జాతీయం

3 నెలల ముందే హెచ్చరించినా…

ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం భారత్‌నే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాధినేతలనూ దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు 300 మంది వరకు మరణించగా, వెయ్యి మందికి పైగా గాయపడినట్టు తెలుస్తున్నది. విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం వెనుక కారణం తెలిసే అవకాశం కనిపిస్తున్నది. అయితే,

అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఇద్దరు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలో రిచ్‌మండ్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత రిచ్‌మండ్‌‌లోని ఆల్ట్రియా… Read More ›

జిల్లాలు

కేసీసిఆర్ అంటే కాలువలు, చెక్ ద్యాములు, రిజర్వాయర్లు

నవతెలంగాణ – కంటేశ్వర్ కేసీఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో పాల్గొని ఆమె మాట్లాడారు.కేసీఆర్ అంటే… నీళ్లు. కేసీఆర్… Read More ›

మానవి

సాహిత్య సునామి నామని

పుట్టింది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. కృషి, పట్టుదల, కుటుంబ ప్రోత్సాహం డిగ్రీలు అందుకునేలా చేశాయి. చదువు పట్ల ఉన్న ఆసక్తి సాహిత్య లోకంలోకి పరుగులు పెట్టించి. కవిత, కథ, నవల ఏదైనా నిజ జీవితాలకి దగ్గరగా ఉండాలనే ఆమె… Read More ›

బిజినెస్

అధిక వడ్డీ రేట్లతో వృద్థికి దెబ్బ

 ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరిక  ఆర్‌బిఐ సమీక్షా ప్రారంభం వాషింగ్టన్‌ : హెచ్చు వడ్డీ రేట్లతో ఆర్థిక వ్యవస్థల వృద్థి దెబ్బతిననుందని ప్రపంచ బ్యాంక్‌ విశ్లేషించింది. 2023లో ప్రపంచ వృద్థి రేటు 2.1 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. 2022లో 3.1 శాతం… Read More ›

సినిమా

తిరుప‌తిలోనే పెళ్లి చేసుకుంటా : ప్ర‌భాస్

 నవతెలంగాణ-హైదరాబాద్ : ఇక‌పై ఏడాదికి రెండు లేడా మూడు సినిమాలు చేస్తాన‌ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల‌కు మాటిచ్చాడు ప్ర‌భాస్‌. ఈ వేడుక‌లో త‌న పెళ్లిపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త‌న పెళ్లిపై… Read More ›

ఆటలు

దశాబ్ది దాహం తీరేనా?!

–  డబ్య్లూటీసీ టైటిల్‌పై కన్నేసిన భారత్‌ –  సీస్‌కు అనుకూల పరిస్థితుల అండ – ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేటి నుంచి – మధ్యాహ్నాం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో… పదేండ్లు.. భారత జట్టు ఐసీసీ టైటిల్‌ చివరగా 2013లో అందుకుంది.… Read More ›