ఎన్డీయే పక్ష నేతగా మోడీ ఏకగ్రీవం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్డీఏ పార్టీల సమావేశం ప్రధాని నివాసంలో ముగిసింది. దాదాపుగంటపాటు కొనసాగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్డీయే భాగస్వామ్య నేతలు మోడీని మరోసారి ఎన్డీయేపక్ష నేతగా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు.  మోడీకి మద్దతుగా ఎన్డీయే నేతలు 21 మంది సంతకాలు చేశారు. మరి కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. మోడీ జూన్ 9 న  ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

Spread the love