22) Consider the objectives of NATIONAL FOREST POLICY 1988
1) Conserving the natural heritage of the country by preserving the remaining natural
forests with the vast variety of flora and fauna
2) Checking soil erosion and denudation
3) Checking the extension of sand-dunes
4) Increasing the productivity of forests to meet essential national needs.
Which of the above objectives are part of NATIONAL FOREST POLICY 1988
a) Only 1 b) only 3
c) all the above d) only 1 &2
answers
1. c 2. c 3. c 4. c 5. c
6. a 7. a 8. a 9. a 10. a
11. c 12. c 13. d 14. d 15. b
16. a 17. c 18. c 19. a 20. b
Jagannadh Manne
senior lecturer for Science and Technology and Anthropology optional (UPSC)
8885399893
21. ‘శ్రీమంతురాలు’ అనే సమాసపదంలో తత్సమం..?
ఎ. ‘శ్రీ’ మాత్రమే బి. శ్రీమంత
సి. ఆలు డి. తత్సమపదం లేదు
22. దాశరధి కృష్ణమాచార్య రాసిన ‘అమృతాభిషేకం’…?
ఎ. నాటకం బి. నవల
సి. కవితాసంపుటి డి. స్వీయచరిత్ర
23. దాశరథిచే 1952లో ఏర్పటు చేయబడిన తెలంగాణ రచయితల సంఘంలో కార్యవర్గ సభ్యులు?
ఎ. డా|| సి.నారాయణ రెడ్డి బి. వట్టికోట ఆళ్వారుస్వామి
సి. డా|| బిరుదురాజు రామరాజు
డి. పై అందరు
24. ‘అగ్నిధార’ కృతిపతి?
ఎ. డా|| సి.నారాయణరెడ్డి బి. వట్టికోట ఆళ్వారు స్వామి
సి. కాళోజి నారాయణరావు డి. తెలంగాణ ప్రజానికం
25. తెలంగాణ ఉద్యమ కారుల్లోకెల్ల అగ్రగణ్యమైన రచన?
ఎ. రుద్రవీణ బి. తిమిరంలో సమరం
సి. అగ్నిధార డి. పునర్నవం
26. ఈ సమాస పదాలందు సాధారణంగా ‘రుగాగమసంధి’ జరుగుతుంది?
ఎ. తత్పురుషం బి. ద్వంద్వ సమాసం
సి. రూపక సమాసం డి. కర్మధారమం
27. జతపరుచులు:
1. కాళోజి ఎ. జీవనయానం
2. దాశరథి రంగాచార్య బి. యాది
3. సామల సదాశివ సి. శతపత్రము
4. గడియారం రామకృష్ణశర్మ డి. నాగొడవ
1 2 3 4
ఎ) బి సి డి ఎ
బి) డి ఎ బి సి
సి) డి సి ఎ బి
డి) డి సి బి ఎ
28. డా|| దాశరథి కృష్ణమాచార్య స్వీయచరిత్ర?
ఎ. యాత్రాస్మృతి బి. జీవనయానం
సి. ఆలోచనాలోచనాలు డి. నవమి
29. డా|| పి.యశోదారెడ్డి రచనలు ఇవి..?
ఎ. మహాలక్ష్మి ముచ్చట్లు, పునర్ననం
బి. స్వర్ణకమలాలు, బలిపీఠం, స్వేచ్ఛ
సి. మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల
డి. పరిష్కారం, ఎర్రపావురాలు, చురకలు
30. ఛేకానుప్రసాలంకారంలో హల్లుల జంట ఇలా రావాలి?
ఎ. అర్థంభేదంతో, అవ్యవధానంగా
బి. అర్థభేదంతో, మళ్ళి మళ్ళి
సి. తాత్పర్యభేదంలో, వెంటవెంటనే
డి. అర్థభేదంతో, వ్యవధానంగా
31. కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్ర నాయక శతకంలో ఉన్నది?
ఎ. వ్యాజోక్తి బి. వక్రోక్తి
సి.సహౌక్తి డి.అతిశయోక్తిల
32. కథానికకు ప్రధాన లక్షణాలు?
ఎ. విస్తృతి, సమగ్రత బి. నిర్భత, బహు సంఘటక నిక్షిప్తం
సి. వివరణాత్మకత, పాత్రబాహుళ్యం డి. సంక్షిప్తత, ఏకాగ్రత
33. కొంత స్వర ధర్మం, కొంత వ్యంజన ధర్మం ఉన్న వర్ణాలు?
ఎ.ఊష్మాలు బి. అంతస్థాలు సి.స్పర్శాలు డి.నాదాలు
34. సోమసుందర వజ్రాయుధంలో ఇతివృత్తం?
ఎ.స్వతంత్ర పోరాటం
బి.ప్రత్యేకాంద్రోద్యమం
సి.తెలంగాణ సాయుధపోరాటం
డి.వర్గపోరాటం
35. క్షుణ్ణ, విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆమత్త పరచే పఠనం?
ఎ.ఆదర్శ పఠనం బి. మౌనపఠనం
సి.ప్రకాశపఠనం డి.మండూక ప్లుతి పఠనం
సమాధానాలు
1.సి 2.డి 3.ఎ 4.సి 5.బి
6.ఎ 7.డి 8.బి 9.సి 10.ఎ
11.సి 12.సి 13.బి 14.సి 15.డి
16.ఎ 17.బి 18.సి 19.బి 20.ఎ
21.బి 22.సి 23.డి 24.బి 25.సి
26.డి 27.బి 28.ఎ 29.సి 30.ఎ
31.ఎ 32.డి 33.బి 34.సి 35.బి
– తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల, శేరిలింగంపల్లి.
నానాపురం నర్సింహులు
9030057994
7. ఆదిలాబాద్
కర్ణాటక సరిహద్దు గల జిల్లాలు 5:- అవి:
1. సంగారెడ్డి 2. కామారెడ్డి
3. వికారాబాద్ 4. మహబూబ్గర్
5. జోగులాంబ – గద్వాల
అధిక జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం
1. ఆంధ్రప్రదేశ్(7) 2. మహారాష్ట్ర (7)
ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని జిల్లాలు 14:- అవి:
1. జగిత్యాల 2. వరంగల్ అర్బన్
3. సిద్దిపేట 4. మేడ్చల్ మల్కాజిగిరి
5. పెద్దపల్లి 6. వరంగల్ రూరల్
7. యాదాద్రిభువనగిరి 8. హైదరాబాద్
9. కరీంనగర్ 10. జనగామ
11. మెదక్ 12. రంగారెడ్డి
13. రాజన్న సిరిసిల్ల 14. మహబూబాబాద్
తక్కువ జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం – చత్తీస్ఘడ్ (2)
(జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు)
తెలంగాణలో అధిక జిల్లాలతో సరిహద్దును పంచుకొనే జిల్లాలు:-
1. సిద్ధిపేట (8) 2. రంగారెడ్డి (8)
రాష్ట్రంలో తక్కువ జిల్లాలతో సరిహద్దులను పంచుకొనే జిల్లాలు :-
1. ఆదిలాబాద్ (2)
2. హైదరాబాద్(2)
3. జోగులాంబ గద్వాల్ (2)
రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు -4 అవి:
1) కామారెడ్డి (కర్ణాటక, మహరాష్ట్ర)
2) జోగులాంబ గద్వాల (కర్ణాటక, ఆంధ్రప్రదేశ్)
3) జయశంకర్ భూపాలపల్లి (చత్తీస్ఘడ్, మహారాష్ట్ర)
4) భద్రాద్రి కొత్తగూడెం (ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్)
తెలంగాణ భూ పరివేష్ఠిత రాష్ట్రం(లాండ్ లాకుడ్ స్టేట్) (భారతదేశంలో గల మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు 5 అవి:- హర్యానా, చత్తీస్ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ)
3. అక్షరాస్యత
– తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతరేటు – 66.54%
– తెలంగాణ రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత రేటు – 57.99%
– తెలంగాణ రాష్ట్ర పురుష అక్షరాస్యత రేటు 75.04%
– అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లాలు
1. హైదరాబాద్ (83.25%)
2. మేడ్చల్ మల్కాజ్గిరి (82.49%)
3. వరంగల్ అర్బన్ (76.2%)
4. రంగారెడ్డి (72.0%)
అక్షరాస్యత తక్కువ గల జిల్లాలు:-
1. జోగులాంబ గద్వాల (49.87%)
2. నాగర్ కర్నూల్ (54.4%)
3. వనపర్తి (55.7%)
4. మెదక్ (56.1%)
5. కామారెడ్డి (56.5%)
రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత గల మండలాలు:-
1. మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజ్గిరి) (88.26%)
2. బాచుపల్లి (మేడ్చల్ మల్కాజిగిరి) (88.18%)
3. అల్వాల్ (మేడ్చల్ మల్కాజిగిరి) (86.11%)
4. వార్డు నెం.100 (హైదరాబాద్) (86.10%)
రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల మండలాలు:-
1. కలూరు తిమ్మనదొడ్డి (జోగులాంబ గద్వాల) 33.77%)
2. గట్టు (జోగులాంబ గద్వాల) (37.59%)
3. పల్మెల (జయశంకర్ భూపాలపల్లి (37.81%)
4. ధరూర్ (జోగులాంబ గద్వాల) (41.09%)
అడవులు (2017-18 సర్వే ప్రకారం):
తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం –
27,291.99 2.5.2. (24.04%)
తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా :-
1. జయశంకర్ భూపాలపల్లి (4,505.05 చ.కి.మీ.)
2. భద్రాద్రి-కోత్తగూడెం (4,286.98 చ.కి.మీ)
తెలంగాణలో అటవీ విస్తీర్ణం అతి తక్కువగా గల జిల్లా :-
1. హైదరాబాద్ (1.43 చ.కి.మీ)
2. కరీంనగర్ (3.47 చ.కి.మీ)
తెలంగాణలో అటవీ విస్తీర్ణశాతం అధికంగా గల జిల్లా:
1. జయశంకర్ భూపాలపల్లి (72.96%)
2. భద్రాద్రి- కొత్తగూడెం (57.29%)
తెలంగాణలో అటవీ విస్తీర్ణశాతం తక్కువ గల జిల్లా:-
1. కరీంనగర్ (0.16%)
2. జోగులాంబ గద్వాల (0.23%)
4. జనాభా- 2011 లెక్కల ప్రకారం
8 తెలంగాణ రాష్ట్ర జనాభా – 3,50,03,674 (పురుషులు 1.76కోట్లు), (స్త్రీలు 1.73 కోట్లు)
8 గ్రామీణ జనాభా – 2,13,95,009(61.12%)
8 పట్టణ జనాభా 1,36,08,665(38.88%)
8 భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం 2.89%
8 భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం -12వ స్థానం
8 తెలంగాణ జనాభా వృద్ధి రెటు (2001-11) – 13.58%
8 2001-11 మధ్య పట్టణ జనాభా పెరుగుదల 38.12%
8 తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత – 312
తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలు:-
1. హైదరాబాద్ (39,43,323)
2. మేడ్చల్ మల్కాజ్గిరి (24,66,098)
3. రంగారెడ్డి (24,26,265)
4. నల్గొండ (16,18,416)
5. నిజామాబాద్ (15,71,022)
తెలంగాణలో అతి తక్కువ జనాభా గల జిల్లాలు :-
1. కుమ్రం భీం ఆసిఫాబాద్(5,15,812)
2. రాజన్న సిరిసిల్ల (5,52,037)
3. జనగాం (5,66,376)
4. వనపర్తి (5.78లక్షలు )
5. జోగులాంబ గద్వాల్ (6,09,990)
6. నిర్మల్ (7,09,418)
8 తెలంగాణలో పిల్లల జనాభా (0-6 ఏండ్లు) :- 38,99,166
8 తెలంగాణలో పిల్లల జనాభా ఎక్కువ గల జిల్లాలు:
1. హైదరాబాద్ (4,69,126)
2. రంగారెడ్డి (3,00,511)
3. మేడ్చల్ మల్కాజ్గిరి (2,85,044)
4. మహబూబ్నగర్ (1,96,382)
5. సంగారెడ్డి (1,94,974)
తెలంగాణలో పిల్లల జనాభా తక్కువ గల జిల్లాలు:
1. రాజన్న సిరిసిల్ల (48,751)
2. జనగామ (55,056)
3. కొమ్రం భీం ఆసిఫాబాద్ (66,206)
4. పెద్దపల్లి (66,812)
5. వరంగల్ రూరల్ (67,134)
రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువ గల జిల్లాలు :-
1. హైదరాబాద్ (18,172)
2. మేడ్చల్ మల్కాజ్గిరి (2,069)
3. వరంగల్ అర్బన్ (826)
రాష్ట్రంలో జనసాంద్రత తక్కువ గల జిల్లాలు :-
1. కొమ్రం భీం అసిఫాబాద్ (106)
2. జయశంకర్ భూపాలపల్లి(115)
3. నాగర్ కర్నూల్ (124)
తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి – 988
8 గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 999
8 పట్టణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 970
8 ఎస్.సి. లలో లింగ నిష్పత్తి – 1008
8 ఎస్.టి. లలో లింగ నిష్పత్తి – 977
8 తెలంగాణ రాష్ట్ర పిల్లల లింగ నిష్పత్తి 932
8 ఎస్.సి. లలో బాలబాలికల లింగ నిష్పత్తి 954
8 ఎస్.టి. లలో బాలబాలికల లింగ నిష్పత్తి- 906
తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు:-
1. నిర్మల్ (1046) 2. హైదరాబాద్ (1044)
3. జగిత్యాల (1036) 4. కామారెడ్డి (1033)
5. మంచిర్యాల (1027)
రాష్ట్రంలో లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు :-
1. రంగారెడ్డి (950) 2. హైదరాబాద్(954)
3. మేడ్చల్ మల్కాజ్గిరి (957) 4. వనపర్తి (960)
5. సంగారెడ్డి (965)
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు:
1. భద్రాద్రి కొత్తగూడెం (964)
2. సంగారెడ్డి (955)
3. నిజామాబాద్ (953)
4. సిద్ధిపేట (952)
5. జగిత్యాల (948)
తెలంగాణలో పిల్లల లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు:
1. వరంగల్ అర్బన్ (903)
2. మహబూబాబాద్ (903)
3. వనపర్తి (903)
4. నాగర్ కర్నూల్ (909)
5. మంచిర్యాల (911)
తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా – 54,08,880
8 తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా శాతం – 15.44%
8 తెలంగాణ రాష్ట్ర ఎస్సి జనాభా ఎక్కువ గల జిల్లాలు:-
1. రంగారెడ్డి (3,37,023)
2. నల్గొండ (2,92,951)
3. ఖమ్మం (2,79,319)
4. సంగారెడ్డి (2,76,971)
5. హైదరాబాద్ (2,47,927)
తెలంగాణ రాష్ట్ర ఎస్ సి జనాభా తక్కువ గల జిల్లాలు:-
1. కుమ్రం భీం ఆసిఫాబాద్ (81,596)
2. వనపర్తి (93,182)
3. ఆదిలాబాద్ (99,422)
4. రాజన్న సిరిసిల్ల (1,02,110)
5. మహబూబాబాద్ (1,04,508)
– తెలంగాణ రాష్ట్ర ఎసిటి జనాభా – 31,77,940 లక్షలు
– తెలంగాణ రాష్ట్ర ఎస్టి టి జనాభా శాతం 9.08%
– తెలంగాణ రాష్ట్ర ఎస్టి టి జనాభా ఎక్కువ గల జిల్లాలు:-
1. భద్రాద్రి కొత్తగూడెం (3,92,034)
2. మహబూబాబాద్ (2,92,778)
3. ఆదిలాబాద్ (2,24,622)
4. నల్గొండ (2,09,252)
– తెలంగాణ రాష్ట్ర ఎసిటి జనాభా తక్కువ గల జిల్లాలు:-
1. జోగులాంబ గద్వాల్ (9,376)
2. కరీంనగర్ (12,779)
3. పెద్దపల్లి (14,945)
4. రాజన్న సిరిసిల్ల (22,990)
మండలాలు
– జిల్లాల విభజనకు పూర్వం మండలాల సగటు సంఖ్య 46 ఉండగా, విభజన తర్వాత మండలాల సగటు 19కు తగ్గింది.
– తెలంగాణలో మండలాలు ఎక్కువ గల జిల్లాలు
1. నల్గొండ (31) 2. రంగారెడ్డి (27)
3. నిజామాబాద్ (27) 4. సంగారెడ్డి (26)
తెలంగాణలో మండలాలు తక్కువ గల జిల్లాలు
1. వరంగల్ అర్బన్ (11) 2. జోగులాంబ గద్వాల్ (12)
3. రాజన్న సిరిసిల్ల (13) 4. జనగామ (13)
– తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు ఎక్కువ గల జిల్లా: రంగారెడ్డి
– తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు తక్కువ గల జిల్లాలు :
1. హైదరాబాద్ (1)
2. వరంగల్ అర్బన్ (1)
3. వనపర్తి (1)
– తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా :
1. ??? (604)
2. ?? (601)
3. ??? (565)
తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు తక్కువ గల జిల్లా :
1. హైదరాబాద్ (67)
2. వరంగల్ అర్బన్ (124)
3. మేడ్చల్ మల్కాజిగిరి (163)
రాష్ట్రంలో గల గ్రామపంచాయితీలు – 8,695
అత్యధిక గ్రామ పంచాయితీలు గల జిల్లా –
1) (502)
2. (475)
జీనియస్
%లల% అతి తక్కువ గ్రామ పంచాయితీలు గల జిల్లా
1) మేడ్చల్ మల్కాజ్గగిరి(77)
˜రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు లేని జిల్లా – హైదరాబాద్
నోట్: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, గ్రామ పంచాయితీ వార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 844 గ్రామ పంచాయితీలు, మేడ్చల్ జిల్లాల్లో అత్యల్పంగా 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
రాష్ట్ర పరిపాలన అంశాలు
%జ% రెవెన్యూ డివిజన్లు – 68
%జ% రెవెన్యూ గ్రామాలు – 10,859
రెవెన్యూ మండలాలు – 584
˜ మండల ప్రజా పరిషత్లు – 438
జిల్లా ప్రజా పరిషత్లు – 9
గమనిక: జిల్లా ప్రజా పరిషత్ లేని జిల్లా హైదరాబాద్
ప్రజాప్రతినిధులు:
˜రాష్ట్రంలో శాసన సభ(అసెంబ్లీ) స్థానాలు : 119షఆంగ్లో ఇండియన్
Q రాష్ట్రంలో శాసన మండలి స్థానాలు :- 40
రాష్ట్రంలో గల లోక్సభ స్థానాలు – 17
˜ రాష్ట్రంలో గల రాజ్యసభ స్థానాలు 7
˜రాష్ట్రంలో గల జెడ్పిటిసి లు 438
? రాష్ట్రంలో గల ఎమ్పిటిసి లు 6,456
˜రాష్ట్రంలో గల ఎమ్ప్పి లు 438
నోట్ : విభజనకు గురి కాని జిల్లా హైదరాబాద్
%ఐశిబిశిలి ఈలిఖీలిజిళిచీళీలిదీశి |దీఖిలిని:
%జై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సూచిక విలువ: 0.52
రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక అధికంగా గల జిల్లా : మేడ్చల్ ?? (0.70)
? రాష్ట్రంలో జిల్లా అభివృద్ధి సూచిక తక్కువగా గల జిల్లా : కుమురం భీం అసిఫాబాద్ (0.21)
తెలంగాణ తల్లి – ప్రత్యేకత
తెలంగాణ తల్లి అనే భావనను తొలిసారి ప్రజలలోకి తీసుకు
వచ్చినది – దాశరథి కృష్ణమాచార్య
తెలంగాణ తల్లి భావనను ఉద్యమ ప్రతీకగా ముందుకు తీసుకువచ్చినది – కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
తెలంగాణ తల్లి రూపాన్ని మొదటిసారి చిత్రించినది – బైరోజు వెంకటరమణాచారి.
తెలంగాణ తల్లి ఎడమ చేతిలో – బతుకమ్మ (ప్రత్యేకంగా
తెలంగాణకే చెందిన పండుగ బతుకమ్మ)
తెలంగాణ తల్లి కుడి చేతిలో – మొక్కజన్న కంకి (తెలంగాణ ప్రాంతం మెట్ట పంటలకు ప్రసిద్ధి)
తెలంగాణ తల్లి కిరీటంలో, వద్దాణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం. జాకబ్ వజ్రం వున్నాయి. ఇవి తెలంగాణకు చెందిన వజ్రాలు.
తెలంగాణ తల్లి కాలిమట్టెలు – ముత్తైయిదకు చిహ్నం (ఈ వెండి మట్టెలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి)
తెలంగాణ తల్లి ధరించిన చీర- గద్వాల్, పోచంపల్లి
అమరవీరుల స్థూపం
జ హైదరాబాద్లోని అసెంబ్లీకి ఎదురుగా వున్న గన్పార్ధాని తెలంగాణ అమర వీరుల స్థూపానికి 1970 ఫిబ్రవరి 23న నగర మేయర్ ఎస్. లక్ష్మీ నారాయణ మరియు మానిక్ఆవు (ఎం.ఎల్.ఏ) కలిసి శంఖుస్థాపన చేశారు.
జ గన్పార్క్ అమరవీరుల స్థూపానికి వస్తు సేకరణ చేసినది ప్రతాప్ కిషోర్, విలియమ్స్ అంతి
ఈ స్థూపం పూర్తి అయినది – 1975
జ ఈ స్థూపు రూపశిల్పి – ఎక్కా యాదగిరి
స్థూపం ప్రత్యేకత
నల్లరాతి స్థూపం అడుగు భాగంలో 9 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులు.
జ స్థూపంలో ఎర్రరాతి నల్లరాతిపై భాగంలో ఉంటుంది. ఈ ఎర్రరాతి సాహసాన్ని తెల్పుతుంది.
ఈ ఎర్రరాతి భాగంలో మకర తోరణం ఉంటుంది. ఈ తోరణం అమరవీరులకు జోహార్లు సూచిస్తుంది.
ఎర్రరాతి పై భాగంలో మళ్ళి నల్లరాతిలో 9 గీతాలు ఉంటాయి. ఈ గీతలు 9 జిల్లాలను సూచిస్తాయి.
జ నల్లరాతి స్తంబంపై భాగంలో ఎర్రరాతి వుంటుంది. ఈ ఎర్రరాతిలో అశోక చక్రం ఉంటుంది. ఈ చక్రం ధర్మాన్ని, సాహసాన్ని, నిజాయితీని సూచిస్తుంది.
ఈ స్థూపం చివరి భాగంలో 9 తెల్లరాతి పుష్పాలు ఉంటాయి. ఇవి శాంతి, త్యాగానికి చిహ్నం గా ఉంటాయి.
రమణారెడ్డి :
బ తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను ఇటీవల రూపొందించాడు.
గణపతి స్తపతి:
ఇతను ట్యాంక్బండ్లోలోని గౌతమబుద్ధుని రూపొందించాడు.
రవి శంకర్ (చెర్యాల) :
ప్రపంచ తెలుగు మహాసభల లోగోను రూపొందించాడు.
]]>సమాధానాలు :
1. ఎ 2. సి 3. బి 4. బి 5. బి 6. ఎ 7. ఎ 8. బి 9. ఎ 10. డి 11. డి 12. సి 13. ఎ 14. ఎ 15. ఎ 16. సి 17. బి 18. ఎ 19. బి 20. బి 21. బి 22. డి 23. డి 24. బి 25. బి 26. బి 27. సి 28. డి 29. ఎ 30. బి
22. నీటి సరఫరాలో తలెత్తిన సంక్షోభం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితుల ఏర్పడటంతో ఇటీవల ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
ఎ) భారతదేశం బి) బ్రెజిల్
సి) దక్షిణాఫ్రికా డి) ఆస్ట్రేలియా
23. భారతదేశంలో 2022 సంవత్సరంలో ఏ నగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంది?
ఎ) ముంబై బి) చెన్నై
సి) ఢిల్లీ డి) బెంగళూరు
24. ‘ప్రపంచ బ్రెడ్బాస్కెట్’ అని పిలువబడే ఏ నదీ పరీవాహక ప్రాంతం మితిమీరిన వినియోగం, వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమయిన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటోంది?
ఎ) గంగా-బ్రహ్మపుత్ర బేసిన్ బి) మిస్సిస్సిప్పి రివర్ బేసిన్
సి) ముర్రే-డార్లింగ్ బేసిన్ డి) సింధు నదీ పరీవాహక ప్రాంతం
25. నీరు, వాతావరణ మార్పుల మధ్య పరస్పర సంబంధాలను పరిష్కరించడానికి ‘హై-లెవల్ ప్యానెల్ ఆన్ వాటర్ అండ్ క్లైమేట్’ను ఇటీవల ఏ ప్రపంచ సంస్థ ప్రారంభించింది?
ఎ) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ బి) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
సి) ప్రపంచ వాతావరణ సంస్థ డి) వరల్డ్ వాటర్ కౌన్సిల్
సమాధానాలు
1. ఎ 2. బి 3. డి 4. ఎ 5. డి
6. సి 7. సి 8. సి 9. బి 10. సి
11. బి 12. బి 13. ఎ 14. ఎ 15. సి
16. సి 17. ఎ 18. సి 19. బి 20. సి
21. సి 22. డి 23. బి 24. సి 25. డి
డాక్టర్ కె. శశిధర్
పర్యావరణ నిపుణులు
94919 91918
8. ఈ కింది వాటిలో దేని నుండి సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యకాలు విడుదలవుతాయా?
ఎ) ఆటోమొబైల్స్ బి) బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు
సి) సహజ వాయువు దహనం డి) వ్యవసాయ కార్యకలాపాలు
9. ఇండోర్ వాయు కాలుష్యానికి కారణమయ్యే రాడాన్ వాయువు ఎక్కువగా వేటి నుండి విడుదల అవుతుంది ?
ఎ) పారిశ్రామిక ప్రక్రియలు బి) నిర్మాణ వస్తువులు
సి) పొగాకు పొగ డి) అగ్నిపర్వత విస్ఫోటనాలు
10. ఈ కింది వాటిలో దేని ద్వారా పాదరసం ఉద్గారాలు వాతావరణంలోకి ఎక్కువగా విడుదల అవుతాయి ?
ఎ) పారిశ్రామిక ప్రక్రియలు బి) ఆటోమొబైల్స్
సి) బొగ్గు దహనం డి) వ్యవసాయ కార్యకలాపాలు
11. పొగమంచుని గోధుమ రంగుకు మార్చే కాలుష్య కారకం ఏది?
ఎ) సల్ఫర్ డయాక్సైడ్ బి) నైట్రోజన్ డయాక్సైడ్
సి) కార్బన్ మోనాక్సైడ్ డి) ఓజోన్
12. సిగరెట్ పొగలో అధికంగా ఉండే వాయు కాలుష్యకం ఏది ?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ బి) నైట్రోజన్ డయాక్సైడ్
సి) లీడ్ డి) బెంజీన్
13. పరిశ్రమల్లో దహన ప్రక్రియల ద్వారా ఏ కాలుష్య కారకం అధికంగా విడుదలవుతుంది?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ బి) నైట్రోజన్ ఆక్సైడ్లు
సి) సల్ఫర్ డయాక్సైడ్ డి) పర్టిక్యులేట్ పదార్థం
14. ఈ కింది వాటిలో ఏ రంగం నుండి అస్థిర కర్బన సమ్మేళనాల (Vఉజలు) ఉద్గారాలు ఎక్కువగా విడుదలవుతాయి?
ఎ) టెక్స్టైల్ తయారీ బి) వ్యవసాయం
సి) నిర్మాణం డి) మైనింగ్
15. లోహా శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే కాలుష్యకారకం ఏది ?
ఎ) హైడ్రోకార్బన్లు బి) లెడ్
సి) రాడాన్ వాయువు డి) మెర్క్యూరీ
16. ఈ కింది వాటిలో హైడ్రోజన్ సల్ఫైడ్ను అధికంగా విడుదల చేసే పరిశ్రమ ఏది?
ఎ) టెక్స్టైల్ తయారీ బి) పెట్రోలియం శుద్ధి
సి) ఫార్మాస్యూటికల్ తయారీ డి) ఫుడ్ ప్రాసెసింగ్
17. సిమెంట్ బట్టీల నుండి సాధారణంగా విడుదలయ్యే కాలుష్యం ఏది?
ఎ) నైట్రోజన్ ఆక్సైడ్లు బి) కార్బన్ డయాక్సైడ్
సి) లెడ్ డి) హైడ్రోకార్బన్లు
18. కాడ్మియం మరియు క్రోమియం వంటి భారీ లోహ ఉద్గారాల ఏ పారిశ్రామిక కార్యకలాపాలు వల్ల విదుదలవుతాయి?
ఎ) ఎలక్ట్రానిక్స్ తయారీ బి) గాజు ఉత్పత్తి
సి) మైనింగ్ మరియు స్మెల్టింగ్ డి) ఆటోమోటివ్ తయారీ
19. చమురు మరియు గ్యాస్ వెలికితీత కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యకం ఏది?
ఎ) బెంజీన్ బి) సల్ఫర్ డయాక్సైడ్
సి) కార్బన్ మోనాక్సైడ్ డి) ఓజోన్
20. ఈ కింది వాటిలో ఏ కాలుష్యకం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి ఎక్కువగా వెలువడుతుంది ?
ఎ) నైట్రోజన్ ఆక్సైడ్లు బి) లీడ్
సి) హైడ్రోకార్బన్లు డి) సల్ఫర్ డయాక్సైడ్
21. వైద్య రంగం నుండి విడుదలయ్యే వ్యర్థాలను కాల్చడం వల్ల సాధారణంగా విడుదలయ్యే కాలుష్యకం ఏది?
ఎ) డయాక్సిన్లు బి) క్లోరోఫ్లోరో కార్బన్లు (జఖీజలు)
సి) నైట్రోజన్ ఆక్సైడ్లు డి) కార్బన్ మోనాక్సైడ్
22. కింది వాటిలో దేని నుండి హెక్సావాలెంట్ క్రోమియం కలుషితాలు ఎక్కువగా విడుదలవుతాయి?
ఎ) టెక్స్టైల్ డైయింగ్ బి) మెటల్ ప్లేటింగ్
సి) సెమీకండక్టర్ తయారీ డి) సిమెంట్ ఉత్పత్తి
23. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ల నుండి సాధారణంగా విడుదలయ్యే కాలుష్యకం ఏది?
ఎ) కార్బన్ మోనాక్సైడ్ బి) హైడ్రోజన్ సల్ఫైడ్
సి) బెంజీన్ డి) మీథేన్
24. కింది వాటిలో టోలున్ ఉద్గారాలను గణనీయంగా విడుదల చేసే పరిశ్రమ ఏది?
ఎ) మెటల్ వర్కింగ్ బి) పెట్రోలియం శుద్ధి
సి) సిమెంట్ ఉత్పత్తి డి) సెమీకండక్టర్ తయారీ
25. ఈ కింది వాటిలో ఏ కాలుష్యకం డ్రై క్లీనింగ్ కార్యకలాపాల నుండి అధికంగా విడుదలవుతుంది ?
ఎ) క్లోరోఫ్లోరో కార్బన్లు (జఖీజలు) బి) సల్ఫర్ డయాక్సైడ్
సి) కార్బన్ మోనాక్సైడ్ డి) పెర్క్లోరెథిలిన్
సమాధానాలు
1. బి 2. బి 3. ఎ 4. సి 5. సి
6. సి 7. సి 8. బి 9. బి 10. సి
11. బి 12. ఎ 13. బి 14. ఎ 15. బి
16. బి 17. ఎ 18. సి 19. ఎ 20. డి
21. ఎ 22. బి 23. డి 24. బి 25. డి
డాక్టర్ కె. శశిధర్
పర్యావరణ నిపుణులు
94919 91918
1. ”అయ్యో! నాయనమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం నేనేకదా! ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగి ఉంటే” అని బాధపడినది?
ఎ. శేఖర్
బి. రవి
సి. కిరణ్
డి. రాజు
2. కింది వాటిలో కొరవి గోపరాజుకు సంబంధం లేని వాక్యం ఏది?
ఎ. ఈయన భీంగల్ వాస్తవ్యుడు
బి. చందస్సు డ జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రవీణుడు
సి. రాణి శంకరమ్మ ఆస్థాన పండితుడు
డి. 15వ శతాబ్దానికి చెందిన వాడు
3. రావికంటి రామయ్య గుప్త మరియు ఆడెపు చంద్రమౌళి రచనలు వరుసగా గుర్తించండి?
ఎ. నగసత్యాలు శతకం డ నరసింహ శతకం
బి. నృకేసరి శతకం డ సుమతి శతకం
సి. శ్రీ శ్రీనివాస బమ్మల శతకం & నగసత్యాలు శతకం
డి.నగసత్యాలు శతకం డ శ్రీ శ్రీనివాస బమ్మల శతకం
4.”జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనములన్న” అను పద్యపాదం ఈ శతకంలోనిది?
ఎ. నగసత్యాలు శతకం
బి. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం
సి. నృకేసరి శతకం
డి. శ్రీ శ్రీనివాస బమ్మల శతకం
5. ”తొక్కుడు బండ” తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించిన కవి?
ఎ. ఆచ్చి వేంకటాచార్యులు
బి. చెరబండ రాజు
సి. సలంద్ర లక్ష్మీనారాయణ
డి. టి. కృష్ణమూర్తి యాదవ్
6. క్రింది జతలలో సరికాని జతను గుర్తించండి?
ఎ. శిల్పి – కళా సౌందర్యం
బి. మంజీర – నదీ ప్రశంస
సి. చదువు – మాతృ ప్రేమ
డి. అమరులు – ఉద్యమ స్ఫూర్తి
7. హిందువులు ఉర్సుల్లో, చిందులేసే నేల! / ముస్లింలు గుళ్ళలో ముడుపు కట్టే నేల!! – అను పంక్తులు రాసిన కవి?
ఎ. వెలపాటి రామారెడ్డి
బి. దాశరథి కృష్ణమాచార్య
సి. విశ్వనాథ సత్యనారాయణ
డి. కాళోజి నారాయణరావు
8. క్రింది జతలలో సరికాని జతను గుర్తించండి?
ఎ. వలసకూలి – పాట
బి. తీయని పలకరింపు – కథానిక
సి. చెలిమి – ఆధునిక పద్యం
డి.వాగ్భూషణం – వ్యాసం
9. ఉసిరికాయపై దీపాలు వెలిగించి, ఉసిరి చెట్టుకు పూజ చేసే రోజు..
ఎ. ఆశ్వయుజ బహుళ అమావాస్య
బి. కార్తీక పౌర్ణమి
సి. చైత్ర శుద్ధ నవమి
డి. రథసప్తమి
10. ‘సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అన్నది?
ఎ. విశ్వనాథ సత్యనారాయణ
బి. దాశరథి రంగాచార్య
సి. రావూరి భరద్వాజ
డి. సి. నారాయణ రెడ్డి
11. ”ఊపిరాడడంలేదు ఉక్కపోస్తుంది ఎ.సి. గదిలో, కారణం తెలుస్తుంది కవిత రాయలేదివాళ” అని సాహిత్యం పై తనకున్న మక్కువను తెలియజేసింది?
ఎ. సి. నారాయణ రెడ్డి
బి. విశ్వనాథ సత్యనారాయణ
సి. గుర్రం జాషువా
డి. దాశరథి రంగాచార్య
12. శ్రీమద్రామాయణ కల్పవృక్షాని’కి జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో లభించింది?
ఎ. 1964
బి. 1967
సి. 1970
డి. 1971
13. ధర్మార్జునులు పాఠ్యభాగం ఎక్కడి నుండి స్వీకరించబడింది?
ఎ. విజయ విలాసం ప్రథమాశ్వాసం
బి. విజయ విలాసం ద్వితీయాశ్వాసం
సి. విజయ విలాసం తృతీయాశ్వాసం
డి. విజయ విలాసం చతుర్దాశ్వాసం
14. త్రిజగత్కారణ! భక్తపాలన! హరా! శ్రీ గుంటుమల్లేశ్వరా! – అను మకుటంతో శతకం రచించిన కవి?
ఎ. శిరశినహల్ కృష్ణమాచార్యులు
బి. ఆడెపు చంద్రమౌళి
సి.యర్రం విశ్వనాథ గుప్త
డి. ఉత్పల సత్యనారాయణాచార్య
15. ఇమ్మడి జెట్టి చంద్రయ్య జన్మస్థలం ఏది?
ఎ. కోరుట్ల
బి. రిమ్మనగూడ
సి. తాళ్లపల్లి
డి. చింతకాని
16. కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు/ కోపంబు మనుషుల కొంపముంచు – అను ప్రసిద్ధ సీస పద్యం రచించిన కవి?
ఎ. మామిండ్ల రామాగౌడ్
బి. రామప్ప వరకవి
సి. గంగుల శాయిరెడ్డి
డి. అందె వేంకటరాజం
17. యయాతి వేటకు వెళ్ళినప్పుడు దారితప్పి, ఈ ఋషి ఆశ్రమం చేరుకున్నాడు?
ఎ. గౌతముడు
బి. అంగీరసుడు
సి. అత్రి
డి. జాబాలి
18. ఈ క్రింది వారిలో అచ్చతెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడైనవారు?
ఎ. పొన్నికంటి తెలగన
బి. పాల్కురికి సోమనాథుడు
సి. చేమకూర వేంకట కవి
డి. నన్నయ్య
19. మూర్షాబాద్ జైలులో 60 రోజులు నిరసన వ్రతం చేసి అసువులు కోల్పోయిన బాలుడు?
ఎ. ఇంద్రపాల్
బి. సుఖదేవ్
సి. భగత్ సింగ్
డి. మణిలాల్ సేన్
20. క్రింది వాటిలో ”ఉద్యమ స్ఫూర్తి” పాఠ్యాంశానికి సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి?
ఎ. సబర్మతి ఆశ్రమం నుండి 79 మంది బృందంతో దండియాత్ర ప్రారంభమైంది.
బి. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గని జైలుకు వెళ్లిన ప్రథమ తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి
సి. ”తెలంగాణ హిస్టరీ సొసైటీ” తరఫున 2009లో వెలుపడ్డ పుస్తకం ”1969 ఉద్యమం-చారిత్రక పత్రాలు”
డి. సుఖదేవ్, భగత్ సింగ్ లు అరెస్టయ్యారు. ఇంద్రపాల్ అప్రూవర్ గా మారాడు.
21. ”శ్రీ యాదగిరీంద్ర శతకం” రచించిన కవి?
ఎ. తిరువాయిపాటి వేంకట కవి
బి. ముకురాల రామారెడ్డి
సి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి
డి. ఎలకూచి బాల సరస్వతి
22. ”వ్యాఖ్యానచక్రవర్తి” అను బిరుదు పొందిన కవి?
ఎ.కాసుల పురుషోత్తమ కవి
బి. మల్లినాథ సూరి
సి. శ్రీపతి భాస్కర కవి
డి. పరవస్తు చిన్నయ సూరి
23. వెన్నెల మాసం, పువ్వుల కాలం అని ఏ మాసాన్ని అంటారు?
ఎ. చైత్రమాసం
బి. ఆషాడ మాసం
సి. శ్రావణమాసం
డి. కార్తీక మాసం
24. ”నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబున కగ్గి పెట్టెద”నని నినదించిన కవి?
ఎ. శ్రీ శ్రీ
బి. ఆరుద్ర
సి. దాశరథి కృష్ణమాచార్యులు
డి. దువ్వూరి రామిరెడ్డి
25. ఈ క్షోనిన్ నిలుబోలు సత్కవుల్ లేరు ఈ నాటి కాలమ్మునన్ – అని శ్రీనాథుని ప్రశంసించినది?
ఎ. ప్రోలయ వేమారెడ్డి
బి. పెద కోమటి వేమారెడ్డి
సి. రాజరాజ నరేంద్రుడు
డి. రఘునాథ నాయకుడు
26. నెల్లూరు కేశవ స్వామి తొలి కథల సంపుటి ”పసిడి బొమ్మ” ఎవరికి అంకితం ఇవ్వబడింది?
ఎ. పీవీ నరసింహారావు
బి. భాస్కరభట్ల కృష్ణారావు
సి. గూడూరి సీతారాం
డి. సురవరం ప్రతాపరెడ్డి
27. ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలిపిన నెల్లూరు కేశవ స్వామి కథ?
ఎ. యుగాంతం
బి. అదృష్టం
సి. రూహీ ఆపా
డి. వంశాంకురం
28. శ్రీనాథుని శృంగార నైషధ కావ్యం ఎవరికి అంకితమీయబడింది?
ఎ. మామిడి సింగన
బి. అవచి తిప్పయ్య శెట్టి
సి. బెండంపూడి అన్నయామాత్యుడు
డి. ముమ్మడి శాంతయ్య
29. ”తెలంగాణ మాండలిక కథల రారాజు” అని ఎవరిని పిలుస్తారు?
ఎ. నెల్లూరు కేశవ స్వామి
బి. వట్టికోట ఆళ్వారు స్వామి
సి. గూడూరి సీతారాం
డి. చాగంటి సోమయాజులు
30.1931లో జనాభా లెక్కల సందర్భంగా అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించినది?
ఎ. వినోబాభావే
బి. భాగ్యరెడ్డి వర్మ
సి. కృష్ణ స్వామి ముదిరాజ్
డి. నెల్లూరు కేశవ స్వామి
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.బి 5.డి 6.సి 7.ఏ 8.సి
9.బి 10.బి 11.ఎ 12.డి 13.ఎ 14.సి
15.సి 16.బి 17.డి 18.ఎ 19.డి 20.సి
21.ఎ 22.బి 23.డి 24.సి 25.బి 26.బి
27.డి 28.ఎ 29.సి 30.బి
– కోటని దత్తు
భాషోపాధ్యాయుడు
9381355409
1. ఎక్కువ పరిణితి కలిగిన ఉపాధ్యాయుడు తనకన్నా తక్కువ పరిణితి కలిగిన విద్యార్ధుల్లో జ్ఞానాన్ని పెంచడానికి నిర్వర్తించే ప్రక్రియనే బోధన అని ఎవరు అన్నారు ?
ఎ) ఇ. ఎమిడోకో బి) బి.ఒ స్మిత్
సి) హెచ్. సి. మోరిసన్ డి) టి.ఎఫ్. గ్రీని
2. జాన్ డ్యూయీ ప్రకారం, విద్య యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
ఎ) సాంస్కతిక వారసత్వాన్ని ప్రసారం చేయడం
బి) విద్యార్థులను కెరీర్కు సిద్ధం చేయడం
సి) సామాజిక చలనశీలతను సులభతరం చేయడం
డి) ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని ప్రోత్సహించడం
3. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టం, 2009 ఏ వయస్సు పిల్లలకు విద్యను అందించటం తప్పనిసరి చేస్తుంది?
ఎ) 3-6 సంవత్సరాలు బి) 6-14 సంవత్సరాలు
సి) 10-18 సంవత్సరాలు డి) 14-18 సంవత్సరాలు
4. RTE చట్టం, 2009 ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాలలు ఎంత శాతం సీట్లను రిజర్వ్ చేయాలి?
ఎ) 20% బి) 25% సి) 30% డి) 40%
5. 1882లో లార్డ్ రిప్పన్ భారత దేశంలోని విద్యా రంగం సాధించిన పురోగతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ పేరు ఏమిటి ?
ఎ) చార్లెస్ వుడ్స్ కమిషన్ బి) సార్జంట్ కమిషన్
సి) హంటర్ కమిషన్ డి) హర్షెల్ కమిషన్
6. ఈ కింది వాటిలో ఏది సాక్షర భారత్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం?
ఎ) విన్నూత్న మరియు సాంకేతికతపై దష్టి కేంద్రీకరించటం
బి) నిరక్షరాస్యులు, అంకెలు కూడా రాయటం రాని వారికి క్రియాత్మక అక్షరాస్యత ద్వార అంకెల పరిజ్ఞాం అందించటం
సి) సహజ స్వామ్యమైన విద్యను ఉద్యమ స్థాయిలో అందించటం
డి) సెకండరీ స్థాయిలో మెరుగైన విద్యను అందివ్వటానికి, సెకండరీ పాఠశాలలు అన్నిటిని నియమావళికి బద్దుల్ని చేయటం
7. సమ్మిళిత విద్యా విధానం ఈ కింది వాటిలో దేనిని ప్రోత్సహిస్తుంది?
ఎ) వైకల్యం ఉన్న పిల్లలు మాత్రమే
బి) విభిన్న నేపథ్యాలు మరియు సామర్థ్యాలు కలిగిన పిల్లలు
సి) ప్రతిభావంతులైన పిల్లలు మాత్రమే
డి) శారీరక వైకల్యాలున్న పిల్లలు మాత్రమే
8. కింది వాటిలో సమ్మిళిత విద్య గురించి ప్రబలంగా ఉన్న అపోహ ఏది?
ఎ) ఇది వికలాంగ విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది
బి) ఇది ఖరీదైనది మరియు వనరులతో కూడుకున్నది
సి) ఇది విభజనను ప్రోత్సహిస్తుంది
డి) ఇది విద్యా ప్రమాణాలను తగ్గిస్తుంది
9. సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ ఈ కింది వాటిలో దేనిపై ఎక్కువ దష్టి సారిస్తుంది ?
ఎ) వికలాంగ విద్యార్థులను మినహాయించడం
బి) విద్యార్థులందరికీ సహాయక అభ్యాస వాతావరణాన్ని ప్రోత్సహించడం
సి) సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులను వేరు చేయడం
డి) దఢమైన క్రమశిక్షణ వ్యూహాలు
10. సమగ్ర విద్యలో మూల్యాంకనం దేన్ని నిర్ధారించే దిశగా సాగుతుంది ?
ఎ) విద్యార్థులను లేబుల్ చేయడం
బి) విద్యార్థుల బలాలు మరియు అవసరాలను అంచనా వేయడం
సి) వైకల్యాలున్న విద్యార్థులను మినహాయించడం
డి) ప్రధాన స్రవంతి తరగతి గదుల నుండి విద్యార్థులను వేరు చేయడం
11. ”నోలన్” ప్రకారం పాక్షిక దష్టి లోపం కలిగిన పిల్లలు నిమిషానికి ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతారు ?
ఎ) నిమిషానికి 100 పదాలు
బి) నిమిషానికి 75 పదాలు
సి) నిమిషానికి 62 పదాలు
డి) నిమిషానికి 120 పదాలు
12. ఒక విద్యార్ధి కథా రూపంలో ఉన్న పాఠ్యాంశాన్ని గేయ రూపంలో సొంతంగా రచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి సూచికగా నిలుస్తుంది ?
ఎ) స్వీయ రచన బి) సజనాత్మకత
సి) సాహిత్య సష్టి డి) భాషోపయోగం
13. ఈ కింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యంకనలో లేనిది ఏమిటి ?
ఎ) ప్రాయోగికత బి) లక్ష్యాధారిత
సి) అసమగ్రత డి) సమ్యత
14. నవజాత శిశువు యొక్క ఏడుపు దేనికి భావ సూచికగా భావించవచ్చు ?
ఎ) ఉద్వేగ వికాసం బి) బాషా వికాసం
సి) శారీరక వికాసం డి) సామాజిక వికాసం
15. వికాస సామీప్య మండలం అన్న భావనని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) బ్రోన్ ఫెన్ బ్రెన్నేర్ బి) ఫియాజ్
సి) వైగోస్కీ డి) బ్రియాన్
16. 1905 లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞ్యా నికషకు రూపకల్పన చేసింది ఎవరు ?
ఎ) బ్రెన్నేర్ బి) ఫియాజ్
సి) వైగోట్ స్కీ డి) అల్ఫ్రెడ్ బినే
17. ఈ కింది వాటిలో ఏది ప్రాధమిక స్థాయిలో సంభాషణ రూపంలో ఉన్న పాఠ్యాంశాన్ని భోదించడానికి ఉత్తమ పద్ధతి ?
ఎ) ప్రశ్నోత్తర పద్ధతి బి) వివరణ పద్ధతి
సి) కథాకథన పద్ధతి డి) విచారణ పద్ధతి
18. ఆంధ్రప్రదేశ్ బాలల ఉచిత మరియు నిర్బంధ విద్య నియమాలు 2010 దీనికి సంబంధించిన నిబంధనలు మరియు ప్రమాణాలను నిర్దేశిస్తుంది:
ఎ) పాఠశాలల్లో ఆరోగ్య సంరక్షణ
బి) ఉపాధ్యాయుల నియామకం
సి) పాఠశాల మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు
డి) పాఠ్యాంశాల అభివద్ధి
19. ఎలిమెంటరీ స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేయబడిన జాతీయ కార్యక్రమం (చీూజు+జుూ) ప్రధానంగా వేటిపైన దష్టి పెడుతుంది ?
ఎ) బాలికలను విద్య నుండి మినహాయించడం
బి) విద్యలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం
సి) బాల్య వివాహాలను ప్రోత్సహించడం
డి) బాలికల్లో డ్రాపౌట్ రేట్లు పెరగడం
20. సబల పధకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ) కౌమార దశలోని బాలికల్లో సాధికారతను పెంపొందించటం
బి) గ్రామీణ ప్రాంత బాలికల్లో జీవన విలువలని పెంపొందించటం
సి) గిరిజన ప్రాంత బాలికల్లో సాధికారతను పెంపొందించటం
డి) పట్టణ ప్రాంత బాలికల్లో విలువలు పెంపొందించటం
21. బుద్ధిమాంధ్యత ఉన్న పిల్లలకు క్రిక్-జాన్సన్ ప్రకారం విద్యా ప్రణాళిక కానిది ఏది ?
ఎ) సమైక్య విధానం బి) గహ శిక్షణ
సి) ప్రత్యామ్నాయ స్కూల్ నమూనా
డి) ఆశ్రమ పాఠశాల
22. క్రిటికల్ థియరీ దక్కోణం ప్రకారం, విద్య దేనికి సాధనంగా పనిచేస్తుంది ?
ఎ) సామాజిక పునరుత్పత్తికి ఒక సాధనం
బి) వ్యక్తిగత పురోగతికి ఒక సాధనం
సి) సాంస్కతిక విలువల ప్రతిబింబం
డి) స్వీయ-ఆవిష్కరణ ప్రక్రియ
23. డేవిడ్ కోల్బ్ ప్రతిపాదించిన అనుభవపూర్వక అభ్యాస సిద్ధాంతం యొక్క ముఖ్య ఆలోచన ఏమిటి?
ఎ) నేర్చుకోవడం అనేది ఒక సామాజిక ప్రక్రియ
బి) అభ్యాసం అనేది నిర్దిష్ట అనుభవాలతో కూడిన క్రియాశీల ప్రక్రియ
సి) నేర్చుకోవడం అనేది ప్రధానంగా ఉపబల ఫలితంగా ఉంటుంది
డి) నేర్చుకోవడం అనేది సమాచారాన్ని స్వీకరించే నిష్క్రియ ప్రక్రియ
24. విద్యని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చడానికి దోహదపడ్డ రాజ్యాంగ సవరణ ఏది ?
ఎ) 74వ రాజ్యాంగ సవరణ
బి) 34వ రాజ్యాంగ సవరణ
సి) 24వ రాజ్యాంగ సవరణ
డి) 42వ రాజ్యాంగ సవరణ
25. 2024 కేంద్ర బడ్జెట్లో పాఠశాల విద్యకి ఎంత మొత్తం కేటాయించారు?
ఎ) 68, 804 కోట్లు బి) 44, 094 కోట్లు
సి) 86. 804 కోట్లు డి) 42, 804 కోట్లు
సమాధానాలు
1. సి 2. డి 3. బి 4. బి 5. సి 6. బి 7. బి 8. ఎ 9. బి 10. బి 11. ఎ 12. బి 13. సి 14. ఎ 15. సి 16. డి 17. సి 18. సి 19. బి 20. సి 21. సి 22. ఎ 23. బి 24. డి 25. ఎ
డాక్టర్ కె. శశిధర్
పర్యావరణ నిపుణులు
94919 91918