ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – చివ్వేంల  ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను  రైతులు సద్వినియోగం చేసుకోవాలని  తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. బుధవారం…

పంట ఎండిన రైతులకురూ.25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలి..

నవతెలంగాణ – చివ్వెంల పంట ఎండిన రైతులకు 25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలని బి ఆర్ ఎస్ జిల్లా…

మరణంపై యేసుక్రీస్తు గెలిచిన విజయోత్సవమే ఈస్టర్ పునరుత్థానం..

– సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  బిషప్ దుర్గం ప్రభాకర్ – కరుణ శ్రీ.. నవతెలంగాణ – చివ్వేంల మున్సిపాలిటీలోని  4వ…

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి..

నవతెలంగాణ – చివ్వేంల  రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ ఇంచార్జ్ సెక్రెటరీ రామ నర్సమ్మ తెలిపారు. ఆదివారం…

ఘనంగా రన్ ఫర్ జీసస్..

నవతెలంగాణ – చివ్వేంల  గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌లను పురస్కరించుకుని చివ్వేంల గ్రామం లో ఆదివారం రన్‌ ఫర్‌ జీసస్‌ కార్యక్రమం ఘనంగా…

గురువుల కోసం పిల్లల ఎదురుచూపు

– సమయానికి పాఠశాలలకు ఉపాధ్యాయులు రాకపోవడం తో విద్యార్థుల పడిగాపులు…. నవతెలంగాణ – చివ్వేంల సమాజంలో తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు ఉపాధ్యాయుల…

ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనం..

– నీళ్లు పోసేవారు లేరు – మొక్కల ఆలనాపాలన కరువు..  నవతెలంగాణ – చివ్వేంల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన…

యేసుక్రీస్తు మానవుల విమోచన క్రయదనమే గుడ్ ప్రైడే

– బేతెస్థ మినిస్ట్రీస్-సూర్యాపేట – సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ -కరుణ శ్రీ నవతెలంగాణ –…

బేతెస్థ చర్చ్ లో ఘనంగా మట్టల ఆదివారం పండుగ

– బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ – కరుణ శ్రీ నవతెలంగాణ…

పీహెచ్ డీ  పట్టా అందుకున్న గిరిజనవాసి

నవతెలంగాణ – చివ్వెంల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ పట్టాను అందుకోవడం గర్వకారణంగా ఉందని ధారావత్ నాగేష్ అన్నారు. మండల…

పల్లెల్లో  దాహం కేకలు.. కథనానికి స్పందన..

నవతెలంగాణ – చివ్వేంల  పల్లెల్లో దాహం కేకలు  కధనం  నవతెలంగాణ దినపత్రికలో  ప్రచురించడం జరిగింది. కథనానికి స్పందించిన  సూర్యాపేట జిల్లా కలెక్టర్…

నీటిని వృధా చెయ్యకూడదు: ఎంపీడీవో

నవతెలంగాణ – చివ్వేంల  నీటిని వృధా చేయకుండా పొదుపుగా  వాడుకొవాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలనుపెంచుకోవాలని…