- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని నూతన పంచాయతీ కార్యదర్శులు సోమవారం విధుల్లో చేరారు. నెల్లికుదురు గ్రామానికి ఏ దేవయా, నల్లగొండ తండా గ్రామపంచాయతీకి ఎం సాయి కృష్ణ, కాసియా తండా గ్రామపంచాయతీకి జి మహేష్ కాల్చికల్ గ్రామపంచాయతీకి వి మల్లికార్జున స్వామి, హనుమాన్ తండా గ్రామపంచాయతీకి టి ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారని ఎంపీడీవో కుమార్ తెలిపారు.
- Advertisement -



