కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మాజీ ఎంపీపీ..

Former MP who started the purchase center..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున  సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, ఐకెపి  సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love