తెలంగాణ అధికారిక చిహ్నం ఖరారు!
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఖరారు చేశారు. అందులో కొన్ని మార్పులు చేయాలని చిత్రకారుడు రుద్రరాజేశంకు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉండగా ఇప్పటి లోగోలో.. Read More
తెలంగాణలోకి కొత్త బీర్లు..
ఈ మధ్య వైన్ షాపుల్లో ఎక్కడ చూసినా బీర్ల కొరత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అసలే ఎండాకాలం కావడంతో మందుబాబులు బీర్లు దొరక్కా నానా అవస్ధలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కిక్కిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటిదాకా కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ర్టాంగ్ బీర్లు ఎక్కువగా సేల్ అవుతున్న క్రమంలో.. Read More
అమెరికాలో తెలంగాణ యువతి మృతి..
యాదగిరి గుట్ట శివారులోని యాదగిరిపల్లెకు చెందిన కోటేశ్వరరావు, బాలమణి గారాల పట్టి సౌమ్య ఉన్నత చదవుల నిమిత్తం అమెరికాలో చదువుతోంది. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి సౌమ్య రోడ్డు పై నడుచుకుంటూ వెళుతుండగా..Read More