- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో ఆదివారం నాడు పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన హైలాబాయి వోల్కార్ జయంతి వేడుకలకు ఆ గ్రామ సర్పంచ్ మాధవరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా జండా ఆవిష్కరణ ఆయిలాబాయి చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఈ జయంతి వేడుకకు హాజరైన సర్పంచ్ కు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ తో పాటు పెద్దలకు గ్రామ పెద్దలకు సన్మానించారు.
- Advertisement -



