Sunday, May 31, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖ నగరంలోని గాజువాక సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు శ్రీనగర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -