (2,24,622)
4. నల్గొండ (2,09,252)
– తెలంగాణ రాష్ట్ర ఎసిటి జనాభా తక్కువ గల జిల్లాలు:-
1. జోగులాంబ గద్వాల్‌ (9,376)
2. కరీంనగర్‌ (12,779)
3. పెద్దపల్లి (14,945)
4. రాజన్న సిరిసిల్ల (22,990)
మండలాలు
– జిల్లాల విభజనకు పూర్వం మండలాల సగటు సంఖ్య 46 ఉండగా, విభజన తర్వాత మండలాల సగటు 19కు తగ్గింది.
– తెలంగాణలో మండలాలు ఎక్కువ గల జిల్లాలు
1. నల్గొండ (31) 2. రంగారెడ్డి (27)
3. నిజామాబాద్‌ (27) 4. సంగారెడ్డి (26)
తెలంగాణలో మండలాలు తక్కువ గల జిల్లాలు
1. వరంగల్‌ అర్బన్‌ (11) 2. జోగులాంబ గద్వాల్‌ (12)
3. రాజన్న సిరిసిల్ల (13) 4. జనగామ (13)
– తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు ఎక్కువ గల జిల్లా: రంగారెడ్డి
– తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు తక్కువ గల జిల్లాలు :
1. హైదరాబాద్‌ (1)
2. వరంగల్‌ అర్బన్‌ (1)
3. వనపర్తి (1)
– తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా :

1. ??? (604)

2. ?? (601)

3. ??? (565)

తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు తక్కువ గల జిల్లా :

1. హైదరాబాద్‌ (67)

2. వరంగల్‌ అర్బన్‌ (124)

3. మేడ్చల్‌ మల్కాజిగిరి (163)

రాష్ట్రంలో గల గ్రామపంచాయితీలు – 8,695

అత్యధిక గ్రామ పంచాయితీలు గల జిల్లా –

1) (502)

2. (475)

జీనియస్‌

%లల% అతి తక్కువ గ్రామ పంచాయితీలు గల జిల్లా

1) మేడ్చల్‌ మల్కాజ్గగిరి(77)

˜రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు లేని జిల్లా – హైదరాబాద్‌

నోట్‌: తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, గ్రామ పంచాయితీ వార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 844 గ్రామ పంచాయితీలు, మేడ్చల్‌ జిల్లాల్లో అత్యల్పంగా 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

రాష్ట్ర పరిపాలన అంశాలు

%జ% రెవెన్యూ డివిజన్లు – 68

%జ% రెవెన్యూ గ్రామాలు – 10,859

రెవెన్యూ మండలాలు – 584

˜ మండల ప్రజా పరిషత్లు – 438

జిల్లా ప్రజా పరిషత్లు – 9

గమనిక: జిల్లా ప్రజా పరిషత్‌ లేని జిల్లా హైదరాబాద్‌

ప్రజాప్రతినిధులు:

˜రాష్ట్రంలో శాసన సభ(అసెంబ్లీ) స్థానాలు : 119షఆంగ్లో ఇండియన్‌

Q రాష్ట్రంలో శాసన మండలి స్థానాలు :- 40

రాష్ట్రంలో గల లోక్సభ స్థానాలు – 17

˜ రాష్ట్రంలో గల రాజ్యసభ స్థానాలు 7

˜రాష్ట్రంలో గల జెడ్పిటిసి లు 438

? రాష్ట్రంలో గల ఎమ్పిటిసి లు 6,456

˜రాష్ట్రంలో గల ఎమ్ప్పి లు 438

నోట్‌ : విభజనకు గురి కాని జిల్లా హైదరాబాద్‌

%ఐశిబిశిలి ఈలిఖీలిజిళిచీళీలిదీశి |దీఖిలిని:

%జై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సూచిక విలువ: 0.52

రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక అధికంగా గల జిల్లా : మేడ్చల్‌ ?? (0.70)

? రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక తక్కువగా గల జిల్లా : కుమురం భీం అసిఫాబాద్‌ (0.21)

తెలంగాణ తల్లి – ప్రత్యేకత

తెలంగాణ తల్లి అనే భావనను తొలిసారి ప్రజలలోకి తీసుకు

వచ్చినది – దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణ తల్లి భావనను ఉద్యమ ప్రతీకగా ముందుకు తీసుకువచ్చినది – కల్వకుంట్ల చంద్రశేఖర్రావు

తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారి చిత్రించినది – బైరోజు వెంకటరమణాచారి.

తెలంగాణ తల్లి ఎడమ చేతిలో – బతుకమ్మ (ప్రత్యేకంగా

తెలంగాణకే చెందిన పండుగ బతుకమ్మ)

తెలంగాణ తల్లి కుడి చేతిలో – మొక్కజన్న కంకి (తెలంగాణ ప్రాంతం మెట్ట పంటలకు ప్రసిద్ధి)

తెలంగాణ తల్లి కిరీటంలో, వద్దాణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం. జాకబ్‌ వజ్రం వున్నాయి. ఇవి తెలంగాణకు చెందిన వజ్రాలు.

తెలంగాణ తల్లి కాలిమట్టెలు – ముత్తైయిదకు చిహ్నం (ఈ వెండి మట్టెలు కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి)

తెలంగాణ తల్లి ధరించిన చీర- గద్వాల్‌, పోచంపల్లి

అమరవీరుల స్థూపం

జ హైదరాబాద్లోని అసెంబ్లీకి ఎదురుగా వున్న గన్పార్ధాని తెలంగాణ అమర వీరుల స్థూపానికి 1970 ఫిబ్రవరి 23న నగర మేయర్‌ ఎస్‌. లక్ష్మీ నారాయణ మరియు మానిక్‌ఆవు (ఎం.ఎల్‌.ఏ) కలిసి శంఖుస్థాపన చేశారు.

జ గన్పార్క్‌ అమరవీరుల స్థూపానికి వస్తు సేకరణ చేసినది ప్రతాప్‌ కిషోర్‌, విలియమ్స్‌ అంతి

ఈ స్థూపం పూర్తి అయినది – 1975

జ ఈ స్థూపు రూపశిల్పి – ఎక్కా యాదగిరి

స్థూపం ప్రత్యేకత

నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్‌ గుర్తులు.

జ స్థూపంలో ఎర్రరాతి నల్లరాతిపై భాగంలో ఉంటుంది. ఈ ఎర్రరాతి సాహసాన్ని తెల్పుతుంది.

ఈ ఎర్రరాతి భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ తోరణం అమరవీరులకు జోహార్లు సూచిస్తుంది.

ఎర్రరాతి పై భాగంలో మళ్ళి నల్లరాతిలో 9 గీతాలు ఉంటాయి. ఈ గీతలు 9 జిల్లాలను సూచిస్తాయి.

జ నల్లరాతి స్తంబంపై భాగంలో ఎర్రరాతి వుంటుంది. ఈ ఎర్రరాతిలో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం ధర్మాన్ని, సాహసాన్ని, నిజాయితీని సూచిస్తుంది.

ఈ స్థూపం చివరి భాగంలో 9 తెల్లరాతి పుష్పాలు ఉంటాయి. ఇవి శాంతి, త్యాగానికి చిహ్నం గా ఉంటాయి.

రమణారెడ్డి :

బ తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను ఇటీవల రూపొందించాడు.

గణపతి స్తపతి:

ఇతను ట్యాంక్బండ్లోలోని గౌతమబుద్ధుని రూపొందించాడు.

రవి శంకర్‌ (చెర్యాల) :

ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించాడు.

]]>
అమెజాన్‌ రెయిన్‌ఫారెస్ట్‌ని భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలవడానికి గల కారణం ఏమిటి? https://navatelangana.com/what-is-the-reason-why-the-amazon-rainforest-is-called-the-lungs-of-the-earth/ Sat, 06 Apr 2024 18:40:48 +0000 https://navatelangana.com/?p=263924 1. ఏ అంతర్జాతీయ ఒప్పందం గ్లోబల్‌ వార్మింగ్‌ను పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) పారిస్‌ ఒప్పందం బి) క్యోటో ప్రోటోకాల్‌
సి) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ డి) కోపెన్‌హాగన్‌ ఒప్పందం
2. UN వాతావరణ మార్పుల సమావేశం జఉూ26 ఏ నగరంలో జరిగింది?
ఎ) పారిస్‌ బి) న్యూయార్క్‌
సి) గ్లాస్గో డి) బీజింగ్‌
3. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం ఏది?
ఎ) యునైటెడ్‌ స్టేట్స్‌ బి) చైనా
సి) భారతదేశం డి) యూరోపియన్‌ యూనియన్‌
4. ‘కార్బన్‌ పాదముద్ర’ అనే పదం ఈ కింది వాటిలో వేటిని సూచిస్తుంది ?
ఎ) అడవిలో నిల్వ చేయబడిన కార్బన్‌ పరిమాణం
బి) మానవ కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువుల మొత్తం
సి) మట్టిలో కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌ రేటు
డి) సముద్ర పర్యావరణ వ్యవస్థలపై వాతావరణ మార్పు ప్రభావం
5. ప్రపంచవ్యాప్తంగా అటవీ నిర్మూలనకు ప్రధాన కారణం ఏమిటి?
ఎ) పట్టణీకరణ బి) వ్యవసాయం
సి) మైనింగ్‌ డి) పారిశ్రామికీకరణ
6. ‘జీవవైవిధ్య హాట్‌స్పాట్‌’ అనే భావన దేనిని సూచిస్తుంది ?
ఎ) మానవ కార్యకలాపాల వల్ల ముప్పు పొంచి ఉన్న జాతుల వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు
బి) జాతుల వైవిధ్యం మరియు సమృద్ధిగా సహజ వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు
సి) అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ కోసం నియమించబడిన రక్షిత ప్రాంతాలు
డి) వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వాతావరణ సంఘటనల వల్ల ప్రభావితమైన మండలాలు
7. ‘కార్బన్‌ ప్రైసింగ్‌’ భావన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ) కార్బన్‌ కాలుష్యంపై పన్ను విధించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వ్యాపారాలను ప్రోత్సహించటం
బి) ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి శిలాజ ఇంధన పరిశ్రమలకు సబ్సిడీ ఇవ్వండి
సి) కార్బన్‌-ఇంటెన్సివ్‌ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచండి
డి) పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడిని తగ్గించండి
8. సముద్రాలలో ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల ఈ కింది వాటిలో ఏ సముద్ర జంతు జాతులకు ముప్పు ఎక్కువగా ఉంది ?
ఎ) డాల్ఫిన్లు బి) సముద్ర తాబేళ్లు
సి) షార్క్స్‌ డి) జెల్లీ ఫిష్‌
9. ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ’ అనే భావన యొక్క లక్ష్యం ఏమిటి ?
ఎ) వ్యర్థాలను తగ్గించడం మరియు వనరుల పునర్వినియోగం మరియు రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం
బి) పర్యావరణ ప్రభావాలతో సంబంధం లేకుండా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచండి
సి) ఆర్థిక వృద్ధికి సహజ వనరులను ఉపయోగించుకోండి
డి) వ్యవసాయ విస్తరణ కోసం అటవీ నిర్మూలనను వేగవంతం చేయండి
10. పగడపు దిబ్బ బ్లీచింగ్‌కు ప్రధాన కారణం ఏమిటి?
ఎ) ఓవర్‌ ఫిషింగ్‌ బి) చమురు కాలుష్యం
సి) సముద్ర ఆమ్లీకరణ డి) గ్లోబల్‌ వార్మింగ్‌
11. ఇటీవల 2060 నాటికి కార్బన్‌ న్యూట్రాలిటీని సాధించే ప్రణాళికలను ఏ దేశం ప్రకటించింది?
ఎ) యునైటెడ్‌ స్టేట్స్‌ బి) రష్యా
సి) బ్రెజిల్‌ డి) చైనా
12. ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (IPCC) ఏటా వేటిని అంచనా వేస్తుంది?
ఎ) అంతర్జాతీయ వాణిజ్య విధానాలు
బి) ప్రపంచ జీవవైవిధ్య పోకడలు
సి) వాతావరణ శాస్త్రం మరియు వాతావరణ మార్పు ప్రభావాలు
డి) సముద్ర కాలుష్య స్థాయిలు
13. ఈ కింది వాటిలో ఏ పునరుత్పాదక ఇంధన వనరులు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వృద్ధి రేటును కలిగి ఉన్నాయి?
ఎ) సౌరశక్తి బి) పవన శక్తి
సి) జలవిద్యుత్‌ శక్తి డి) భూఉష్ణ శక్తి
14. ఈ క్రింది కార్యక్రమాలలో ఏది యునైటెడ్‌ స్టేట్స్‌లో క్షీణించిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం మరియు హరిత ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పనిచేస్తుంది ?
ఎ) గ్రీన్‌ న్యూ డీల్‌ బి) పారిస్‌ ఒప్పందం
సి) క్యోటో ప్రోటోకాల్‌ డి) క్లీన్‌ పవర్‌ ప్లాన్‌
15. మాంట్రియల్‌ ప్రోటోకాల్‌కు చేసిన ‘గాలీ సవరణ’ ద్వారా ఈ కింది వాటిలో వేటిని దశలవారీగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) ఓజోన్‌ క్షీణతకు కారణమైన గ్రీన్‌హౌస్‌ వాయువులు
బి) పారిశ్రామిక ప్రక్రియల నుండి కార్బన్‌ ఉద్గారాలు
సి) సముద్రాలలో ప్లాస్టిక్‌ కాలుష్యం
డి) ఉష్ణమండల ప్రాంతాల్లో అటవీ నిర్మూలన
16. ఈ కింది వాటిలో ఏ పర్యావరణ సంస్థ ఇటీవల ‘స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌ ఫారెస్ట్‌’ నివేదికను విడుదల చేసింది?
ఎ) గ్రీన్‌పీస్‌
బి) వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (WWF)
సి) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)
డి) ప్రపంచ వనరుల సంస్థ (WRI)
17. ‘పర్యావరణ పాదముద్ర’ అనే పదం ఈ కింది వాటిలో దేనిని సూచిస్తుంది ?
ఎ) రక్షిత సహజ ఆవాసాల మొత్తం ప్రాంతం
బి) పర్యావరణ వ్యవస్థలపై మానవ కార్యకలాపాల ప్రభావం
సి) జీవవైవిధ్య హాట్‌స్పాట్‌ల పంపిణీ
డి) మంచినీటి వనరుల లభ్యత
18. ‘వాతావరణ స్థితిస్థాపకత’ అనే పదం ఈ కింది వాటిలో వేటిని సూచిస్తుంది?
ఎ) మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణ వ్యవస్థల సామర్థ్యం
బి) కార్బన్‌-ఇంటెన్సివ్‌ పరిశ్రమల ప్రోత్సాహం
సి) పర్యావరణ ప్రభావంతో నిమిత్తం లేకుండా పట్టణ ప్రాంతాల విస్తరణ
డి) తీవ్రమైన వాతావరణ సంఘటనలను తట్టుకోగల వ్యక్తుల సామర్థ్యం
19. 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించడానికి కట్టుబడి ఉన్న ఏ దేశం ఇటీవల వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
ఎ) యునైటెడ్‌ స్టేట్స్‌ బి) యునైటెడ్‌ కింగ్‌డమ్‌
సి) చైనా డి) ఆస్ట్రేలియా
20. UN బయోడైవర్సిటీ సమ్మిట్‌ జఉూ15 పర్యావరణ వ్యవస్థలలో ఏ కీలక భాగం క్షీణించడంపై దృష్టి పెట్టింది?
ఎ) నేల సంతానోత్పత్తి బి) పరాగ సంపర్క జనాభా
సి) సముద్ర జీవవైవిధ్యం డి) మొక్కల జాతులు
21. ‘ఆంత్రోపోసీన్‌’ అనేది ప్రతిపాదిత భౌగోళిక యుగం, ఈ కింది వాటిలో దేని ఆధారంగా వర్గీకరించబడింది?
ఎ) పెరిగిన అగ్నిపర్వత కార్యకలాపాలు
బి) భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలపై మానవ ప్రభావం యొక్క ఆధిపత్యం
సి) గ్లోబల్‌ కూలింగ్‌ ట్రెండ్స్‌
డి) సహజ ఆవాసాల విస్తరణ
22. నిరంతర సేంద్రీయ కాలుష్య కారకాల (POPలు) ఉత్పత్తి మరియు వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని ఏ పర్యావరణ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) క్యోటో ప్రోటోకాల్‌ బి) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌
సి) బాసెల్‌ కన్వెన్షన్‌ డి) స్టాకహేోమ్‌ కన్వెన్షన్‌
23. ఇటీవల జరిగిన COP26 ఏ కారణాల వల్ల విమర్శల్ని ఎదుర్కొంది?
ఎ) ప్రధాన ఆర్థిక వ్యవస్థల నుండి భాగస్వామ్యం లేకపోవడం
బి) ప్రతిష్టాత్మక ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సెట్‌ చేయడంలో వైఫల్యం
సి) అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ అనుకూలతకు సరిపోని నిధులు
డి) పైవన్నీ
24. ‘ఆర్కిటిక్‌ యాంప్లిఫికేషన్‌’ అంటే ఏమిటి?
ఎ) ఆర్కిటిక్‌ ప్రాంతంలో హిమానీనదాలు వేగంగా కరగడం
బి) భూమ్మీద మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్‌ ప్రాంతం ఎక్కువగా వేడెక్కడం
సి) ఆర్కిటిక్‌ వాతావరణ నమూనాల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలలో తగ్గుదల
డి) వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్‌ సముద్రపు మంచు విస్తరణ
25. గ్లోబల్‌ బయోడైవర్సిటీ ట్రెండ్‌లను హైలైట్‌ చేస్తూ ‘లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌’ను ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది?
ఎ) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)
బి) వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (WWF)
సి) ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (IUCN)
డి) గ్రీన్‌పీస్‌
26. ‘రీవైల్డింగ్‌’ భావన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఎ) పట్టణ ప్రాంతాలను సహజ ఆవాసాలుగా విస్తరించడం
బి) క్షీణించిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం మరియు స్థానిక
జాతులను తిరిగి ప్రవేశపెట్టడం
సి) వ్యవసాయ అవసరాల కోసం అడవులను నరికివేయడం
డి) రక్షిత ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం
27. ‘యునైటెడ్‌ నేషన్స్‌ డికేడ్‌ ఆన్‌ ఎకోసిస్టమ్‌ రీస్టోరేషన్‌’ యొక్క లక్ష్యం ఏమిటి?
ఎ) అటవీ నిర్మూలనను ప్రోత్సహించండి
బి) పర్యావరణ క్షీణతను వేగవంతం చేయండి
సి) క్షీణించిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి చర్యను సమీకరించండి
డి) పర్యావరణ ప్రభావంతో నిమిత్తం లేకుండా పట్టణ ప్రాంతాలను విస్తరించండి
28. పర్యావరణ శరణార్థుల గురించి ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది?
ఎ) వాతావరణ శరణార్థులకు అంతర్జాతీయ చట్టం కింద రక్షణ ఉంటుంది
బి) వాతావరణ శరణార్థులు స్వచ్ఛందంగా వలసపోతారు
సి) వాతావరణ మార్పు ప్రజల స్థానభ్రంశానికి దోహదం చేయదు
డి) వాతావరణ శరణార్థులు తరచుగా మానవతా సహాయాన్ని
పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటారు
29. ‘అమెజాన్‌ రెయిన్‌ఫారెస్ట్‌’ని భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలవడానికి ప్రధాన కారణం ఏమిటి ?
ఎ) ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా గణనీయమైన మొత్తంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది
బి) ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కలప ఉత్పత్తిదారు
సి) ఇది ఏదైనా పర్యావరణ వ్యవస్థలో అత్యధిక జాతుల వైవిధ్యాన్ని కలిగి ఉంది
డి) ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది
30. ‘రేస్‌ టు జీరో’ ప్రచారం ఈ కింది వాటిలో దేనికి సంబందించింది?
ఎ) సముద్రాలలో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నిర్మూలించడం
బి) 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించడం
సి) అంతరించిపోతున్న జాతులను రక్షించడం
డి) సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం

సమాధానాలు :
1. ఎ 2. సి 3. బి 4. బి 5. బి 6. ఎ 7. ఎ 8. బి 9. ఎ 10. డి 11. డి 12. సి 13. ఎ 14. ఎ 15. ఎ  16. సి 17. బి 18. ఎ 19. బి 20. బి 21. బి 22. డి 23. డి 24. బి 25. బి 26. బి 27. సి 28. డి 29. ఎ 30. బి

]]>
తెలంగాణ రాష్ట్ర ఉనికి https://navatelangana.com/existence-of-telangana-state/ Sat, 30 Mar 2024 16:59:21 +0000 https://navatelangana.com/?p=259116 Existence of Telangana Stateగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో Geography అంటారు. Geography అనే వదం గ్రీకు భాష నుండి పుట్టినది. గ్రీకు: భాషలో  graphy అనగా భూమి, Geo అనగా రాయటం లేదా గీయటం అని అర్ధం. ఈ విదం Geography అనే రెండు రెండు పదాల కలయిక. భూ స్వరూపాలు, శీతోష్ణస్థితి, ఉద్భతి సంపద అంతు జలాల విస్తరణల అధ్యయనమే జాగ్రఫీ. భూగోళ శాస్త్ర పితామహుడి (Father of Geography)గా హికోటియస్‌ను పేర్కొంటారు.
తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణపథం అని పేర్కొంటారు. దక్షిణ పథం అంటే నర్మద – తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం. అనగా దక్షిణ భారతదేశానికి దారి అని అర్ధం. ఇది ఉత్తర దక్షిణ దేశాల సంగమ స్థానం. ఢిల్లీ సుల్తానుల కాలంనాటి ఆమీర్‌ ఖుస్రో అనే కవి ”తెలంగాణ” అనే పదం ఢిల్లీ సుల్తానుల కాలం నాటి నుంచే పిలువబడేదని పేర్కొన్నాడు.
ఈజిప్షియన్‌ గ్రీడ అయిన ”టాలమి” తను రచించిన ”ది గైడ్‌ టు జియోగ్రఫీ” అనే గ్రంథంలో గోదావరి నదిని ”తెల్లివాహ” అని పేర్కొన్నారు. ”తైలంగులు” తెలంగాణ ప్రాంతంలో ”తెల్లివాహనది” ఒడ్డున నివసించేవారని పేర్కొన్నారు.
”తైలింగులు” అనే తెగ తెలంగాణ ప్రాంతం నుండి మయన్మార్‌ వలసవెళ్లినట్లు చారిత్రక ఆధారాలు కలవు. అందుకే తెలంగాణ ప్రజానికానికి తెలంగాణనైట్‌ అనే పేరు వచ్చింది.
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం, తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశంగా వ్యవహరించబడింది. దీని ప్రకారం, ప్రస్తుత తెలంగాణను తొలి ఆంధ్రదేశానికి నాందిగా భావించాలి. తెలంగాణలో జీవ గోదావరిని ”తెలివాహ నది”గా వ్యవహరించేవారు. తద్వారా, ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించి, కాలక్రమంలో త్రిలింగ దేశంగానూ, తెలంగాణాగానూ స్థిరపడి ఉండొచ్చు.
సి. శ్రీరామశర్మ అభిప్రాయం ప్రకారం, అమీర్‌ ఖుస్రో నుంచి అబుల్‌ ఫజల్‌ మధ్యకాలంలో అంటే స్థూలంగా అల్లాఉద్దీన్‌ ఖిల్జీ నుంచి అక్బర్‌ కాలం మధ్యలో, తెలంగాణా అనే పేరు వ్యవహారికంగా మారింది. తెలంగాణ అనే పదం సంగారెడ్డిలోని తెల్లాపూర్‌ శాసనం (క్రీ.శ. 1417), ప్రతాప రుద్రగణపతి వెలిచర్ల శాసనం, శ్రీకృష్ణదేవరాయల తిరుమల, చిన్న కంచి శాసనాల్లో స్పష్టంగా పేర్కొనబడింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాన నేపథ్యం – ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు
వివిధ ప్రాంతాలలో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ నేపథ్యంలో 1948లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు అంశంపై ఎస్‌.కె. థార్‌ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భాషా ప్రాతిపదిక రాష్ట్రాల వల్ల జాతికి ముప్పు అని తేల్చింది. కానీ బి.ఆర్‌. అంబేద్కర్‌ 1948 అక్టోబర్‌లో థార్‌ కమీషన్‌ సిఫార్సుల మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం- 1948లో తీసుకున్న నిర్ణయాల అమలులో నెహ్రూ ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో అందరిలో అసంతృప్తి మొదలయింది. అక్టోబర్‌ 19, 1952 పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టినాడు. దీక్షను 58 రోజుల పాటు కొనసాగించి మరణించాడు. కేంద్రప్రభుత్వం దిగివచ్చి 19 డిసెంబర్‌, 1952 ఆంధ్రులకు కొత్త రాష్ట్రం ఏర్పాటుకై వాంఛూ కమిటీని నియమించింది. సెప్టెంబర్‌ 1953లో ఆంధ్రరాష్ట్ర యాక్టు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. అక్టోబర్‌ 1, 1953న కొత్త ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి ఎక్కువ అయింది. దీని ఫలితంగా భారత ప్రభుత్వం 29 డిసెంబర్‌ 1963న ఫజల్‌ అలీ నేతృత్వంలో ఓ కమీషన్‌ను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 1955లో ఈ కమీషన్‌ 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉభయ ప్రాంతాల పెద్దమనుషుల మధ్య ఒప్పందంతో 1956, నవంబర్‌ 1న విశాలాంధ్ర ఏర్పాటు అయ్యింది.
హైదరాబాద్‌ రాష్ట్రం
హైదరాబాద్‌ రాజ్యంపై భారత యూనియన్‌ చేపట్టిన ”ఆపరేషన్‌ పోలో” (1948, సెప్టెంబర్‌ 13 నుండి 17 మధ్య జరిగిన)తో 1948 సెప్టెంబర్‌ 18న నిజాం సంస్థానంలో మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. జె. ఎస్‌. చౌదరి హైదరాబాద్‌లోని, చాలామంది యువకులను రజాకారులుగా అనుమానించి దారుణంగా హతమార్చాడని ఇతనిపై అభియోగాలు వచ్చాయి. ఇతని నేతృత్వంలోని సైన్యం గ్రామాలలో చొరబడి యువకులను, కమ్యూనిస్టులుగా భావించి వారిని హతమార్చినాడు. ఈ నేపథ్యంలో ప్రజావ్యతిరేక ఉద్యమం ఆవిర్భవించడంతో ”పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు (1950)” చేయడం జరిగింది. 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకొనబడ్డాడు.
1952 వరంగల్లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం, 1956, ఫిబ్రవరి 20న జరిగిన పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలు ఉల్లంఘన, 1969లో ఖమ్మంలో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దీనితో ఏప్రిల్‌ 11న 1969 నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ప్రకటించగా దీన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించి తిరిగి ఆందోళనలు చేపట్టారు. 1972లో సీమాంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం మొదలయింది.
ఇరు ప్రాంతాల వారిని శాంత పరిచేందుకు 1973 సెప్టెంబర్‌ కేంద్రప్రభుత్వం 6 సూత్రాల పథకంతో పరిష్కారం చూపింది. దీన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఉద్యోగస్థులలో తీవ్ర అసంతృప్తి (దశాబ్ద కాలంగా) రగలడంతో ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 610 జీవోను తెచ్చింది. ఈ జీవోను అమలు చేయకపోవడం మూలంగా ఉద్యోగస్థులలో అసంతృప్తి రెట్టింపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.
తెలంగాణ సిద్ధాంత కర్త ”ప్రొ. జయశంకర్‌ సార్‌” మార్గదర్శకత్వంలో కే.సి.ఆర్‌. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ”తెలంగాణ రాష్ట్ర సమితి 2001, ఏప్రిల్‌ 27న స్థాపించారు. కే.సి.ఆర్‌ 2009, నవంబర్లో చేపట్టిన నిరాహార దీక్షతో కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 9 డిసెంబర్‌, 2009న ప్రకటన చేసింది. కేంద్రప్రభుత్వం 03 ఫిబ్రవరి, 2010న శ్రీకృష్ణ కమిటీని నియమించి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను పరిశీలించుటకు ఏర్పాటు చేయగా కమీషన్‌ 2010 డిసెంబర్‌లో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కె.సి.ఆర్‌. ఆధ్వర్యంలోని తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌.) మరియు ప్రొ. కోదండరామ్‌ సార్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కీలక పాత్ర పోషించడంతో సిడబ్ల్యుసి 2013, జూలై, 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.
– 2013, ఆగస్టు 5న అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని లోక్‌సభలో ప్రకటించారు. 2013, అక్టోబర్‌ 3న కేంద్ర హోంశాఖ రూపొందించిన తెలంగాణ నోట్‌ను కేంద్రం ఆమోదించింది.
– 2014, ఫిబ్రవరి 6 కేంద్ర క్యాబినెట్‌ తెలంగాణ బిల్లును ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 13న అప్పటి కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాడు.
– 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.
– 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పి.జె. కురియన్‌ ఆమోదంతో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
– 1 మార్చి, 2014న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తూ ఆమోదముద్ర వేశారు. అదేరోజు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.
– 2 మార్చి, 2014న కేంద్రం తెలంగాణ ఏర్పాటుకై ఆవిర్భావ తేది లేకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
– 4 మార్చి, 2014న కేంద్రం తెలంగాణ ఆవిర్భావ దినంగా 2 జూన్‌, 2014 అని ప్రకటించింది.
– 2 జూన్‌, 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
నోట్‌: ”ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం- 2014”ను ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరలు) చట్టం- 2014 (2014, నవంబర్‌ 19)గా 17, 2014న సవరించబడింది ఈ సవరణ మే 20, 2014 నుంచి అమలు చేయడం జరిగింది.
దీని ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 327 రెవెన్యూ గ్రామాలను, 87 గ్రామ సంచాయితీలను అవశేష ఆంధ్రప్రదేశకు బదిలీ చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ క్రింది ఏదు మండలాల్లో మొదటి అయిదు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగాను, చివరి రెండింటిని పాక్షికంగాను కలపడం జరిగింది. అవి 1. కూనవరం, 2. వేలేరు పాడు, 3. కుకునూరు, 4. వి.ఆర్‌. పురం, 5. చింతూరు 6 భద్రాచలం, 7 బూర్గంపాడు.
ఈ సవరణ చట్టం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2.76 లక్షల హెక్టార్ల విస్తీర్ణంను కోల్పోయినది. ఫలితంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. (పూర్వం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం (1,14,840 చ.కి.మీ. లకు కుదించబడినది. రాష్ట్రలో సుపరిపాలన అందించడానికి, ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో 2016, అక్టోబర్‌ 11 విజయ దశమి పర్వదినాన, అనగా దసరా రోజున కొత్తగా 21 జిల్లాలు ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి చేరినది. పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో మూడుసార్లు జిల్లాల పునర్వవస్థీకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాంతంలోనిదే కనుక మార్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది.
ప్రస్తుతం ”జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం- 1974” ప్రకారం తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి. తెలంగాణలో చివరిసారిగా 1978 ఆగష్టు 15న రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. (1953లో ఖమ్మం)
రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రజల నిరసనల ఫలితంగా ముసాయిదా నోటిఫికేషన్లో ఇచ్చినవి కాకుండా. అదనంగా సిరిసిల్ల, జనగామ, గద్వాల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్‌ కమిటీ సూచించినది. ఈ హైపవర్‌ కమిటీలో సభ్యులు-1 జోగురామన్న 2. పోచారం శ్రీనివాసరెడ్డి, 3. జగదీశ్వర్రెడ్డి.
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనను ”జనాభా, విస్తీర్ణాన్ని మరియు కుటుంబాల సంఖ్యను ప్రాతిపదికగా” తీసుకొని చేపట్టడం జరిగింది.
నవ్య తెలంగాణ నూతన సమాచారం
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి విడిపోయి, 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినది. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారత ద్వీపకల్పంలో 77డిగ్రీల15 నుండి 81డిగ్రీల19 తూర్పు రేఖాంశాలు, 15ు50 నుండి 19..51 ఉత్తర అక్షాంశాల మధ్య నెలకొని ఉంది. హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు తెలంగాణ రాష్ట్రంలో సగటు జిల్లా జనాభా 35 లక్షలు అనగా దేశంలో మూడవ స్థానం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 10.3 లక్షలు అనగా దేశంలో రాష్ట్ర ర్యాంకు 17వ స్థానానికి పడిపోయినది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సగటు విస్తీర్ణం 11,208 చ.కి.మీ. అనగా దేశం రెండవ స్థానం, మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్‌. ప్రస్తుతం జిల్లా సగటు భౌగోళిక విస్తీర్ణం రీత్యా 3,608 చ.కి.మీ. అనగా తెలంగాణ రాష్ట్ర ర్యాంకు 15కు పడిపోయింది.
గమనిక:- 1. నూతన ఆంధ్రప్రదేశ్‌ ”హైదరాబాద్‌” రాజధానిగా 100 ఏండ్ల వరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వుంటుంది.
2) 1865లో మొదటి సాలార్‌జంగ్‌ అయిన సర్‌ మీర్‌ తురబ్‌ అలీఖాన్‌ హైద్రాబాద్‌ రాష్ట్రంలో జిలాబందీ. పేరుట 10 జిల్లాలను ఏర్పాటు చేశారు.
అప్పుడు తెలంగాణలో 8 జిల్లాలు కలవు. అప్పటి జిల్లాల సగటు విస్తీర్ణం 18,880 చ.కి.మీ. జిల్లా సగటు జనాభా 6.92 లక్షలు.

]]>
భారత ప్రభుత్వం ‘క్యాచ్‌ ది రెయిన్‌’ ప్రచారాన్ని ఏ ఏడాదిలో ప్రారంభించింది? https://navatelangana.com/in-which-year-the-government-of-india-started-the-catch-the-rain-campaign/ Sat, 23 Mar 2024 18:21:30 +0000 https://navatelangana.com/?p=255280 జనాభా పెరుగుదల, పట్టణీకరణ, వాతావరణ మార్పు, కాలుష్యం, అసమర్థమైన నీటి నిర్వహణ పద్ధతులు వంటి అనేక అంశాల వల్ల ప్రపంచం మునుపెన్నడూ లేనంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పెద్దఎత్తున సాగు, తాగు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇది తీవ్రమైన సామాజిక-ఆర్థిక, పర్యావరణ సమస్యలకు కారణమవు తుంది. నీటి వనరులు పరిమితంగా ఉన్న శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాలలో ఈ సంక్షోభం మరీ తీవ్రంగా ఉంటుంది. అనేక జీవ నదులతో నిండి ఉండే భారత దేశం కూడా నేడు తీవ్రమయిన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలూ తాగడానికి చుక్క నీరు లేక అల్లాడి పోతున్నాయి. విపరీతంగా పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దేశంలో నీటి సంక్షోభానికి కారణం. దీనికి తోడు వాతావరణ మార్పుల కారణంగా అస్థిరమైన రుతుపవనాల నమూనాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. దేశంలో నీటి వనరులను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రారంభించినప్పటికి ఫలితం అంతంత మాత్రంగానే ఉంది.
భారతదేశంలో నీటి వనరులను మెరుగుపరచడానికి ప్రవేశ పెట్టబడిన కొన్ని పథకాలు
1. ప్రధాన్‌ మంత్రి కృషి సించాయి యోజన : 2015లో ప్రారంభించబడిన ఈ పథకం నీటి వనరుల అభివృద్ధి, పంపిణీ మరియు సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతుల ద్వారా వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
2. జల్‌ జీవన్‌ మిషన్‌ : 2019లో ప్రారంభించబడింది. 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు పైపుల ద్వారా నీటి సరఫరాను అందించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రత్యకంగా వికేంద్రీకృత, డిమాండ్‌-ఆధారిత, కమ్యూనిటీ- నిర్వహించే నీటి సరఫరా పథకాలపై దృష్టి పెడుతుంది.
3. అటల్‌ భూజల్‌ యోజన : 2018లో ప్రారంభించబడిన దీన్‌, కమ్యూనిటీ భాగస్వామ్యం, సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు స్థిరమైన భూగర్భ జల పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా భూగర్భజల నిర్వహణను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది.
4. నేషనల్‌ రివర్‌ కన్జర్వేషన్‌ ప్లాన్‌ : పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన చీ=జూ మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రధాన నదులలో కాలుష్యాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
5. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా : 2014లో ప్రారంభించబడిన, మురుగునీటి శుద్ధి, అటవీ నిర్మూలన మరియు నదీతీర అభివృద్ధి వంటి వివిధ కార్యక్రమాల ద్వారా గంగా నది పరివాహక ప్రాంతాన్ని శభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడంపై దృష్టి సారిస్తుంది.
1. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు మరియు అంగన్‌వాడీలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి ఉద్దేశించిన పథకం ఏది?
ఎ) జల్‌ జీవన్‌ మిషన్‌  బి) స్వచ్ఛ భారత్‌ మిషన్‌
సి) మధ్యాహ్న భోజన పథకం డి) నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రోగ్రామ్‌
2. ఏ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్‌  2030 నాటికి అందరికీ నీరు, పారిశుధ్యం లభ్యత, స్థిరమైన నిర్వహణను నిర్ధారించడానికి లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ)SDG+ 3 బి)SDG+ 6
సి)SDG+ 9 డి)SDG+ 12
3. ఏ సంవత్సరం నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ ఇంటికీ పైపుల ద్వారా నీటి సరఫరా అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకాన్ని ప్రారంభించింది?
ఎ) 2022 బి) 2024
సి) 2026 డి) 2030
4. ‘ఫర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌ కాంపోనెంట్‌’ అనేది వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏ ఫ్లాగ్‌షిప్‌ పథకంలో భాగం?
ఎ) ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన
బి) జల్‌ జీవన్‌ మిషన్‌
సి) అటల్‌ భుజల్‌ యోజన
డి) ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
5. వర్షాధార ప్రాంతాల జాతీయ వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌  కింద ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఏ పథకంగా పేరు మార్చబడింది?
ఎ) ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన
బి) అటల్‌ భుజల్‌ యోజన
సి) ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన
డి) నీరాంచల్‌ నేషనల్‌ వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌
6. గంగా నదిని పునరుజ్జీవింపజేయడానికి ఏర్పాటు చేయబడిన నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా  ప్రాజెక్ట్‌ అమలును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
ఎ) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బి) జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ
సి) జలశక్తి మంత్రిత్వ శాఖ
డి) పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
7. అటల్‌ భుజల్‌ యోజన  ఏ రకమైన ప్రాంతాలలో భూగర్భ జల వనరుల స్థిరమైన నిర్వహణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ) పట్టణ ప్రాంతాలు బి) తీర ప్రాంతాలు
సి) గ్రామీణ ప్రాంతాలు డి) పర్వత ప్రాంతాలు
8. వర్షపు నీటిని సంరక్షించడానికి చెక్‌ డ్యామ్‌లు, పెర్కోలేషన్‌ ట్యాంకులు, ఫామ్‌ పాండ్‌లు వంటి నీటి సేకరణ నిర్మాణాలను రూపొందించడంపై ఏ పథకం దృష్టి పెడుతుంది?
ఎ) ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన
బి) జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం
సి) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
డి) జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌
9. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు భూగర్భ జలాలను రీఛార్జ్‌ చేయడానికి ట్యాంకులు, చెరువుల వంటి సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణపై ఏ పథకం దృష్టి సారిస్తుంది?
ఎ) ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన
బి) అటల్‌ భుజల్‌ యోజన
సి) రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన
డి) జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌
10. నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ‘క్యాచ్‌ ది రెయిన్‌’ ప్రచారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
ఎ) 2018 బి) 2019
సి) 2020 డి) 2021
11. భారతదేశంలోని అన్ని గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించడానికి ‘జల్‌ జీవన్‌ మిషన్‌-హర్‌ ఘర్‌ జల్‌’ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్‌ బి) మధ్యప్రదేశ్‌
సి) ఉత్తరప్రదేశ్‌ డి) హిమాచల్‌ ప్రదేశ్‌
12. హర్‌ ఖేత్‌ కో పానీ కార్యక్రమం ఏ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రారంభించబడింది?
ఎ) పారిశ్రామిక రంగం బి) వ్యవసాయ రంగం
సి) పట్టణ రంగం డి) పర్యాటక రంగం
13. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ వంటి నీటి-పొదుపు సాంకేతికతల ద్వారా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నిశ్చయమైన నీటిపారుదలని అందించడం ఏ పథకం లక్ష్యం?
ఎ) ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన
బి) అటల్‌ భుజల్‌ యోజన
సి) ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన
డి) ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన
14. జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ 2019లో ఏ మంత్రిత్వ శాఖగా పేరు మార్చబడింది?
ఎ) జలశక్తి మంత్రిత్వ శాఖ
బి) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
సి) వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
15. నీటి సరఫరా వ్యవస్థల ద్వారా గ్రామీణ గృహాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం స్వజల్‌ పథకంలో ‘స్వజల్‌’ అనేది దేనికి సంకేతం?
ఎ) అందరికీ స్థిరమైన నీరు
బి) గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సౌకర్యం
సి) నీటి నిర్వహణ కోసం స్వీయ సహాయం డి) అందరికీ స్వచ్ఛ జల్‌
16. భారతదేశంలో నీటి సంరక్షణ ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ఏర్పాటు చేయబడిన జల్‌ శక్తి అభియాన్‌ (జీూA) ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
ఎ) 2018 బి) 2019
సి) 2020 డి) 2021
17. నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల రీఛార్జ్‌ను ప్రోత్సహించడానికి దేశంలో ఏ రాష్ట్రం ”ముఖ్యమంత్రి జల్‌ స్వావ్లంబన్‌ అభియాన్‌” (వీజీూA)ని ప్రారంభించింది?
ఎ) రాజస్థాన్‌ బి) మహారాష్ట్ర
సి) మధ్యప్రదేశ్‌ డి) ఉత్తర ప్రదేశ్‌
18. ‘వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఎవరిని పిలుస్తారు?
ఎ) మహాత్మా గాంధీ బి) డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం
సి) డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌ డి) సుందర్‌లాల్‌ బహుగుణ
19. వాటర్‌-సెన్సిటివ్‌ అర్బన్‌ డిజైన్‌ ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
ఎ) గరిష్ట నీటి వినియోగం బి) నీటి కాలుష్యాన్ని తగ్గించడం
సి) నీటి కొరతను తగ్గించడం డి) నీటి ప్రైవేటీకరణను ప్రోత్సహించడం
20. 2021లో, యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఏ నగరం తాగునీటి వనరులో ఆల్గే బ్లూమ్‌ల ద్వారా ఉత్పత్తి చేయబడిన టాక్సిన్స్‌ కారణంగా పెద్ద నీటి కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొంది?
ఎ) మయామి బి) డెట్రాయిట్‌
సి) టోలెడో ఈ) హ్యూస్టన్‌
21. యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఏ నగరం ఇటీవల తాగునీటిలో సీసం కలుషితం కావడం వల్ల తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంది?
ఎ) న్యూయార్క్‌ నగరం బి) లాస్‌ ఏంజిల్స్‌
సి) ఫ్లింట్‌ డి) చికాగో

22. నీటి సరఫరాలో తలెత్తిన సంక్షోభం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితుల ఏర్పడటంతో ఇటీవల ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
ఎ) భారతదేశం బి) బ్రెజిల్‌
సి) దక్షిణాఫ్రికా డి) ఆస్ట్రేలియా
23. భారతదేశంలో 2022 సంవత్సరంలో ఏ నగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంది?
ఎ) ముంబై బి) చెన్నై
సి) ఢిల్లీ డి) బెంగళూరు
24. ‘ప్రపంచ బ్రెడ్‌బాస్కెట్‌’ అని పిలువబడే ఏ నదీ పరీవాహక ప్రాంతం మితిమీరిన వినియోగం, వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమయిన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటోంది?
ఎ) గంగా-బ్రహ్మపుత్ర బేసిన్‌ బి) మిస్సిస్సిప్పి రివర్‌ బేసిన్‌
సి) ముర్రే-డార్లింగ్‌ బేసిన్‌ డి) సింధు నదీ పరీవాహక ప్రాంతం
25. నీరు, వాతావరణ మార్పుల మధ్య పరస్పర సంబంధాలను పరిష్కరించడానికి ‘హై-లెవల్‌ ప్యానెల్‌ ఆన్‌ వాటర్‌ అండ్‌ క్లైమేట్‌’ను ఇటీవల ఏ ప్రపంచ సంస్థ ప్రారంభించింది?
ఎ) వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ బి) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
సి) ప్రపంచ వాతావరణ సంస్థ డి) వరల్డ్‌ వాటర్‌ కౌన్సిల్‌
సమాధానాలు
1. ఎ 2. బి 3. డి 4. ఎ 5. డి
6. సి 7. సి 8. సి 9. బి 10. సి
11. బి 12. బి 13. ఎ 14. ఎ 15. సి
16. సి 17. ఎ 18. సి 19. బి 20. సి
21. సి 22. డి 23. బి 24. సి 25. డి
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918

]]>
‘హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌’ ప్రధానమైన కారణం? ఏమిటి? https://navatelangana.com/what-is-the-main-cause-of-heat-island-effect/ Sat, 16 Mar 2024 18:01:14 +0000 https://navatelangana.com/?p=250444 'హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌' ప్రధానమైన కారణం? ఏమిటి?మానవ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే కాలుష్యాల్లో వాయు కాలుష్యం ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం, పర్యావరణ వ్యవస్థలు మరియు ఆర్థిక అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేసే పర్యావరణ సమస్యల్లో వాయుకాలుష్యం ఒకటి. భారత దేశం కూడా ఈ వాయు కాలుష్యం నుండి అనేక తీవ్రమయిన సమస్యలు ఎదుర్కొంటుంది. వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, జనాభా పెరుగుదల మరియు పెరిగిన వాహనాల రద్దీ, తయారీ ప్రక్రియలు, శక్తి ఉత్పత్తి మరియు వ్యర్థాల తొలగింపు మొదలుగునవి భారతదేశం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన గాలి నాణ్యత సమస్యలకి ప్రధాన కారణం. రసాయన కర్మాగారాల నుండి విద్యుత్‌ ఉత్పత్తి సౌకర్యాల వరకు, పరిశ్రమలు సల్ఫర్‌ డయాక్సైడ్‌ , నైట్రోజన్‌ ఆక్సైడ్లు  అస్థిర కర్బన సమ్మేళనాలు , పార్టిక్యులేట్‌ పదార్థం , భారీ లోహాలు మరియు గ్రీనౌÛస్‌ వాయువులు వంటి కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఈ ఉద్గారాలు గాలి నాణ్యతను దిగజార్చడమే కాకుండా సమీపంలోని కమ్యూనిటీలు మరియు కార్మికులకు గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నై వంటి నగరాలు పారిశ్రామిక వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యాయి, అధిక స్థాయిలో పర్టిక్యులేట్‌ మ్యాటర్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ మరియు నైట్రోజన్‌ఆక్సైడ్‌లను ఎదుర్కొంటున్నాయి. ఇంకా, అనేక పరిశ్రమలలో సరిపడని నియంత్రణ అమలు, కాలం చెల్లిన సాంకేతికత మరియు తగినంత కాలుష్య నియంత్రణ చర్యలు దేశవ్యాప్తంగా గాలి నాణ్యత అధ్వాన్నంగా మారడానికి దోహదం చేస్తున్నాయి. దేశంలో మిలియన్ల మంది ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భారత దృష్టాంతంలో వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి విధానపరమైన జోక్యాలు, సాంకేతిక ఆవిష్కరణలు, ప్రజా అవగాహన ప్రచారాలు మరియు ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజ సంస్థలు మరియు ప్రజల మధ్య సహకార ప్రయత్నాలను కలిగి ఉండే బహుముఖ విధానం అవసరం. కఠినమైన ఉద్గార ప్రమాణాలు, క్లీనర్‌ ప్రొడక్షన్‌ టెక్నాలజీలలో పెట్టుబడి, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం మరియు స్థిరమైన పట్టణ ప్రణాళికలు పారిశ్రామిక వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడానికి అనుసరించదగ్గ కీలకమైన వ్యూహాలు.
1. ఈ కింది వాటిలో ఏది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వాయు కాలుష్యాన్ని కలిగిస్తుంది ?
ఎ) పారిశ్రామిక ఉద్గారాలు బి) వాహన ఉద్గారాలు
సి) వ్యవసాయ కార్యకలాపాల నుండి విడుదలయ్యే ఉద్గారాలు
డి) సహజ వనరుల నుండి విడుదలయ్యే ఉద్గారాలు
2. ఈ కింది వాటిలో ఆమ్ల వర్షానికి ప్రధానంగా కారణమయ్యే కాలుష్య కారకం ఏది?
ఎ) కార్బన్‌ మోనాక్సైడ్‌ బి) నైట్రోజన్‌ ఆక్సైడ్లు
సి) కార్బన్‌ డయాక్సైడ్‌ డి) మీథేన్‌
3. గ్లోబల్‌ వార్మింగ్‌కు దోహదపడే ప్రధాన గ్రీన్‌హౌస్‌ వాయువు ఏది?
ఎ) కార్బన్‌ డయాక్సైడ్‌ బి) మీథేన్‌
సి) నైట్రస్‌ ఆక్సైడ్‌ డి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు
4. స్ట్రాటో ఆవరణలోని ఓజోన్‌ క్షీణతకు కారణమయ్యే కాలుష్య కారకం ఏది?
ఎ) సల్ఫర్‌ డయాక్సైడ్‌ బి) కార్బన్‌ మోనాక్సైడ్‌
సి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు (జఖీజలు) డి) పర్టిక్యులేట్‌ పదార్థం
5. ఈ కింది వాటిలో ఏ ఆరోగ్య సమస్యకి వాయు కాలుష్యంతో సంబంధం లేదు ?
ఎ) శ్వాసకోశ వ్యాధులు బి) కార్డియోవాస్కులర్‌ వ్యాధులు
సి) ఊబకాయం డి) ఊపిరితిత్తుల క్యాన్సర్‌
6. పట్టణ ప్రాంతాల్లో అస్థిర కర్బన సమ్మేళనాలు (Vఉజలు) యొక్క ప్రధాన మూలం ఏమిటి?
ఎ) పారిశ్రామిక ఉద్గారాలు బి) సహజ వనరులు
సి) ఆటోమొబైల్స్‌ డి) పవర్‌ ప్లాంట్లు
7. ‘హీట్‌ ఐలాండ్‌ ఎఫెక్ట్‌’కి ప్రధాన కారణం ఏమిటి?
ఎ) వాయు కాలుష్యం బి) అటవీ నిర్మూలన
సి) పట్టణీకరణ డి) వ్యవసాయ కార్యకలాపాలు

8. ఈ కింది వాటిలో దేని నుండి సల్ఫర్‌ డయాక్సైడ్‌ కాలుష్యకాలు విడుదలవుతాయా?
ఎ) ఆటోమొబైల్స్‌ బి) బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు
సి) సహజ వాయువు దహనం డి) వ్యవసాయ కార్యకలాపాలు
9. ఇండోర్‌ వాయు కాలుష్యానికి కారణమయ్యే రాడాన్‌ వాయువు ఎక్కువగా వేటి నుండి విడుదల అవుతుంది ?
ఎ) పారిశ్రామిక ప్రక్రియలు బి) నిర్మాణ వస్తువులు
సి) పొగాకు పొగ డి) అగ్నిపర్వత విస్ఫోటనాలు
10. ఈ కింది వాటిలో దేని ద్వారా పాదరసం ఉద్గారాలు వాతావరణంలోకి ఎక్కువగా విడుదల అవుతాయి ?
ఎ) పారిశ్రామిక ప్రక్రియలు బి) ఆటోమొబైల్స్‌
సి) బొగ్గు దహనం డి) వ్యవసాయ కార్యకలాపాలు
11. పొగమంచుని గోధుమ రంగుకు మార్చే కాలుష్య కారకం ఏది?
ఎ) సల్ఫర్‌ డయాక్సైడ్‌ బి) నైట్రోజన్‌ డయాక్సైడ్‌
సి) కార్బన్‌ మోనాక్సైడ్‌ డి) ఓజోన్‌
12. సిగరెట్‌ పొగలో అధికంగా ఉండే వాయు కాలుష్యకం ఏది ?
ఎ) కార్బన్‌ మోనాక్సైడ్‌ బి) నైట్రోజన్‌ డయాక్సైడ్‌
సి) లీడ్‌ డి) బెంజీన్‌
13. పరిశ్రమల్లో దహన ప్రక్రియల ద్వారా ఏ కాలుష్య కారకం అధికంగా విడుదలవుతుంది?
ఎ) కార్బన్‌ మోనాక్సైడ్‌ బి) నైట్రోజన్‌ ఆక్సైడ్లు
సి) సల్ఫర్‌ డయాక్సైడ్‌ డి) పర్టిక్యులేట్‌ పదార్థం
14. ఈ కింది వాటిలో ఏ రంగం నుండి అస్థిర కర్బన సమ్మేళనాల (Vఉజలు) ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి?
ఎ) టెక్స్‌టైల్‌ తయారీ బి) వ్యవసాయం
సి) నిర్మాణం డి) మైనింగ్‌
15. లోహా శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే కాలుష్యకారకం ఏది ?
ఎ) హైడ్రోకార్బన్లు బి) లెడ్‌
సి) రాడాన్‌ వాయువు డి) మెర్క్యూరీ
16. ఈ కింది వాటిలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ను అధికంగా విడుదల చేసే పరిశ్రమ ఏది?
ఎ) టెక్స్‌టైల్‌ తయారీ బి) పెట్రోలియం శుద్ధి
సి) ఫార్మాస్యూటికల్‌ తయారీ డి) ఫుడ్‌ ప్రాసెసింగ్‌
17. సిమెంట్‌ బట్టీల నుండి సాధారణంగా విడుదలయ్యే కాలుష్యం ఏది?
ఎ) నైట్రోజన్‌ ఆక్సైడ్లు బి) కార్బన్‌ డయాక్సైడ్‌
సి) లెడ్‌ డి) హైడ్రోకార్బన్లు
18. కాడ్మియం మరియు క్రోమియం వంటి భారీ లోహ ఉద్గారాల ఏ పారిశ్రామిక కార్యకలాపాలు వల్ల విదుదలవుతాయి?
ఎ) ఎలక్ట్రానిక్స్‌ తయారీ బి) గాజు ఉత్పత్తి
సి) మైనింగ్‌ మరియు స్మెల్టింగ్‌ డి) ఆటోమోటివ్‌ తయారీ
19. చమురు మరియు గ్యాస్‌ వెలికితీత కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యకం ఏది?
ఎ) బెంజీన్‌ బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌
సి) కార్బన్‌ మోనాక్సైడ్‌ డి) ఓజోన్‌
20. ఈ కింది వాటిలో ఏ కాలుష్యకం బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల నుండి ఎక్కువగా వెలువడుతుంది ?
ఎ) నైట్రోజన్‌ ఆక్సైడ్లు బి) లీడ్‌
సి) హైడ్రోకార్బన్లు డి) సల్ఫర్‌ డయాక్సైడ్‌
21. వైద్య రంగం నుండి విడుదలయ్యే వ్యర్థాలను కాల్చడం వల్ల సాధారణంగా విడుదలయ్యే కాలుష్యకం ఏది?
ఎ) డయాక్సిన్లు బి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు (జఖీజలు)
సి) నైట్రోజన్‌ ఆక్సైడ్లు డి) కార్బన్‌ మోనాక్సైడ్‌
22. కింది వాటిలో దేని నుండి హెక్సావాలెంట్‌ క్రోమియం కలుషితాలు ఎక్కువగా విడుదలవుతాయి?
ఎ) టెక్స్‌టైల్‌ డైయింగ్‌ బి) మెటల్‌ ప్లేటింగ్‌
సి) సెమీకండక్టర్‌ తయారీ డి) సిమెంట్‌ ఉత్పత్తి
23. బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్లాంట్ల నుండి సాధారణంగా విడుదలయ్యే కాలుష్యకం ఏది?
ఎ) కార్బన్‌ మోనాక్సైడ్‌ బి) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌
సి) బెంజీన్‌ డి) మీథేన్‌
24. కింది వాటిలో టోలున్‌ ఉద్గారాలను గణనీయంగా విడుదల చేసే పరిశ్రమ ఏది?
ఎ) మెటల్‌ వర్కింగ్‌ బి) పెట్రోలియం శుద్ధి
సి) సిమెంట్‌ ఉత్పత్తి డి) సెమీకండక్టర్‌ తయారీ
25. ఈ కింది వాటిలో ఏ కాలుష్యకం డ్రై క్లీనింగ్‌ కార్యకలాపాల నుండి అధికంగా విడుదలవుతుంది ?
ఎ) క్లోరోఫ్లోరో కార్బన్‌లు (జఖీజలు) బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌
సి) కార్బన్‌ మోనాక్సైడ్‌ డి) పెర్క్లోరెథిలిన్‌
సమాధానాలు
1. బి 2. బి 3. ఎ 4. సి 5. సి
6. సి 7. సి 8. బి 9. బి 10. సి
11. బి 12. ఎ 13. బి 14. ఎ 15. బి
16. బి 17. ఎ 18. సి 19. ఎ 20. డి
21. ఎ 22. బి 23. డి 24. బి 25. డి
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918 

]]>
”తెలంగాణ మాండలిక కథల రారాజు” అని ఎవరిని పిలుస్తారు? https://navatelangana.com/who-is-known-as-the-king-of-telangana-dialect-stories/ Sat, 09 Mar 2024 17:40:23 +0000 https://navatelangana.com/?p=245346 Who is known as the "king of Telangana dialect stories"?డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగుకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు సిలబస్‌ లో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా 6 నుండి 10వ తరగతుల పాఠ్యాంశాలు, ప్రక్రియలు, కవులు/రచయితల రచనలు, బిరుదులు, పాఠాల ఉద్దేశాలు క్షుణ్ణంగా చదువుకోవాలి. వాటితో పాటు పాఠం తర్వాత ఉన్న సాహిత్యంశాలపై కూడా దృష్టి సారించాలి. గత డీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని గమనిస్తే 25 నుండి 30% ప్రశ్నలు పాఠ్యపుస్తకాల ఆధారంగానే వచ్చాయి. కేవలం కవి పరిచయాలకే పరిమితం కాకుండా పాఠం లో ఉన్న అంశాలన్నింటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే సబ్జెక్టుపై పూర్తి అవగాహన వస్తుంది.

1. ”అయ్యో! నాయనమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం నేనేకదా! ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే” అని బాధపడినది?
ఎ. శేఖర్‌

బి. రవి

సి. కిరణ్‌

డి. రాజు

2. కింది వాటిలో కొరవి గోపరాజుకు సంబంధం లేని వాక్యం ఏది?
ఎ. ఈయన భీంగల్‌ వాస్తవ్యుడు
బి. చందస్సు డ జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రవీణుడు
సి. రాణి శంకరమ్మ ఆస్థాన పండితుడు
డి. 15వ శతాబ్దానికి చెందిన వాడు

3. రావికంటి రామయ్య గుప్త మరియు ఆడెపు చంద్రమౌళి రచనలు వరుసగా గుర్తించండి?
ఎ. నగసత్యాలు శతకం డ నరసింహ శతకం

బి. నృకేసరి శతకం డ సుమతి శతకం

సి. శ్రీ శ్రీనివాస బమ్మల శతకం & నగసత్యాలు శతకం

డి.నగసత్యాలు శతకం డ శ్రీ శ్రీనివాస బమ్మల శతకం

4.”జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనములన్న” అను పద్యపాదం ఈ శతకంలోనిది?

ఎ. నగసత్యాలు శతకం

బి. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం

సి. నృకేసరి శతకం

డి. శ్రీ శ్రీనివాస బమ్మల శతకం

5. ”తొక్కుడు బండ” తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించిన కవి?

ఎ. ఆచ్చి వేంకటాచార్యులు

బి. చెరబండ రాజు

సి. సలంద్ర లక్ష్మీనారాయణ

డి. టి. కృష్ణమూర్తి యాదవ్‌

6. క్రింది జతలలో సరికాని జతను గుర్తించండి?
ఎ. శిల్పి – కళా సౌందర్యం
బి. మంజీర – నదీ ప్రశంస
సి. చదువు – మాతృ ప్రేమ
డి. అమరులు – ఉద్యమ స్ఫూర్తి

7. హిందువులు ఉర్సుల్లో, చిందులేసే నేల! / ముస్లింలు గుళ్ళలో ముడుపు కట్టే నేల!! – అను పంక్తులు రాసిన కవి?

ఎ. వెలపాటి రామారెడ్డి

బి. దాశరథి కృష్ణమాచార్య

సి. విశ్వనాథ సత్యనారాయణ

డి. కాళోజి నారాయణరావు

8. క్రింది జతలలో సరికాని జతను గుర్తించండి?

ఎ. వలసకూలి – పాట

బి. తీయని పలకరింపు – కథానిక

సి. చెలిమి – ఆధునిక పద్యం

డి.వాగ్భూషణం – వ్యాసం

9. ఉసిరికాయపై దీపాలు వెలిగించి, ఉసిరి చెట్టుకు పూజ చేసే రోజు..
ఎ. ఆశ్వయుజ బహుళ అమావాస్య

బి. కార్తీక పౌర్ణమి

సి. చైత్ర శుద్ధ నవమి

డి. రథసప్తమి

10. ‘సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అన్నది?

ఎ. విశ్వనాథ సత్యనారాయణ

బి. దాశరథి రంగాచార్య

సి. రావూరి భరద్వాజ

డి. సి. నారాయణ రెడ్డి

11. ”ఊపిరాడడంలేదు ఉక్కపోస్తుంది ఎ.సి. గదిలో, కారణం తెలుస్తుంది కవిత రాయలేదివాళ” అని సాహిత్యం పై తనకున్న మక్కువను తెలియజేసింది?

ఎ. సి. నారాయణ రెడ్డి

బి. విశ్వనాథ సత్యనారాయణ

సి. గుర్రం జాషువా

డి. దాశరథి రంగాచార్య

12. శ్రీమద్రామాయణ కల్పవృక్షాని’కి జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది?

ఎ. 1964

బి. 1967

సి. 1970

డి. 1971

13. ధర్మార్జునులు పాఠ్యభాగం ఎక్కడి నుండి స్వీకరించబడింది?
ఎ. విజయ విలాసం ప్రథమాశ్వాసం

బి. విజయ విలాసం ద్వితీయాశ్వాసం

సి. విజయ విలాసం తృతీయాశ్వాసం

డి. విజయ విలాసం చతుర్దాశ్వాసం

14. త్రిజగత్కారణ! భక్తపాలన! హరా! శ్రీ గుంటుమల్లేశ్వరా! – అను మకుటంతో శతకం రచించిన కవి?

ఎ. శిరశినహల్‌ కృష్ణమాచార్యులు

బి. ఆడెపు చంద్రమౌళి

సి.యర్రం విశ్వనాథ గుప్త

డి. ఉత్పల సత్యనారాయణాచార్య

15. ఇమ్మడి జెట్టి చంద్రయ్య జన్మస్థలం ఏది?

ఎ. కోరుట్ల

బి. రిమ్మనగూడ

సి. తాళ్లపల్లి

డి. చింతకాని

16. కోపంబు చే నరుల్‌ క్రూరాత్ములగుదురు/ కోపంబు మనుషుల కొంపముంచు – అను ప్రసిద్ధ సీస పద్యం రచించిన కవి?

ఎ. మామిండ్ల రామాగౌడ్‌

బి. రామప్ప వరకవి

సి. గంగుల శాయిరెడ్డి

డి. అందె వేంకటరాజం

17. యయాతి వేటకు వెళ్ళినప్పుడు దారితప్పి, ఈ ఋషి ఆశ్రమం చేరుకున్నాడు?
ఎ. గౌతముడు

బి. అంగీరసుడు

సి. అత్రి

డి. జాబాలి
18. ఈ క్రింది వారిలో అచ్చతెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడైనవారు?

ఎ. పొన్నికంటి తెలగన

బి. పాల్కురికి సోమనాథుడు

సి. చేమకూర వేంకట కవి

డి. నన్నయ్య

19. మూర్షాబాద్‌ జైలులో 60 రోజులు నిరసన వ్రతం చేసి అసువులు కోల్పోయిన బాలుడు?

ఎ. ఇంద్రపాల్‌

బి. సుఖదేవ్‌

సి. భగత్‌ సింగ్‌

డి. మణిలాల్‌ సేన్‌

20. క్రింది వాటిలో ”ఉద్యమ స్ఫూర్తి” పాఠ్యాంశానికి సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి?

ఎ. సబర్మతి ఆశ్రమం నుండి 79 మంది బృందంతో దండియాత్ర ప్రారంభమైంది.

బి. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గని జైలుకు వెళ్లిన ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి

సి. ”తెలంగాణ హిస్టరీ సొసైటీ” తరఫున 2009లో వెలుపడ్డ పుస్తకం ”1969 ఉద్యమం-చారిత్రక పత్రాలు”

డి. సుఖదేవ్‌, భగత్‌ సింగ్‌ లు అరెస్టయ్యారు. ఇంద్రపాల్‌ అప్రూవర్‌ గా మారాడు.

21. ”శ్రీ యాదగిరీంద్ర శతకం” రచించిన కవి?

ఎ. తిరువాయిపాటి వేంకట కవి

బి. ముకురాల రామారెడ్డి

సి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి

డి. ఎలకూచి బాల సరస్వతి

22. ”వ్యాఖ్యానచక్రవర్తి” అను బిరుదు పొందిన కవి?

ఎ.కాసుల పురుషోత్తమ కవి

బి. మల్లినాథ సూరి

సి. శ్రీపతి భాస్కర కవి

డి. పరవస్తు చిన్నయ సూరి

23. వెన్నెల మాసం, పువ్వుల కాలం అని ఏ మాసాన్ని అంటారు?

ఎ. చైత్రమాసం

బి. ఆషాడ మాసం

సి. శ్రావణమాసం

డి. కార్తీక మాసం

24. ”నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద”నని నినదించిన కవి?

ఎ. శ్రీ శ్రీ

బి. ఆరుద్ర

సి. దాశరథి కృష్ణమాచార్యులు

డి. దువ్వూరి రామిరెడ్డి

25. ఈ క్షోనిన్‌ నిలుబోలు సత్కవుల్‌ లేరు ఈ నాటి కాలమ్మునన్‌ – అని శ్రీనాథుని ప్రశంసించినది?

ఎ. ప్రోలయ వేమారెడ్డి
బి. పెద కోమటి వేమారెడ్డి
సి. రాజరాజ నరేంద్రుడు
డి. రఘునాథ నాయకుడు

26. నెల్లూరు కేశవ స్వామి తొలి కథల సంపుటి ”పసిడి బొమ్మ” ఎవరికి అంకితం ఇవ్వబడింది?

ఎ. పీవీ నరసింహారావు

బి. భాస్కరభట్ల కృష్ణారావు

సి. గూడూరి సీతారాం

డి. సురవరం ప్రతాపరెడ్డి

27. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలిపిన నెల్లూరు కేశవ స్వామి కథ?

ఎ. యుగాంతం

బి. అదృష్టం

సి. రూహీ ఆపా

డి. వంశాంకురం

28. శ్రీనాథుని శృంగార నైషధ కావ్యం ఎవరికి అంకితమీయబడింది?
ఎ. మామిడి సింగన

బి. అవచి తిప్పయ్య శెట్టి

సి. బెండంపూడి అన్నయామాత్యుడు

డి. ముమ్మడి శాంతయ్య

29. ”తెలంగాణ మాండలిక కథల రారాజు” అని ఎవరిని పిలుస్తారు?

ఎ. నెల్లూరు కేశవ స్వామి

బి. వట్టికోట ఆళ్వారు స్వామి

సి. గూడూరి సీతారాం

డి. చాగంటి సోమయాజులు

30.1931లో జనాభా లెక్కల సందర్భంగా అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించినది?

ఎ. వినోబాభావే

బి. భాగ్యరెడ్డి వర్మ

సి. కృష్ణ స్వామి ముదిరాజ్‌

డి. నెల్లూరు కేశవ స్వామి

సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.బి 5.డి 6.సి 7.ఏ 8.సి

9.బి 10.బి 11.ఎ 12.డి 13.ఎ 14.సి

15.సి 16.బి 17.డి 18.ఎ 19.డి 20.సి

21.ఎ 22.బి 23.డి 24.సి 25.బి 26.బి

27.డి 28.ఎ 29.సి 30.బి

– కోటని దత్తు
భాషోపాధ్యాయుడు
9381355409

]]>
నవజాత శిశువు ఏడుపు దేనికి భావ సూచికగా భావించవచ్చు? https://navatelangana.com/a-newborn-babys-cry-can-be-interpreted-as-an-emotional-indicator/ Sun, 03 Mar 2024 06:53:35 +0000 https://navatelangana.com/?p=240595 భారతదేశంలో నివశిస్తున్న ప్రజలందరికీ కావాల్సిన ప్రాధమిక విద్యని అందించాల్సిన బాద్యత ప్రధానంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల మీదే ఉంటుంది. 1976 వరకు ప్రాధమిక విద్య రాష్ట్రాల నిర్వహణలో ఉండేది. 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ప్రవేశ పెట్టిన 42వ సవరణ ద్వారా విద్య కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి చేర్చబడింది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి, భారతదేశంలోని నిరక్షరాస్యత సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టింది. భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ దేశీయ విద్యా రంగ అభివద్ధిలో విశేషమైన కషి చేసారు. భారతదేశ విద్యా వ్యవస్థను ఆధునీకరించడానికి కావాల్సిన ప్రతిపాదనలకు రూపకల్పన చేయటానికి అప్పటి ప్రభుత్వం యూనివర్శిటీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1948-1949), సెకండరీ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ (1952-1953), యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, కొఠారీ కమిషన్‌ (1964-66) వంటి కమిషన్‌ లని ఏర్పాటు చేసింది. నాటి నుండి విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు, భోదనా పద్ధతుల రూపకల్పనకి కూడా ఈ కమిషన్‌లు అనేక ప్రతిపాదనలు చేసాయి. 2009లో అమోదించబడిన విద్యా హక్కు చట్టం దేశంలోనే 6-14 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఉచిత నిర్భంద విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో విద్యా, బోధనా రంగాల్లో మార్పులు చేపడుతూ 2005లో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం చేయబడింది. నూతన పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా పద్ధతుల్లో మార్పులు, నవీన అభ్యాసనా విధానాలు విద్యా రంగంలో ప్రవేశ పెట్టడానికి ఈ ప్రణాళిక చట్టం దోహద పడింది. 2020లో భారత కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020)ని ప్రవేశపెట్టింది. 2040 నాటికి భారత దేశం సామాజిక, ఆర్ధిక రంగాలతో సంబంధం లేకుండా దేశంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యని అందుబాటులోకి తీసుకు రావటమే ఈ నూతన జాతీయ విద్యా విధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.

1. ఎక్కువ పరిణితి కలిగిన ఉపాధ్యాయుడు తనకన్నా తక్కువ పరిణితి కలిగిన విద్యార్ధుల్లో జ్ఞానాన్ని పెంచడానికి నిర్వర్తించే ప్రక్రియనే బోధన అని ఎవరు అన్నారు ?
ఎ) ఇ. ఎమిడోకో బి) బి.ఒ స్మిత్‌
సి) హెచ్‌. సి. మోరిసన్‌ డి) టి.ఎఫ్‌. గ్రీని
2. జాన్‌ డ్యూయీ ప్రకారం, విద్య యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
ఎ) సాంస్కతిక వారసత్వాన్ని ప్రసారం చేయడం
బి) విద్యార్థులను కెరీర్‌కు సిద్ధం చేయడం
సి) సామాజిక చలనశీలతను సులభతరం చేయడం
డి) ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని ప్రోత్సహించడం
3. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టం, 2009 ఏ వయస్సు పిల్లలకు విద్యను అందించటం తప్పనిసరి చేస్తుంది?
ఎ) 3-6 సంవత్సరాలు బి) 6-14 సంవత్సరాలు
సి) 10-18 సంవత్సరాలు డి) 14-18 సంవత్సరాలు
4. RTE చట్టం, 2009 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాలలు ఎంత శాతం సీట్లను రిజర్వ్‌ చేయాలి?
ఎ) 20% బి) 25% సి) 30% డి) 40%
5. 1882లో లార్డ్‌ రిప్పన్‌ భారత దేశంలోని విద్యా రంగం సాధించిన పురోగతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్‌ పేరు ఏమిటి ?
ఎ) చార్లెస్‌ వుడ్స్‌ కమిషన్‌ బి) సార్జంట్‌ కమిషన్‌
సి) హంటర్‌ కమిషన్‌ డి) హర్షెల్‌ కమిషన్‌
6. ఈ కింది వాటిలో ఏది సాక్షర భారత్‌ మిషన్‌ యొక్క ప్రధాన లక్ష్యం?
ఎ) విన్నూత్న మరియు సాంకేతికతపై దష్టి కేంద్రీకరించటం
బి) నిరక్షరాస్యులు, అంకెలు కూడా రాయటం రాని వారికి క్రియాత్మక అక్షరాస్యత ద్వార అంకెల పరిజ్ఞాం అందించటం
సి) సహజ స్వామ్యమైన విద్యను ఉద్యమ స్థాయిలో అందించటం
డి) సెకండరీ స్థాయిలో మెరుగైన విద్యను అందివ్వటానికి, సెకండరీ పాఠశాలలు అన్నిటిని నియమావళికి బద్దుల్ని చేయటం
7. సమ్మిళిత విద్యా విధానం ఈ కింది వాటిలో దేనిని ప్రోత్సహిస్తుంది?
ఎ) వైకల్యం ఉన్న పిల్లలు మాత్రమే
బి) విభిన్న నేపథ్యాలు మరియు సామర్థ్యాలు కలిగిన పిల్లలు
సి) ప్రతిభావంతులైన పిల్లలు మాత్రమే
డి) శారీరక వైకల్యాలున్న పిల్లలు మాత్రమే
8. కింది వాటిలో సమ్మిళిత విద్య గురించి ప్రబలంగా ఉన్న అపోహ ఏది?
ఎ) ఇది వికలాంగ విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది
బి) ఇది ఖరీదైనది మరియు వనరులతో కూడుకున్నది
సి) ఇది విభజనను ప్రోత్సహిస్తుంది
డి) ఇది విద్యా ప్రమాణాలను తగ్గిస్తుంది
9. సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ ఈ కింది వాటిలో దేనిపై ఎక్కువ దష్టి సారిస్తుంది ?
ఎ) వికలాంగ విద్యార్థులను మినహాయించడం
బి) విద్యార్థులందరికీ సహాయక అభ్యాస వాతావరణాన్ని ప్రోత్సహించడం
సి) సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులను వేరు చేయడం
డి) దఢమైన క్రమశిక్షణ వ్యూహాలు
10. సమగ్ర విద్యలో మూల్యాంకనం దేన్ని నిర్ధారించే దిశగా సాగుతుంది ?
ఎ) విద్యార్థులను లేబుల్‌ చేయడం
బి) విద్యార్థుల బలాలు మరియు అవసరాలను అంచనా వేయడం
సి) వైకల్యాలున్న విద్యార్థులను మినహాయించడం
డి) ప్రధాన స్రవంతి తరగతి గదుల నుండి విద్యార్థులను వేరు చేయడం
11. ”నోలన్‌” ప్రకారం పాక్షిక దష్టి లోపం కలిగిన పిల్లలు నిమిషానికి ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతారు ?
ఎ) నిమిషానికి 100 పదాలు
బి) నిమిషానికి 75 పదాలు
సి) నిమిషానికి 62 పదాలు
డి) నిమిషానికి 120 పదాలు
12. ఒక విద్యార్ధి కథా రూపంలో ఉన్న పాఠ్యాంశాన్ని గేయ రూపంలో సొంతంగా రచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి సూచికగా నిలుస్తుంది ?
ఎ) స్వీయ రచన బి) సజనాత్మకత
సి) సాహిత్య సష్టి డి) భాషోపయోగం
13. ఈ కింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యంకనలో లేనిది ఏమిటి ?
ఎ) ప్రాయోగికత బి) లక్ష్యాధారిత
సి) అసమగ్రత డి) సమ్యత
14. నవజాత శిశువు యొక్క ఏడుపు దేనికి భావ సూచికగా భావించవచ్చు ?
ఎ) ఉద్వేగ వికాసం బి) బాషా వికాసం
సి) శారీరక వికాసం డి) సామాజిక వికాసం
15. వికాస సామీప్య మండలం అన్న భావనని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) బ్రోన్‌ ఫెన్‌ బ్రెన్నేర్‌ బి) ఫియాజ్‌
సి) వైగోస్కీ డి) బ్రియాన్‌
16. 1905 లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞ్యా నికషకు రూపకల్పన చేసింది ఎవరు ?
ఎ) బ్రెన్నేర్‌ బి) ఫియాజ్‌
సి) వైగోట్‌ స్కీ డి) అల్ఫ్రెడ్‌ బినే
17. ఈ కింది వాటిలో ఏది ప్రాధమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠ్యాంశాన్ని భోదించడానికి ఉత్తమ పద్ధతి ?
ఎ) ప్రశ్నోత్తర పద్ధతి బి) వివరణ పద్ధతి
సి) కథాకథన పద్ధతి డి) విచారణ పద్ధతి
18. ఆంధ్రప్రదేశ్‌ బాలల ఉచిత మరియు నిర్బంధ విద్య నియమాలు 2010 దీనికి సంబంధించిన నిబంధనలు మరియు ప్రమాణాలను నిర్దేశిస్తుంది:
ఎ) పాఠశాలల్లో ఆరోగ్య సంరక్షణ
బి) ఉపాధ్యాయుల నియామకం
సి) పాఠశాల మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు
డి) పాఠ్యాంశాల అభివద్ధి
19. ఎలిమెంటరీ స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేయబడిన జాతీయ కార్యక్రమం (చీూజు+జుూ) ప్రధానంగా వేటిపైన దష్టి పెడుతుంది ?
ఎ) బాలికలను విద్య నుండి మినహాయించడం
బి) విద్యలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం
సి) బాల్య వివాహాలను ప్రోత్సహించడం
డి) బాలికల్లో డ్రాపౌట్‌ రేట్లు పెరగడం
20. సబల పధకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ) కౌమార దశలోని బాలికల్లో సాధికారతను పెంపొందించటం
బి) గ్రామీణ ప్రాంత బాలికల్లో జీవన విలువలని పెంపొందించటం
సి) గిరిజన ప్రాంత బాలికల్లో సాధికారతను పెంపొందించటం
డి) పట్టణ ప్రాంత బాలికల్లో విలువలు పెంపొందించటం
21. బుద్ధిమాంధ్యత ఉన్న పిల్లలకు క్రిక్‌-జాన్సన్‌ ప్రకారం విద్యా ప్రణాళిక కానిది ఏది ?
ఎ) సమైక్య విధానం బి) గహ శిక్షణ
సి) ప్రత్యామ్నాయ స్కూల్‌ నమూనా
డి) ఆశ్రమ పాఠశాల
22. క్రిటికల్‌ థియరీ దక్కోణం ప్రకారం, విద్య దేనికి సాధనంగా పనిచేస్తుంది ?
ఎ) సామాజిక పునరుత్పత్తికి ఒక సాధనం
బి) వ్యక్తిగత పురోగతికి ఒక సాధనం
సి) సాంస్కతిక విలువల ప్రతిబింబం
డి) స్వీయ-ఆవిష్కరణ ప్రక్రియ
23. డేవిడ్‌ కోల్బ్‌ ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యాస సిద్ధాంతం యొక్క ముఖ్య ఆలోచన ఏమిటి?
ఎ) నేర్చుకోవడం అనేది ఒక సామాజిక ప్రక్రియ
బి) అభ్యాసం అనేది నిర్దిష్ట అనుభవాలతో కూడిన క్రియాశీల ప్రక్రియ
సి) నేర్చుకోవడం అనేది ప్రధానంగా ఉపబల ఫలితంగా ఉంటుంది
డి) నేర్చుకోవడం అనేది సమాచారాన్ని స్వీకరించే నిష్క్రియ ప్రక్రియ
24. విద్యని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చడానికి దోహదపడ్డ రాజ్యాంగ సవరణ ఏది ?
ఎ) 74వ రాజ్యాంగ సవరణ
బి) 34వ రాజ్యాంగ సవరణ
సి) 24వ రాజ్యాంగ సవరణ
డి) 42వ రాజ్యాంగ సవరణ
25. 2024 కేంద్ర బడ్జెట్‌లో పాఠశాల విద్యకి ఎంత మొత్తం కేటాయించారు?
ఎ) 68, 804 కోట్లు బి) 44, 094 కోట్లు
సి) 86. 804 కోట్లు డి) 42, 804 కోట్లు

సమాధానాలు
1. సి 2. డి 3. బి 4. బి 5. సి 6. బి 7. బి 8. ఎ 9. బి 10. బి 11. ఎ 12. బి 13. సి 14. ఎ 15. సి 16. డి 17. సి 18. సి 19. బి 20. సి 21. సి 22. ఎ 23. బి 24. డి 25. ఎ

డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918

]]>
ఏపిలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్‌ ఎవరు? https://navatelangana.com/who-was-the-governor-when-presidents-rule-was-first-imposed-in-ap/ Sat, 24 Feb 2024 18:01:53 +0000 https://navatelangana.com/?p=235152  ఏపిలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్‌ ఎవరు?1. 360వ నిబంధన ద్వారా ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని పేర్కొన్నది.
1. బాబు రాజేంద్రప్రసాద్‌ 2. అంబేద్కర్‌
3. కె.టి. షా 4. బి.ఎన్‌. రావు
2. ఇటీవల రెండవ రక్షణ దళాల అధిపతిగా ఎవరు నియామకం అయ్యారు?
1. జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ 2. కంబీర్‌ సింగ్‌
3. మనోజ్‌ ముకుంద్‌ నరావనే 4. ఎవరూ కాదు
3. మిత్రదేశాలకు రాయబారులను నియమించేది ఎవరు?
1. విదేశీ వ్యవహారాల మంత్రి 2. రక్షణశాఖ మంత్రి
3. రాష్ట్రపతి 4. ప్రధానమంత్రి
4. క్రిందివాటిలో సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని రాజ్‌నారాయణ్‌ పిటిషన్‌ వేశారు
బి. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన అలహా బాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్‌లాల్‌ సిన్హా
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ, బి 4. ఏదీకాదు
5. 28వ భారత సైనిక దళాధిపతి ఎవరు?
1. బిపిన్‌ రావత్‌ 2. అనిల్‌ చౌహాన్‌
3. విఆర్‌ చౌదరి 4. మనోజ్‌ పాండే
6. క్రింది ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.
1. 222 2. 124(2) 3. 217(1) 4. 155
7. బ్యాంకింగ్‌ సర్వీసు బిల్లు విషయమై పార్లమెంట్‌ సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేసిన రాష్ట్రపతి ఎవరు?
1. కెఆర్‌ నారాయణ్‌ 2. ఆర్‌. వెంకట్రామన్‌
3. రాజేంద్రప్రసాద్‌ 4. నీలం సంజీవరెడ్డి
8. పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశమునకు అధ్యక్షత వహించడానికి స్పీకర్‌ అందుబాటులో లేకపోతే అధ్యక్షత వహించేది ఎవరు?
1. రాష్ట్రపతి 2. డిప్యూటీ స్పీకర్‌
3. ప్రధానమంత్రి 4. పై ఎవరైనా
9. అటల్‌ బిహారి వాజ్‌పేరు క్రింది ఏ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు?
1. బ్యాంకింగ్‌ సర్వీసు బిల్లు 1978
2. ఉగ్రవాద నిరోధక చట్టం 2002
3. వరకట్న నిషేధ చట్టం 1961
4. పై అన్నీ
10. 27వ వాయు దళపతి ఎవరు?
1. అనిల్‌ చౌహాన్‌ 2. మనోజ్‌ ముకుంద్‌ నరవనే
3. వివేక్‌ రారు చౌదరి 4. కరంబీర్‌ సింగ్‌
11. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మూడు సంవత్సరాల నుండి మూడున్నర సంవత్సరాలకు పొడిగించారు.
1. 69 రాజ్యాంగ సవరణ చట్టం
2. 68 రాజ్యాంగ సవరణ చట్టం
3. 64 రాజ్యాంగ సవరణ చట్టం
4. 67 రాజ్యాంగ సవరణ చట్టం
12. మద్యపాన నిషేధ చట్టం అమలులో అల్లర్లకు గాను ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఈ సమయంలో గవర్నర్‌ ఎవరు?
1. భీంసేన్‌ సచార్‌ 2. ఎస్‌ఎం శ్రీ నగేష్‌
3. సిఎం త్రివేది 4. పిఎ థానుపిల్లై
13. భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు?
1. 217(1) 2.123 3.124(2) 4.155
14. భారత రాష్ట్రపతి ఈక్రింది ఏ వీటో అధికారం కలిగి ఉండరు.
1. సస్పెన్సివ్‌ వీటో 2. అబ్సల్యుట్‌ వీటో
3. పాకెట్‌ వీటో 4. క్వాలిఫైడ్‌ వీటో
15. ”పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశం” ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము?
1. అమెరికా 2. బ్రిటన్‌
3. ఆస్ట్రేలియా 4. దక్షిణాఫ్రికా
16. బడ్జెట్‌ సమావేశాలను ఎవరు ప్రారంభిస్తారు?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. ఆర్థికశాఖమంత్రి 4. స్పీకర్‌
17. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మూడున్నర సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు పొడిగించారు.
1. 69 రాజ్యాంగ సవరణ చట్టం
2. 67 రాజ్యాంగ సవరణ చట్టం
3. 64 రాజ్యాంగ సవరణ చట్టం
4. 68 రాజ్యాంగ సవరణ చట్టం
18. రాష్ట్రపతి పాలనను అధికసార్లు విధించిన రాష్ట్రాలు ఏవి?
ఎ. హర్యానా బి. జార్ఖండ్‌
సి. కేరళ డి. ఉత్తరప్రదేశ్‌
1. ఎ, బి 2. బి, సి
3. సి, డి 4. ఎ, డి
19. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ను నియమించునది?
1. ప్రధానమంత్రి 2. రాష్ట్రపతి
3. హౌంశాఖ
4. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ
20. షెడ్యూల్‌ మరియు ఆదివాసి ప్రాంతాలను ప్రకటించేది?
1. లోక్‌సభ 2. పార్లమెంట్‌
3. రాష్ట్రపతి 4. ూజ, ూు కమీషన్‌ ఛైర్మన్‌
21. క్రింది వాటిలో సరైనది గుర్తించండి.
1. రెండోసారి గవర్నర్‌ పంపిన బిల్లులని రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి
2. పార్లమెంట్‌ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి రెండవసారి తప్పకసారి ఆమోదించాలి
3. 1, 2 4. ఏదీకాదు
22. పార్లమెంట్‌ అనగా?
1. రాజ్యసభ 2. లోక్‌సభ
3. రాష్ట్రపతి 4. పైవన్నీ
23. భారత రాజ్యాంగానికి లోబడి యుద్ధం లేదా శాంతిని ప్రకటించే అధికారం ఎవరికి కలదు.
1. రక్షణశాఖ మంత్రి 2. రాష్ట్రపతి
3. ప్రధానమంత్రి 4. పార్లమెంట్‌
24. భారత రాష్ట్రపతికి ఈ క్రింది ఏ సమావేశ ప్రారంభంలో ఉభయసభలలో ప్రసంగించే అధికారం కలదు.
1. సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశం
2. బడ్జెట్‌ సమావేశాలు
3. 1,2 4. ఏదీకాదు
25. అమరజవానులకు తోడ్పాటును అందించే లక్ష్యంతో రూపొందించిన భారత్‌ కే వీర్‌ అధికారిక గీతాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.
1. 2022 2. 2020
3.2018 4. 2019
26. మిత్రదేశముల నుండి వచ్చిన రాయబారుల నుండి నియామక పత్రములను సేకరించి క్రమబద్ధం చేయువారు?
1. విదేశీ వ్యవహారాల మంత్రి 2. పార్లమెంట్‌
3. ప్రధానమంత్రి 4. రాష్ట్రపతి
27. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసినపుడు దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఎవరు?
1. జాకీర్‌ హుస్సేన్‌ 2. సర్వేపల్లి రాధాకృష్ణ
3. వివి గిరి 4. ఫకృద్దీన్‌ అలీ
28. భారత రాజ్యాంగంలోని 267(1) ప్రకారం భారత అఘంతుకపు విధి ఎవరి ఆధీనంలో ఉంటుంది.
1. హోంశాఖ 2. ప్రధానమంత్రి
3. రాష్ట్రపతి 4. పై ఎవరూ కాదు
29. ఈకింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను నాలుగు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు పొడిగించారు?
1. 69 రాజ్యాంగ సవరణ చట్టం
2. 67 రాజ్యాంగ సవరణ చట్టం
3. 64 రాజ్యాంగ సవరణ చట్టం
4. 68 రాజ్యాంగ సవరణ చట్టం
30. ఏపిలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో గవర్నర్‌ ఎవరు?
1. సిఎం త్రివేది 2. కెకె దేశారు
3. ఎస్‌ఎం శ్రీ నగేష్‌ 4. భీంసేన్‌ సచార్‌
31. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఉభయసభలు ప్రత్యేక మెజార్టీతో ఎంత కాలం లోపు ఆమోదించాలి.
1.2 నెలలు 2. 1 నెల
3. 6 నెలలు 4. 6 వారాలు
32. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయకుండా సస్పెన్షన్‌లో ఉండాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది.
1. షంశేర్‌ Vర పంజాబ్‌ 2. మినర్వామిల్స్‌ కేసు
3. డిసి వాద్వా Vర బీహార్‌
4. యస్‌.ఆర్‌.బొమ్మాయికేసు
33. అత్యవసర అధికారాల వలన రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన నియంతగా వ్యవహరించవచ్చు అని విమర్శించినది.
1.కె.టి.షా 2. యస్‌.ఎల్‌.సక్సేనా
3. ఎ.జి.హీల్‌ 4. టి.టి.కృష్ణమాచారి
34. భారత రాజ్యాంగాన్ని పతనపు అంచుల నుండి కాపాడే మృత సంజీవని లాంటిది అని అత్యవసర పరిస్థితిని అభివర్ణించినవారు.
1.అంబేద్కర్‌ 2. గోపాలసామి అయ్యంగార్‌
3. మహావీర్‌ త్యాగి 4. హెచ్‌.వి. కామత్‌
35. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2వ సారి రాష్ట్రపతిపాలన విధించినపుడు రాష్ట్రపతి ఎవరు.
1. ప్రతిభాపాటిల్‌ 2. అబ్దుల్‌కలాం
3. రామ్‌నాథ్‌ కోవింద్‌ 4. ప్రణబ్‌ ముఖర్జీ
36. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి.
ఎ. రాష్ట్రపతి పాలన కాలంలో రాష్ట్రపతి ఏజెంట్‌గా రాష్ట్ర గవర్నర్‌ నిజమైన కార్యనిర్వహణ అధికారాలను చెలాయిస్తారు.
బి. హైకోర్లు అధికారాలను రద్దు చేస్తారు.
1.బి మాత్రమే 2. ఎ,బి
3. ఎ మాత్రమే 4. ఏదికాదు.
37.రాష్ట్రపతి పాలన ఆరు నెలల తర్వార కొనసాగాలంటే పార్లమెంటు ఒక తీర్మానం ప్రకారం ఆరు నెలల చొప్పున గరిష్టంగా ఎంత కాలం పొడిగించవచ్చును.
1.1సం. 2. 2 సం.లు
3.3 సం.లు 4. ఎంత కాలం అయినా
38. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత పార్లమెంటరీ చట్టాలు ఎంత కాలం కొనసాగుతాయి?
1.1 నెల 2. 1 సం. 3. 3 నెలలు
4. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన 6 నెలల వరకు
39. కింది ఏనిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే ఆ చట్టాలు ఇంతకు పూర్వం రాష్ట్ర చట్టంలతో వ్యతిరేకమయితే ఆ వ్యతిరేకము మేరకు పార్లమెంటు చట్టాలే అమలులోకి వస్తాయి.
1.253 2. 239 3. 251 4. 330
40.లోక్‌సభ సమావేశంలో లేనపుడు 1/10 వంతు లోక్‌సభ సభ్యులు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు తీర్మానాన్ని రాష్ట్రపతికి తెలియజేసిన రాష్ట్రపతి ఎంత కాలం లోపు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలి.
1.30 రోజులు 2. 14 రోజులు
3. 10 రోజులు 4. 15 రోజులు
41. అంతర్జాతీయ వ్యవహారములలో పాల్గొనుటకు ప్రతినిధి బృందమును ఎవరు నియామకం చేస్తారు?
1.ప్రధానమంత్రి 2. రక్షణశాఖమంత్రి
3. విదేశీ వ్యవహారాల మంత్రి 4. రాష్ట్రపతి
42. తొలి రక్షణ దళాల అధిపతిగా ఎవరు నియామకం అయ్యారు.
1 బిపిన్‌ రావత్‌ 2. కరంబీక్‌ సింగ్‌
3. వి.ఆర్‌. చౌదరి 4. ఎవరూ కాదు.
43. ఎ. ఆర్టికల్‌ 155 1. ఎస్‌.టి కమీషన్‌
బి. ఆర్టికల్‌ 338 2. యుపిఎస్‌సి చైర్మన్‌
సి. ఆర్టికల్‌ 316 3. రాష్ట్ర గవర్నర్లు
డి. ఆర్టికల్‌ 324 4. చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ Ê ఇద్దరు అదనపు కమీషనర్లు
1. ఎ2, బి3, సి4, డి1 2. ఎ1, బి2, సి3, డి4
3. ఎ3, బి1, సి4, డి2 4. ఎ3, బి1, సి2, డి4
44. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పాక్షికంగా న్యాయసమీక్షకు గురి అవుతుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. యస్‌.ఆర్‌.బొమ్మాయి కేసు 2. శంశేర్‌ Vర బీహార్‌
3. ఈడ్పు శ్రీధర్‌ Vర వెంకట్‌ రెడ్డి 4. ఏది కాదు.
45. ఒక ప్రత్యేక కారణం దృష్ట్యా శిక్ష అమలును వాయిదా వేయడం, తగ్గించడం, మరో రకంగా మార్చడాన్ని ఈ విధంగా పిలుస్తారు?
1. రిఫ్రైన్‌ 2. పారడన్‌
3. రెస్పైట్‌ 4. రెమిషన్‌
46. ఇప్పటి వరకు భారత రాష్ట్రపతులలో అత్యధిక సార్లు సుప్రీంకోర్టు న్యాయసలహా తీసుకున్న రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ ఎన్నిసార్లు తీసుకున్నారు?
1. 1 2.2 3.3 4.4
47. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతరంగిక అల్లకల్లోలాలు అనే పదాన్ని తొలగింది ”సాయుధ తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు?
1. 64వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 69వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
48. జాతీయ అత్యవసర పరిస్థితి అధికారాలు మన రాజ్యాంగానికి నివాసపు చేటు తెచ్చేవిగా ఉన్నాయి అని విమర్శించిన వారు?
1. కె.టి.షా 2. యస్‌.ఎల్‌.సక్సేనా
3. ఎ.జి.హీల్‌ 4. టి.టి.కృష్ణమాచారి
49. రాష్ట్రపతి పాలన ఎక్కువ రోజులు ఏ రాష్ట్రంలో విధించారు?
1.కేరళ 2. మహారాష్ట్ర
3. ఉత్తరప్రదేశ్‌ 4. పంజాబ్‌
50. రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా మూడు బాధ్యతలను నిర్వహించిన ఏకైక వ్యక్తి.
1. ఫక్రుద్దీన్‌ అలీ 2. వి.వి.గిరి
3. జ్ఞాని జైల్‌సింగ్‌ 4. అబ్దుల్‌కలాం
సమాధానాలు
1.2 2.1 3.3 4.3 5.4
6.2 7.4 8.2 9.4 10.3
11.3 12.3 13.1 14.4 15.3
16.2 17.2 18.3 19.2 20.3
21.2 22.4 23.2 24.3 25.3
26.4 27.3 28.3 29.4 30.2
31.2 32.4 33.4 34.2 35.4
36.1 37.3 38.4 39.3 40.2
41.4 42.1 43.4 44.3 45.3
46.3 47.3 48.1 49.4 50.2
డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు 9494228002

]]>