Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్  ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పాల్గోని వారి పాత జ్ఞాపకాలు తలుచుకొని ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్యామ్, వెంగ, నరేందర్, కౌశిక్, రవి చందు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -