Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్‌లో SIRపై చర్చకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పార్లమెంట్‌లో SIRపై చర్చకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన సోమవారం, ఓటర్ల జాబితా సవరణ (SIR)పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఉభయ సభల్లో నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ, లోక్​సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. అయితే, పార్లమెంట్‌లో SIR, ఎన్నికల సంస్కరణలపై చర్చించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్‌సభలో డిసెంబర్ 9, 10 తేదీల్లో ఈ చర్చ జరగనుంది. డిసెంబర్ 8న వందేమాతరంపై చర్చ కూడా జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -