కాకినాడ లోక్‌సభలో జనసేన లీడింగ్..

నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ కుమార్‌పై 3,400 ఓట్ల లీడ్‌తో కొనసాగుతున్నారు. రంపచోడవరంలో వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మీ వెనుకంజలో ఉన్నారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 114 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

Spread the love