Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాఆద్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్​ రెడ్డి నివాళులర్పించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని రాజీవ్‌గాంధీ పెంపొందించారని, సమైక్యతే మన శక్తి-సద్భావనే మన ప్రగతి అన్న రాజీవ్‌గాంధీ మాటలే ఆదర్శమని కొనియాడారు. సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -