- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన ‘డీలిమిటేషన్’ బిల్లును తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. గతంలో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన ప్రతిఘటన ఢిల్లీని దహించివేసిందని, ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టడం ద్వారా మరో జ్వాలను రగిలించానని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని ఆయన అన్నారు.
- Advertisement -



