సింగరేణి ఎన్నికలు వాయిదా..

నవతెలంగాణ – హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ హై కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.

Spread the love