కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ..

నవతెలంగాణ – ఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఎన్నికల ఫలితాలపై నేడు సా.5.30 గంటలకు వారు మాట్లాడనున్నారు. బీజేపీకి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్.. మిత్రపక్షాలతో కలిసి ఎలాగైనా అధికారం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

Spread the love