బీసీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి 

– ఎంపీడీఓకు వినతిపత్రమందజేసిన ఏఐవైఎఫ్ నాయకులు
నవతెలంగాణ-బెజ్జంకి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ కుల వృత్తిదారుల రూ.లక్ష సహయమందజేతలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఏఐవైఎఫ్ నాయకులు ఎంపీడీఓ రాముకు సోమవారం వినతిపత్ర మందజేశారు. నాయకులు దొంతరవేణీ మహేశ్,కట్కూరి నరేష్,రోడ్డ చరణ్,దీటి కుమార్ పాల్గొన్నారు.
Spread the love