ఇల్లు కోల్పోయిన ఈక లక్ష్మికి ఆర్థిక సహాయం..

నవతెలంగాణ -గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన ఈ లక్ష్మి కుటుంబానికి 25వేల రూపాయల…

కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణ, అవగాహన సదస్సు

నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం టాటా సామాజిక సేవా ప్రాజెక్ట్స్ లో భాగంగా కేర్ ఇండియా స్వచ్చంద…

ప్రశాంతంగా పరీక్షలు..

నవతెలంగాణ -డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరిగిన ఎంఈడి మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షకు 38మంది…

జీపీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత..

నవతెలంగాణ -డిచ్ పల్లి గ్రామపంచాయతీ కార్మికుల గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న వారి సమస్యలను  ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమని కోరుతూ…

విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి

నవతెలంగాణ-భిక్కనూర్ విద్యుత్ షాప్ తగిలి చిన్నారి మరణించిన సంఘటన మండలంలోని అంతంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు, గ్రామస్తులు…

లైబ్రరీ సమస్యలు పరిష్కరించాలి..

నవతెలంగాణ- డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ  పిడిఎస్ యు కమిటీ ఆధ్వర్యంలో లైబ్రరీయన్ కు సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వినతి పత్రం…

విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి

నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్ విద్యుత్ షాకు తో పాడిపశువు మృతి చెందిన సంఘటన మంగళవారం పొట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన…

జంట ఆశ్రమ పాఠశాలల్లో వైద్యం శిభిరం..

నవతెలంగాణ – అశ్వారావుపేట మండలంలోని సున్నం బట్టిలో గల సున్నం బట్టి,పెద్దవాగు ప్రాజెక్టు బాలురు ఎ.హెచ్.ఎస్ జంట ఆశ్రమ పాఠశాలల్లో అశ్వారావుపేట(వినాయకపురం)…

రోడ్డంతా జలమయం.. పరిష్కారం చూపరు..

– చెరువుల తలపిస్తున్న రోడ్డు.. – అనేక ఇబ్బందులూ ఎదుర్కొంటున్న ప్రయాణికులు.. – ఎన్ని సార్లు పరిశీలించిన పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..…

వీణవంకలో భారీ వర్షం..

నవతెలంగాణ-వీణవంక గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. కర్షకులు పొలంబాట పట్టి వరినాట్లు…

కిసాన్ సెల్ అధ్యక్షుడిగా చదవు జైపాల్ రెడ్డి..

నవతెలంగాణ-వీణవంక కిసాన్ సెల్ మండల అధ్యక్షుడిగా మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన చదువు జైపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జైపాల్…

ఈవీఎంలపై అవగాహన పెంచుకోవాలి..

నవతెలంగాణ-వీణవంక ప్రతీ ఒక్కరూ ఈవీఎంలపై అవగాహన పెంచుకోవాలని, అలాగే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏఈవో రాకేష్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల…