Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపారదర్శక పాలన - నాణ్యమైన సేవ 

పారదర్శక పాలన – నాణ్యమైన సేవ 

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే జారే
నవతెలంగాణ – అశ్వారావుపేట
: కాంగ్రెస్ ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం లక్ష్యం పారదర్శక పాలన, నాణ్యమైన సేవలు అందించడమే నని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మండలంలో పర్యటించిన ఆయన ఆదివారం రెడ్డిగూడెం లో నెలవారీ అందిస్తున్న సన్న బియ్యం ఉచిత పంపిణీని తనిఖీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా రాబోవు 3 నెలలు కాలంలో అధిక వర్షాలు పడితే అవకాశం ఉన్నందున 3 నెలలు బియ్యాన్ని ఈ నెలలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది అని,ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img