దశదినకర్మకు హాజరైన  ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్

నవతెలంగాణ -పెద్దవూర
నిడమనూరు మండలం, ముప్పారం గ్రామానికి చెందిన మేరెడ్డి దామోదర్ రెడ్డి గారి సతీమణి వెంకటమ్మ గారి దశదిన కర్మకు మంగళవారం నాగార్జున సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించారు.అలాగె నిడమానూరు మండల కేంద్రానికి చెందిన కమిషట్టి కృష్ణమూర్తి అనారోగ్యం తో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్దివ దేహానికి పూల మాలవేసి నివాళ్లు అర్పించారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ సలహాదారులు బొల్లం రవి, మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, బొల్లం సైదులు, చెన్న కృష్ణా రెడ్డి, దేవాలయం చైర్మన్ దరిబు లింగప్ప, ఉపసర్పంచ్ అలివేలు కొండల్,ఎస్సి  సెల్ అధ్యక్షులు అల్లపల్లి నరేష్, ఆదిమల్ల భాస్కర్, నూనె ఉపేందర్, అల్లం పల్లి వెంకన్న, మాతంగి కొండల్, ఆలంపల్లి వెంకన్న, వెంకటేశ్వర్లు, జిల్లా నర్సయ్య, కోటేష్, రాములు, క్రిష్ణయ్య రాజు, మైసయ్య, మధు, ఎంపీపీ సలహాదారులు బొల్లం రవి, మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, బొల్లం సైదులు,టౌన్ అధ్యక్షులు దాసు,యూత్ అధ్యక్షులు ఉన్నం భాస్కర్,ఉన్నం ఈశ్వర్,ఉన్నం శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love