ఎంసెట్ ఫలితాలలో మాస్టర్ మైండ్ విద్యార్థులకు ర్యాంకులు

నవతెలంగాణ – సిద్దిపేట
నేడు విడుదల చేసిన ఎంసెట్ ఫలితాలలో పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారు. కళాశాల చెందిన వెంకట సాయి చందు రాష్ట్రస్థాయిలో 3584 , హర్షిత 4252 ర్యాంకును సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ తెలిపారు. మరి కొన్ని రాష్ట్రస్థాయి ఉత్తమ ర్యాంకులు వచ్చాయని అన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.

Spread the love