మిల్లర్ల ఆగడాలను అరికట్టి వెంటనే ధాన్యాన్ని తరలించాలి

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు – కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 163 వ జాతీయ రహదారిపై భారీ…

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

– సిహెచ్ కరుణాకర్ రావు ఎస్ ఐ పసర నవతెలంగాణ-గోవిందరావుపేట ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పసరా ఎస్…

కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేయాలి..

– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ – కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సమావేశంలో వెల్లడి నవతెలంగాణ-…

రేపు పసర పంచాయితీ కార్యాలయం లో గ్రామసభ..

నవతెలంగాణ-గోవిందరావుపేట : రేపు పసర పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పి శరత్ బాబు తెలిపారు. మంగళవారం మండలంలోని…

కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ మండల అధ్యక్షునిగా మంకిడి ప్రశాంత్

నవతెలంగాణ -తాడ్వాయి : కాంగ్రెస్ పార్టీ ఎస్టి సెల్ మండల అధ్యక్షునిగా మండలంలోని బంధాల గ్రామపంచాయతీలోని నర్సాపూర్(పియల్) గ్రామానికి చెందిన మంకిడి…

కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షునిగా యాషాడం మల్లయ్య

నవతెలంగాణ – తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షునిగా కాల్వపల్లి గ్రామానికి చెందిన యాషాడ మల్లయ్య ను నియమిస్తూ…

కారణం చెప్పకుండానే కోతలు విధిస్తున్నారు

– కొంజేటి రమేష్ రైతు గోవిందరావుపేట నవతెలంగాణ-గోవిందరావుపేట రైస్ మిల్లు యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన…

ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ శత జయంతి

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షు లు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీ య నందమూరి తారక రామారా వు శత జయంతి…

మా భూమి మాకే కేటాయించాలని వినతి

నవతెలంగాణ-చెన్నారావుపేట గతంలో డబ్బులుపెట్టి కొ న్నభూమి,వారసత్వంగా వస్తున్న భూమిని కొంద రు వ్యక్తులు కలిసి అక్రమంగా పట్టా చేయిం చుకున్నారని ఆరోపిస్తూ…

దేశ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి – కాంగ్రెస్‌, బీజేపీ విమర్శలను తిప్పి కొట్టాలి – మంత్రి ఎర్రబెల్లి నవతెలంగాణ-పాలకుర్తి దేశంలోని…

తెలంగాణ అభివృద్ధికి మరో పోరాటం : ప్రొఫెసర్‌ కోదండరాం

నవతెలంగాణ-మహబూబాబాద్‌ ప్రజల ఆకాంక్షల మేరకు అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని…

లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్న 18 మంది అరెస్ట్‌

నవతెలంగాణ-మట్టెవాడ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న 18మందిని అరెస్ట్‌ చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌…