Tuesday, July 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: తహశీల్దార్

గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని పార్డీ (బీ) రాజురా, జుమడా గ్రామాలలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తహశీల్దార్ శ్రీదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తహహీల్దార్ మాట్లాడుతూ..ఎన్యూమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపి, బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలని సూచించారు. అదేవిధంగా గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. ఆమె వెంట స్థానిక సర్పంచ్ లు మడి ప్రవీణ్, అగ్గు మారుతీ, ఆర్ ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, బి ఎల్ ఓ లు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -