Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు 4 గేట్లను కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ పాల్గొన్నారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -