– అభిమానులకు ఇదే నా బహుమతి – సూపర్కింగ్స్ సారథి ఎం.ఎస్ ధోని ఐపీఎల్ వేదికల్లో అభిమానుల నీరాజనం. బెంగళూర్, అహ్మదాబాద్,…
ప్రధాన వార్తలు
ఏకపక్ష ఆంక్షలతో దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం!
అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణుపరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్ మీద భద్రతా మండలి విధించిన…
గృహహింస నుండి బయటపడింది
రైతుగా స్థిరపడింది చిన్నతనంలోనే పెండ్లి. నలుగురు పిల్లలకు తల్లి. మద్యానికి బానిసైన భర్త. అతను పెట్టే చిత్రహింసలు. పిల్లలకు తిండి పెట్టలేని…
రోడ్డు ప్రమాదంలో మంత్రికి తీవ్ర గాయాలు…
నవతెలంగాణ – భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓపీఎస్…
పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది…
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు..37 మంది డిబార్..!
నవతెలంగాణ-హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న…
ఢిల్లీ లిక్కర్ స్కామ్..మరోసారి ఎమ్మెల్సీ కవిత ప్రస్తావన
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ కేసులో అరెస్ట్…
పతకాలను గంగా నదిలో విసిరేస్తాం…
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత దేశ టాప్ రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. తమ పతకాలను మంగళవారం సాయంత్రం 6…
రాజస్థాన్ కాంగ్రెస్లో సయోధ్య
నవతెలంగాణ న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు ఫుల్స్టాప్ పడేలా కనిపిస్తున్నది. రాష్ట్రంలో పార్టీ అగ్రనాయకులైన సీఎం అశోక్ గెహ్లాట్…
రిటైర్మెంట్పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు…
నవతెలంగాణ – అహ్మాదాబాద్: ఐపీఎల్ కెరీర్కు స్వస్తి పలికేందుకు ధోనీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కొన్ని సంకేతాలు అందిన విషయం తెలిసిందే.…
జమ్మూ-శ్రీనగర్ మార్గంలో లోయలో పడిన బస్సు…8మంది మృతి
నవతెలంగాణ – శ్రీనగర్: జమ్మూకశ్మీరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మరణించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద…
ఏం సాధించారు?
– మాటలు ఘనం… చేతలు శూన్యం – కీలక రంగాలకు మొండిచేయి – మోడీ పాలనకు తొమ్మిదేండ్లు మోడీ పాలనకు…