Wednesday, December 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -