Sunday, April 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅనకాపల్లి జిల్లాలో ప్రయివేటు ట్రావెల్ బస్సు బోల్తా..

అనకాపల్లి జిల్లాలో ప్రయివేటు ట్రావెల్ బస్సు బోల్తా..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వారపు సంత వద్ద హైవే పక్కన ఆదివారం తెల్లవారుజామున ఒక ప్రయివేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఒడిశా నుంచి చెన్నై వెళ్తున్న ఈ బస్సు అదుపుతప్పి పంట కాలువలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -