హర్షం వ్యక్తం చేసిన పంచాయతిరాజ్ ఇంజనీరింగ్ శాఖ అదికారులు

– హర్షం వ్యక్తం చేసిన పంచాయతిరాజ్ ఇంజనీరింగ్ శాఖ అదికారులు
నవతేలంగాణ – తాడ్వాయి
తెలంగాణ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణ కై జిఒ ఎం ఎస్ నంబర్ 18 & 19 ఉత్తర్వులకు ఆమోద ముద్ర వేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలుపారు. అలాగే ఈ ప్రక్రియకు సహకరించిన మంత్రులు, శాసన సభ్యులు మరియు రాష్ట్ర అధికారులకు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలొ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ బి. వీరానంద్,ఇఇ సమత, డిఇఇ మురళి, డిఇఇ గిరిధర్, ఎఇఇ/ఎఇ మరియు జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీర్ అసోసియేషన్ సభ్యులు ఉన్నరు.

Spread the love