ఇండియా కూటమిదే అధికారం : మల్లిఖార్జున ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తాము బాగా పుంజుకున్నామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.…

నాలుగు పోలింగ్ దశల్లో ఇండియా కూటమిదే పైచేయి: ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ:  నాలుగు దశల ఎన్నికలు ముగిసేసరికి విపక్ష ఇండియా కూటమి బాగా బలపడిందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే…

దేశంలో కూటమి అధికారంలోకి వస్తే 10 కిలోల రేషన్: ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు నెలకు 10 కేజీల చొప్పున రేషన్ ఇస్తామని ఏఐసీసీ…

మోడీకి పోటీ సామాన్యుడే

– బీజేపీకి మేమిచ్చే సమాధానం ఇదే – కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటర్వ్యూ మోడీ వర్సెస్‌ ఎవరు అని బీజేపీ…

ప్రమాదంలో ప్రజాస్వామ్యం: సోనియాగాంధీ

నవతెలంగాణ – జైపుర్‌: దేశ ప్రజాస్వామ్యాన్ని మోడీ నాశనం చేశారని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరేలా…

పేదింటి మహిళలకు ఏడాదికి రూ.లక్ష..మహిళలకు కాంగ్రెస్ 5 గ్యారంటీలు…

  నవతెలంగాణ ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపించడంతో… దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ‘నారీ…

లోక్‌సభ బరిలో లేని మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ – న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని…

మోడీ సర్కార్ వల్ల రెండున్నర కోట్ల చిన్న పరిశ్రమలు మూసివేత : ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: మోడీ ప‌దేండ్ల హ‌యాంలో ఏకంగా 2.5 కోట్ల చిన్న మ‌ధ్య‌త‌ర‌హా సంస్ధ‌లు (ఎంఎస్ఎంఈ) మూత‌ప‌డ్డాయ‌ని కాంగ్రెస్ చీఫ్…

బీజేపీ ఆ క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది : మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని, కానీ అధికార బీజేపీ మాత్రం…

నేడు హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ బీఎల్ఏ అందరూ తరలిరావాలని సీఎం రేవంత్​ రెడ్డి…

షర్మిలకు లైన్ క్లియర్..

నవతెలంగాణ హైదరాబాద్: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి…