నవతెలంగాణ- జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆవరణలో ముఖ్యమంత్రి చిత్రపటానికి వివో ఏలు పాలాభిషేకం చేశారు. వివో ఏ లకు వేతనాలు 8 వేల రూపాయలు పెంచినందుకు మండలం పరిధిలోని వివో ఎలా అధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం పాలాభిషేకం చేసి స్సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివో ఎ ల ప్రతినిధులు ప్రవళిక, దివ్య , మాధవి అలాగే మండలంలోని ఈవో ఏలు లు మరియు ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు