నవతెలంగాణ-ఆమనగల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కడ్తాల్ మండల కేంద్రం బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు…
రంగారెడ్డి
92వ రోజు కొనసాగుతున్న రిలే నిరహార దీక్షలు
నవతెలంగాణ-తలకొండపల్లి మండల పరిధిలోని గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని 92వ రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ…
గాంధీ విగ్రహానికి అంగన్వాడీ, ఆశా వర్కర్ల వినతి
– 22వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె – 8వ రోజు కొనసాగుతున్న ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె –…
గాంధీ జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు క్రిస్టినా చారిటబుల్ ట్రస్ట్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని బొటానికల్ గార్డెన్ శ్రీరామ్ నగర్ బి, బ్లాక్లో క్రిస్టినా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి…
దళితుల సమస్యలపై పోరాడుతాం
– కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మస్కు ప్రకాష్ కారత్ నవతెలంగాణ-తుర్కయంజాల్ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్య లపై నిరంతరం పోరాటాలు చేసే…
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నవతెలంగాణ-పరిగి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్…
మండలంలో మహనీయుడి జయంతి వేడుకలు
– ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, ప్రజా ప్రతినిధులు, అధికారులు నవతెలంగాణ-యాలాల మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడు కను సోమవారం…
గాంధీజీ అందించిన సేవలు ప్రపంచానికి స్ఫూర్తి
– కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ నవతెలంగాణ-పెద్దేముల్ గాంధీజీ అందించిన సేవలు ప్రపంచానికి స్ఫూర్తి అ ని గాంధీజీ సత్యాగ్రహాన్ని బలమైన…
22వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్ అంగన్వాడీల సమ్మె సోమవారానికి 22వ రోజుకు చేరుకుంది. గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ జి ల్లా కేంద్రంలోని ఆర్డీవో…
నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నవతెలంగాణ-తాండూరు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి…
మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
– కాకునూరు సర్పంచ్ గండ్ర లక్ష్మమ్మ నవతెలంగాణ-కేశంపేట మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కేశంపేట మండలం కాకునూరు గ్రామ సర్పంచ్ గండ్ర…
5న కొత్తూరు మున్సిపాలిటీ కార్యాలయం ప్రారంభం
– మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ – రూ.5 కోట్ల నిధులతో సకల హంగులతో భవన నిర్మాణం…