గుండెపోటుతో సీనియర్ పాత్రికేయులు మృతి..

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన అశోక్ (ఈనాడు) సీనియర్ పాత్రికేయులు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుగా సేవలందించారు. చనిపోయిన ఈయనకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. అoత్యక్రియలు  నేడు సాయంత్రం 4:00 గంలకు వారి ఇంటి నుండి ( జర్నలిస్ట్ కాలనీ ) జరుపబడును అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Spread the love